Telangana
-
Tamilisai : “ఎట్ హోం” కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా…స్పందించిన గవర్నర్..!!
రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టడంపై...గవర్నర్ తమిళిసై స్పందించారు.
Published Date - 10:20 AM, Tue - 16 August 22 -
Komatireddy Rajagopalreddy: జగదీశ్ రెడ్డి నేర చరిత్ర మొత్తం నా దగ్గర రుజువులతో సహా ఉంది…త్వరలోనే బయటపెడతా..!!
మునుగోడులో రాజకీయాలు చాలా హాట్ గా మారాయి. త్వరలోనే కాషాయం పార్టీలో చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ....మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 10:07 AM, Tue - 16 August 22 -
KCR Absent : ఎట్ హోమ్ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన కేసీఆర్..!!
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్ర్య దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నాయి.
Published Date - 11:09 PM, Mon - 15 August 22 -
Raj Bhavan: ‘ఎట్ హోమ్’ పదనిస
రాజ్ భవన్ వేదికగా సీన్ మారింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ 'ఎట్ హోమ్' కార్యక్రమంకు కేసీఆర్ హాజరు కానున్నారు.
Published Date - 05:47 PM, Mon - 15 August 22 -
MLC Kavitha: పేదింటి పెద్దన్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకు పెద్దన్నలా నిలుస్తున్న
Published Date - 05:37 PM, Mon - 15 August 22 -
Breaking : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం సోదరుడు దారుణ హత్య..!!
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినే వీరబద్రం సోదరుడు తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యాడు.
Published Date - 02:55 PM, Mon - 15 August 22 -
Bandi Sanjay : గాయపడ్డ కార్యకర్తలను 10 నిమిషాల్లో మీ ఆఫీసుకు తీసుకుస్తా…డీజీపీకి ఫోన్ లో డెడ్ లైన్…వైరల్ వీడియో..!!
జనగామ జిల్లా దేవరుప్పులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ టీఆరెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
Published Date - 02:34 PM, Mon - 15 August 22 -
Telangana : రాష్ట్రపతి పోలీస్ పతకానికి ఇద్దరు తెలంగాణ ఐపీఎస్ లు
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేందర్ సింగ్ విశిష్ట సేవలకు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ మెడల్ (PPM)కి ఎంపికయ్యారు.
Published Date - 02:30 PM, Mon - 15 August 22 -
High Tension Bandi Padayatra: బండి పాదయాత్రపై హైటెన్షన్.. జనగామలో రాళ్ల దాడి!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Published Date - 01:34 PM, Mon - 15 August 22 -
Munugodu Politics: రాజగోపాల్ రెడ్డికి షాక్.. వాళ్లంతా టీఆర్ఎస్ లోకి!
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి షాక్ ఇస్తూ కాంగ్రెస్లోని ద్వితీయ శ్రేణిలోని పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరారు.
Published Date - 12:33 PM, Mon - 15 August 22 -
Sucide : బోనాలకు రాలేదని భర్త మనస్తాపం…భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆత్మహత్య…!!
తన చుట్టాల ఇంట్లో బోనాల పండుగకు వెళ్దామని పిలిస్తే...రాలేదని భార్యపై అలిగాడు. ఆమెతో వీడియో కాల్లో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకున్నాడు.
Published Date - 11:57 AM, Mon - 15 August 22 -
CM KCR : ఇవాళ్టి నుంచి డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్..!!
ఇవాళ్టి నుంచే డయాలసిస్ రోగులకు ఆసరా పెన్షన్ అందిచనున్నట్లు ప్రటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ .
Published Date - 11:27 AM, Mon - 15 August 22 -
TS CM KCR: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..!!
గోల్కొండ కోటపై జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
Published Date - 10:35 AM, Mon - 15 August 22 -
CM KCR: మునుగోడు ‘టీఆర్ఎస్’ అభ్యర్థిపై ఉత్కంఠ
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కెసిఆర్) శనివారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ నాయకుడు
Published Date - 05:44 PM, Sat - 13 August 22 -
Kaleshwaram : `మేఘా` రూ. 12వేల కోట్ల జీఎస్టీ స్కామ్: ఏఐసీసీ నేత జడ్సన్
కాళేశ్వరం నిర్మించిన మేఘా కృష్ణారెడ్డి సుమారు రూ. 12వేల కోట్ల జీఎస్టీ ఎగవేత అంశం తెరమీదకు వచ్చింది. ఆ మేరకు పలు దర్యాప్తు సంస్థలకు ఏఐసీసీ మెంబర్ బక్కా జడ్సన్ ఫిర్యాదు చేశారు.
Published Date - 05:38 PM, Sat - 13 August 22 -
Priyanka Gandhi : మాణిక్ ఠాకూర్ ఔట్, తెలంగాణ ఇంచార్జిగా ప్రియాంక?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగుతోంది. దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జిగా ప్రియాంకను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.
Published Date - 03:56 PM, Sat - 13 August 22 -
Revanth Reddy: కరోనా ఎఫెక్ట్.. పాదయాత్రకు రేవంత్ దూరం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది.
Published Date - 01:19 PM, Sat - 13 August 22 -
Munugodu Politics: చౌటుప్పల్ లో పోస్టర్ల కలకలం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ ద్రోహిగా అభివర్ణిస్తూ శుక్రవారం రాత్రి చౌటుప్పల్ ప్రధాన వీధుల్లో పోస్టర్లు వెలిశాయి.
Published Date - 12:40 PM, Sat - 13 August 22 -
MLA Jaggareddy : జగ్గారెడ్డి మౌనం వెనుక మతలబు
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. మరో రెండు నెలల వరకు ఇలాగే మౌనంగా కొనసాగుతూ నవంబర్లో పెద్ద పొలిటికల్ బాంబు పేల్చడానికి సిద్ధంయినట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.
Published Date - 12:24 PM, Sat - 13 August 22 -
Banyans of Chevella:చేవెళ్ల మర్రి.. ఉనికిపై వర్రీ.. జియో ట్యాగింగ్ చేసిన “నేచర్ లవర్స్”!
చేవెళ్ల మర్రి చెట్లపై ఇప్పుడు వాడీవేడి చర్చ జరుగుతోంది. వాటికి రక్షణ కల్పించాలంటూ 2018 సంవత్సరం నుంచి పోరాడుతున్న "నేచర్ లవర్స్ ఆఫ్ హైదరాబాద్" స్వచ్ఛంద సంస్థ మరో అడుగు ముందుకు వేసింది.
Published Date - 12:14 PM, Sat - 13 August 22