Telangana
-
Nirmal : నిర్మల్లో జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్
నిర్మల్: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ శనివారం పర్యటించారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన భైంసా పట్టణంలో ఫరూఖీ పర్యటించారు.
Published Date - 03:13 PM, Sun - 10 July 22 -
Bakrid : హైదరాబాద్లో ఘనంగా బక్రీద్ వేడుకలు… సాముహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
బక్రీద్ పర్వదినాన్ని ఆదివారం నగరవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. నగరంలోని వివిధ ఈద్గాలు, మసీదులలో వర్షం కురుస్తున్నప్పటికీ అనేక మంది ముస్లింలు ఈద్ సామూహిక ప్రార్థనలకు హాజరయ్యారు.
Published Date - 12:26 PM, Sun - 10 July 22 -
Red alert: తెలంగాణకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ…ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక..!!.
తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. వచ్చే 48గంటల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురస్తాయని ప్రకటించింది.
Published Date - 10:09 AM, Sun - 10 July 22 -
Eatala On KCR: కేసీఆర్ పై పోటీకి ఈటల సై!
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియానుద్దేశించి మాట్లాడారు.
Published Date - 06:00 PM, Sat - 9 July 22 -
CM KCR: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ రివ్యూ!
వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అలర్ట్ చేశారు.
Published Date - 04:55 PM, Sat - 9 July 22 -
CS Somesh Kumar : కేసీఆర్ పై బీజేపీ తొలి విజయం! సీఎస్ గా సోమేష్ ఔట్?
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఆపరేషన్ బీజేపీ షురూ చేసినట్టు అర్థం అవుతోంది.
Published Date - 12:28 PM, Sat - 9 July 22 -
Babu Wishes To Seetakka: సీతక్కకు బాబు బర్త్ డే విషెస్!
ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు సీతక్క జన్మదినం ఇవాళ.
Published Date - 12:18 PM, Sat - 9 July 22 -
Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
Published Date - 12:15 PM, Sat - 9 July 22 -
Gold Seized : శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.1.20 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
హైదరాబాద్: దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Published Date - 08:58 AM, Sat - 9 July 22 -
MLA Raja Singh : అమర్నాథ్ యాత్రలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. తృటిలో తప్పిన ప్రమాదం
అమర్నాథ్ లో భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.అమర్నాథ్ గుహ సమీపంలో భారీ వరద రావడంతో పలువురు నీటిలో కొట్టుకుపోయారు.
Published Date - 07:10 AM, Sat - 9 July 22 -
RTI War: రాజకీయ బజారులో ‘ఆర్టీఐ’
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ లక్ష్యంగా చేసుకొని ఆర్టీఐ అస్త్రం సంధించిన విషయం తెలిసిందే.
Published Date - 05:13 PM, Fri - 8 July 22 -
Bhagwan Ananta Vishnu Deva Prabhu : జై మహా భారత్ పార్టీ చీఫ్ పై చీటింగ్ కేసు
జై మహా భారత్ పార్టీ వ్యవస్థాపకుడు బాబా భగవాన్ అనంత విష్ణు దేవ ప్రభు అలియాస్ రామ్ దాస్పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 04:49 PM, Fri - 8 July 22 -
Chintamaneni : కోడిపందెం వెనుక పెద్ద స్కెచ్
మాజీ ఎమ్మెల్మే చింతమనేని ప్రభాకర్ కోడిపందెం వ్యవహారం మలుపులు తిరుగుతోంది.
Published Date - 04:00 PM, Fri - 8 July 22 -
Nizamabad To Tirupati: శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్!
తిరుమల భక్తుల కోసం టిఎస్ఆర్టిసి శుక్రవారం నిజామాబాద్ నుండి తిరుపతికి బస్సులను ప్రారంభించనుంది.
Published Date - 03:54 PM, Fri - 8 July 22 -
Loan App Harassment : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి
హైదరాబాద్: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడి బలైయ్యాడు. రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో గురువారం అర్థరాత్రి ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. లోన్ రికవరీ ఏజెంట్ల ఒత్తిడితో ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు అత్తాపూర్లోని శివాజీ నగర్కు చెందిన డి. దాన (36) అనే ప్రైవేట్ ఉద్యోగిగా పోలీసులు గుర్తిం
Published Date - 01:24 PM, Fri - 8 July 22 -
Bandi Sanjay Letter To KCR: పోడు సమస్యలపై కేసీఆర్ కు ‘బండి’ లేఖాస్త్రం!
పోడు సమస్యల కారణంగా ఆదివాసీలు, అటవీ శాఖాధికారుల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది.
Published Date - 01:19 PM, Fri - 8 July 22 -
Revanth Reddy: రాహుల్ ను ప్రధాని చేయడమే వైఎస్సార్ కల!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి.
Published Date - 12:36 PM, Fri - 8 July 22 -
Tribal People: పోడుపై మళ్లీ పోరు!
మంచిర్యాల అటవీ భూమిలో గుడిసెలు వేసుకున్నారన్న నెపంతో వాటిని తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Published Date - 11:27 AM, Fri - 8 July 22 -
Hyderabad : ఫేక్బాబాపై కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు
హైదరాబాద్: ప్రజలను మోసం చేసి బెదిరించినందుకు భగవాన్ అనంత్ విష్ణు ప్రభు అలియాస్ రామ్ దాస్పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆ వ్యక్తి రవీంద్ర భారతి సమీపంలో ‘జై మహాభారత్ పార్టీ’ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఇంటి స్థలాలు ఇస్తానంటూ , తన పార్టీలో సభ్యత్వం ఇప్పిస్తానంటూ పలువురి నుంచి ఆధార్ కార్డులు సేకరించాడు. ఇది పెద్ద ఎత్తున దుమారం రేగడ
Published Date - 09:34 PM, Thu - 7 July 22 -
Waste Management Plants : చార్మినార్ వద్ద వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్
హైదరాబాద్: చార్మినార్, సికింద్రాబాద్లలో వ్యర్థాలను అరికట్టేందుకు నిర్మాణ, డెబ్రిస్ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం ప్రకటించింది. నాలాలు, సరస్సులు, ఫుట్పాత్లలో నిర్మాణ వ్యర్థాలను విడుదల చేయకుండా నిరోధించడానికి సిద్ధమైంది. ప్రతిరోజూ దాదాపు 500 MT ప్రాసెసింగ్ సామర్థ్యంతో జీడిమెంట్ల, ఫతుల్లాగూడలో రెం
Published Date - 09:23 PM, Thu - 7 July 22