Telangana
-
Temperatures Alert: భాగ్యనగరంలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. వాతావరణ శాఖ అలెర్ట్
మొన్న కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు బాగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం భాగ్యనగరంలో ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం మండుటెండగా మారుతోంది.
Date : 28-03-2023 - 2:46 IST -
Dharmapuri Srinivas: ధర్మపురి సోదరుల మధ్య రచ్చకెక్కిన విభేదాలు
తాను తిరిగి కాంగ్రెస్లో చేరినట్లు వస్తున్న వార్తలను పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (Dharmapuri Srinivas) ఆదివారం వివాదాస్పదం చేశారు. తాను కేవలం తన కుమారుడు డి.సంజయ్తో కలిసి గాంధీభవన్కు వచ్చానని, నివేదికల ప్రకారం కాంగ్రెస్లో చేరలేదని శ్రీనివాస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.
Date : 28-03-2023 - 2:18 IST -
TDP- CBN :ఎన్నికల రోడ్ మ్యాప్,ఎన్టీఆర్ ట్రస్ట్ లో సందడి
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్(TDP-CBN) మళ్లీ కళగా కనిపిస్తోంది.
Date : 28-03-2023 - 2:16 IST -
Free Wi-Fi AC Sleeper Buses: తెలంగాణలో ఉచిత వై-ఫై ఏసీ స్లీపర్ బస్సులు..!
ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. 16 ఏసీ స్లీపర్ బస్సులకు హైటెక్ హంగులను అద్దింది.
Date : 27-03-2023 - 3:18 IST -
Srirama Yatra : రామరామా, శోభాయాత్రకు రాజాసింగ్ రంగు
ప్రతి ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో జరిగే శోభాయాత్రకు (Srirama Yatra) ఈసారి రాజకీయ రంగు పడనుంది.
Date : 27-03-2023 - 2:33 IST -
Kavitha Petition: కవిత పిటిషన్.. మూడు వారాల వాయిదా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారించిన విధానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Date : 27-03-2023 - 2:12 IST -
CBN Target:తెలంగాణ ఎన్నికలకు`నాంపల్లి గ్రౌండ్స్`లో మలుపు
నాంపల్లి గ్రౌండ్స్ (CBN Target) పసుపు మయం అవుతోంది. హైదరాబాద్(Telangana) కేంద్రంగా
Date : 27-03-2023 - 12:40 IST -
Hyderabad Pubs: పబ్ గుప్పిట్లో యూత్.. అమ్మాయిల కోసం సీక్రెట్ రూమ్స్!
అమ్మాయిలతో వస్తేనే అబ్బాయిలకు ఎంట్రీ ఇచ్చేలా ఓ పబ్ రూల్స్ విధిస్తోంది.
Date : 27-03-2023 - 10:51 IST -
PM MODI: వచ్చేనెల 8న హైదరాబాద్లో పర్యటించనున్న ప్రధానమంత్రి మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM MODI) వచ్చేనెల 8వ తారీఖున హైదరాబాద్ లో పర్యటిస్తున్న తెలంగాణ బీజేపీ తెలిపింది. మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులకు శంకుస్థాపనతోపాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 700కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా జనవరిలోనే సికింద్రాబాద్, విశాఖ పట్నం
Date : 27-03-2023 - 10:07 IST -
Delhi Deal: ఢిల్లీ డీల్, అరెస్టులు లేనట్టే?
జగన్మోహన్ రెడ్డి ఢీల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా ను(Delhi Deal) కలిసిన తరువాత అవినాష్ అరెస్ట్, కవిత కేసు అంతా తూచ్ అంటూ వైరల్ అవుతున్న న్యూస్.
Date : 27-03-2023 - 10:00 IST -
Telangana Congress: ఎంపీ పదవులకు రేవంత్, కోమటిరెడ్డి రాజీనామా?
రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఎంపీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది.
Date : 26-03-2023 - 7:40 IST -
Cheetah: గుండెపోటుతో చీతా మృతి.. హైదరాబాద్లోని జూ పార్కులో ఘటన
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో దశాబ్దం క్రితం సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన 15 ఏళ్ల మగ చిరుత (Cheetah) గుండెపోటుతో మరణించింది. అబ్దుల్లా అనే చిరుత శనివారం చనిపోయిందని జూ అధికారి ఒకరు తెలిపారు.
Date : 26-03-2023 - 12:48 IST -
Rahul Gandhi : తెలుగు రాష్ట్రాల్లోని నేతల బూతులు కంటే రాహుల్ నేరం చేశారా?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యుడుగా అనర్హుడిగా ప్రకటించడం సమర్థనీయమా! రాహుల్ పై నమోదైన పరువునష్టం కేసు తీవ్రత ఎంత? న్యాయస్థానం విధించిన..
Date : 26-03-2023 - 12:40 IST -
PM Modi Telangana Tour: ఏప్రిల్ 8న హైదరాబాద్కు ప్రధాని మోదీ.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన..!
వచ్చే నెల 8న ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్కు వస్తారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. రూ. 700 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులకు, ఎంఎంటిఎస్ రెండోదశ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.
Date : 26-03-2023 - 7:37 IST -
Rahul Gandhi: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా.. ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్ధం..
రాహుల్ గాంధీ అనర్హత నిర్ణయాన్ని నిరసిస్తూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మలరామరం మండలంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు..
Date : 25-03-2023 - 3:45 IST -
CBN Plan:ఏపీ జోష్ తెలంగాణకు.!హైదరాబాద్ లో టీడీపీ సభ!
తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం ఆ వేడుకల్ని(CBN Plan) హైదరాబాద్ కు తీసుకురానుంది.
Date : 25-03-2023 - 1:01 IST -
Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఏప్రిల్ 8న ప్రారంభం..?
మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) సికింద్రాబాద్-తిరుపతి మధ్య గుంటూరు మీదుగా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఈ మార్గం అమల్లోకి వస్తే ఇది చాలా విజయవంతమైన లైన్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Date : 25-03-2023 - 12:27 IST -
Road Accidents: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
ఖమ్మం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వైరా పట్టణం రింగ్ రోడ్డు సెంటర్ లో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన శనివారం జరిగింది.
Date : 25-03-2023 - 10:11 IST -
Massive Fire Accident: కింగ్ కోఠిలోని కారు మెకానిక్ షెడ్డులో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డ్ సజీవ దహనం
హైదరాబాద్ నగరంలోని కింగ్ కోఠిలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire Accident) జరిగింది. కోఠిలోని కారు మెకానిక్ షెడ్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమైనట్లు సమాచారం.
Date : 25-03-2023 - 8:15 IST -
Renuka Defamation : మోడీ`శూర్ఫణక`కామెంట్స్ పై రేణుక పరువునష్టం దావా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద పరువునష్టం దావా (Renuka Defamation)
Date : 24-03-2023 - 4:29 IST