Earthquake: తెలంగాణాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
తెలంగాణాలో భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని నిజామాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతగా నమోదైంది. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
- By Gopichand Published Date - 09:47 AM, Sun - 5 February 23
తెలంగాణాలో భూకంపం (Earthquake) సంభవించింది. రాష్ట్రంలోని నిజామాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతగా నమోదైంది. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూకంపం భయంతో స్థానికులు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో భూ ప్రకంపనాలు ఎక్కువగా నమోదౌతున్నాయి.
#Earthquake of Magnitude:3.1, Occurred on 05-02-2023, 08:12:47 IST, Lat: 19.43 & Long: 77.27, Depth: 5 Km ,Location: 120km NW of Nizamabad, Telangana: National Centre of Seismology. pic.twitter.com/5wZuprs0ku
— IANS (@ians_india) February 5, 2023
భూకంపాలు ఎలా వస్తాయి..?
భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం భూమి లోపల ప్లేట్లు ఢీకొనడమే. భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఏదో ఒక సమయంలో ఢీకొన్నప్పుడు, అక్కడ ఒక ఫాల్ట్ లైన్ జోన్ ఏర్పడుతుంది. ఉపరితలం మూలలు ముడుచుకుంటాయి. ఉపరితలం మూలల కారణంగా అక్కడ ఒత్తిడి పెరుగుతుంది. ప్లేట్లు విరిగిపోతాయి. ఈ పలకల విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. దాని కారణంగా భూమి కంపిస్తుంది. దానిని భూకంపంగా పరిగణిస్తాము.
Related News
TS : గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉంది: సీఈఓ వికాస్ రాజ్
Telangana: రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్పై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్(Chief Election Officer Vikas Raj) మీడియాతో మాటాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం బాగానే ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్నారు. ఇక హైదరాబాద్లో మాత్రమ ఎప్పటిలాగానే ఈ సారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర �