Telangana
-
6 IAS Transferred in Telangana : తెలంగాణలో పలువురు IASల బదిలీ
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..వరుసగా IASలను బదిలీ చేస్తూ వస్తుంది. గత ప్రభుత్వం బిఆర్ఎస్ (BRS) లో పలు శాఖల్లో విధులు నిర్వహించిన అధికారులను బదిలీ చేయడం..శాఖల మార్పులు చేయడం చేస్తూ వస్తుంది కొత్త ప్రభుత్వం. ఈ తరుణంలో ఈరోజు ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. We’re now on What
Date : 24-01-2024 - 10:33 IST -
MLC Kavitha: 28న మధ్య ప్రదేశ్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: హైదరాబాద్: ఈ నెల 28వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్య ప్రదేశ్ ఓబీసీ హక్కలు ఫ్రంట్ ఆధ్వర్యంలో జరగబోయే యాత్రకు ముఖ్య అతిథిగా హాజరువుతారు. ఫ్రంట్ వ్యవస్థాపకుడు, ప్రముఖ బీసీ నాయకుడు దామోదర్ సింగ్ యాదవ్ చేపట్టబోయే “పీడిత్ అధికార్ యాత్ర”ను ఆ రాష్ట్రంలోని దాతియా పట్టణంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభిస్తారు. ఓబీసీ హక్కల
Date : 24-01-2024 - 8:23 IST -
Telangana: రిటైర్డ్ ఐఏఎస్ మురళి, మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్లను సంప్రదించిన ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి తెలంగాణ మాజీ డిజిపిని నియమించడానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, మాజీ ఏడీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కలిసింది.
Date : 24-01-2024 - 8:16 IST -
Musi Project: లండన్ థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ మూసీ ప్రాజెక్టు
Musi Project: లండన్ లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్ లో హైదరాబాద్ లో
Date : 24-01-2024 - 8:04 IST -
Hyderabad: హైదరాబాద్ మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణం, ట్రాఫిక్ రద్దీకి చెక్
Hyderabad: హైదరాబాద్ సిటీలో మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కై వే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచే ఉన్నాయి. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో పీటముడి పడి
Date : 24-01-2024 - 7:57 IST -
TSRTC Jobs : టీఎస్ఆర్టీసీలో 150 జాబ్స్.. అర్హత డిగ్రీ
TSRTC Jobs : డిగ్రీ చదివిన వారికి టీఎస్ఆర్టీసీలో ఉద్యోగ అవకాశమిది.
Date : 24-01-2024 - 2:23 IST -
BRS MLAs: రేవంత్ ను కలవడం వెనుక అసలు ఉద్దేశ్యమిదే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్లారిటీ!
BRS MLAs: మంగళవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో కాంగ్రెస్లో చేరుతారనే రూమర్స్ వినిపించాయి. నలుగురు ఎమ్మెల్యేలు నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక నుంచి కే ప్రభాకర్రెడ్డి, పటాన్చెరు నుంచి జీ మహిపాల్రెడ్డి, జహీరాబాద్ నుంచి కే మాణిక్రావు సీఎం రేవంత్
Date : 24-01-2024 - 2:00 IST -
CM Revanth Security : సీఎం రేవంత్ భద్రతా విషయంలో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
సీఎం రేవంత్ రెడ్డి భద్రతా (CM Revanth Reddy Security) విషయంలో ఇంటెలిజెన్స్ (Intelligence) కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ సిబ్బందిని పూర్తిగా మార్చి వేస్తున్నామని బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు ఉన్న భద్రతా సిబ్బంది గతంలో కేసీఆర్ (EX CM KCR) వద్ద పనిచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుంది. దాంతో పాత వారిని తీసివేసి.. కొత్త భద్రతా సిబ్బందిని నియమించింది. గతంలో
Date : 24-01-2024 - 1:19 IST -
CM Revanth: గెలుపే లక్ష్యంగా రేవంత్ ‘లోక్ సభ’ ఎన్నికల ప్రచారం, రూట్ మ్యాప్ రెడీ
CM Revanth: టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 12 సీట్లకు పైగా గెలుపొందడమే లక్ష్యంగా జనవరి 26న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నెల రోజుల్లో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్
Date : 24-01-2024 - 1:12 IST -
BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ను కలిస్తే తప్పేంటి..? – మంత్రి దామోదర రాజనర్సింహ
మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు (BRS MLAS) భేటీ కావడం రాజకీయాల్లో చర్చ గా మారింది. వీరు కాంగ్రెస్ పార్టీ లో చేరతారా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
Date : 24-01-2024 - 1:02 IST -
Aadhar Centers : కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఏమోకానీ ఆధార్ సెంటర్లకు కాసుల వర్షం కురుస్తుంది
ప్రస్తుతం అన్నింటికీ ఆధార్ కార్డే (Adhar Card) ముఖ్యం. తినే అన్నం దగ్గరి నుండే వాడే ఫోన్ వరకు ఇలా ప్రతిదీ ఆధార్ కార్డు తోనే ముడిపడింది. ముఖ్యంగా ప్రభుత్వం అందించే స్కిం లు అందుకోవాలంటే ఆధార్ అనేది తప్పనిసరి.. ఈ ఆధార్ కు సంబంధించింది ఏంచేయాలన్న ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిందే. అక్కాడితేనే ఆధార్ పని అవుతుంది. దీంతో ఆధార్ సెంటర్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ లో కాం
Date : 24-01-2024 - 11:33 IST -
New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు ‘మీసేవ’లో అప్లికేషన్లు.. ఎప్పటి నుంచి అంటే..
New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 24-01-2024 - 10:34 IST -
Crime : మహిళా ఉద్యోగిపై హన్మకొండ ఎస్ఐ వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
హన్మకొండ ఎస్ఐపై లైంగింక వేధింపుల కేసు నమోదైంది. హన్మకొండలోని కాకతీయ యూనివర్శిటీ పోలీస్స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్
Date : 24-01-2024 - 8:49 IST -
CM Revanth: సీఎం రేవంత్ ను కలిసిన ప్రభుత్వ సలహాదారులు, నూతన ఎమ్మెల్సీలు
CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమం), వేణుగోపాల్ రావు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి (ప్రజా వ్యవహారాలు), ఢిల్లీలో రాష్ట్ర ప్ర
Date : 23-01-2024 - 11:17 IST -
DGP: రోడ్డు భద్రత మాసాన్ని అప్రమత్తతతో నిర్వహించాలి: డీజీపీ రవి గుప్తా
DGP: రోడ్డు భద్రత మాసాన్ని అత్యంత అప్రమత్తతతో నిర్వహించాలని రాష్ట్ర డిజిపి రవి గుప్తా అన్ని జిల్లాల ఎస్పీలను, కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు రోడ్డు భద్రత, రైల్వేలు విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్పీలతో, కమిషనర్లతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ , రోడ్డు భద్రత & రైల్వేల విభాగపు అడిషనల్ డీ
Date : 23-01-2024 - 10:55 IST -
Fake Medicine In Telangana : మొక్కజొన్న పిండి, బంగాళదుంపతో మెడిసిన్ తయారీ
ప్రస్తుతం ప్రజలంతా మెడిసిన్ (Medicine ) తోనే బ్రతికేస్తున్నారు. చిన్న తలనొప్పి దగ్గరి నుండి పెద్ద నొప్పి వరకు అన్నింటికీ మెడిసిన్స్ వాడుతున్నారు. మెడిసిన్ అనేది ప్రజలకు ప్రధాన మార్గంగా మారింది. మెడిసిన్ లేకపోతే మనిషి మనుగడ లేదనేంతగా మారింది. దీంతో కేటుగాళ్లు నకిలీ మెడిసిన్స్ (Fake Medicine) తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఈ నకిలీ మెడి
Date : 23-01-2024 - 8:39 IST -
BRS MLAS : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..కాంగ్రెస్ లో చేరతారా..?
మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు (BRS MLAS) భేటీ కావడం రాజకీయాల్లో చర్చ గా మారింది. వీరు కాంగ్రెస్ పార్టీ లో చేరతారా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాజాగా సీఎం రేవంత్ దావోస్ (Revanth Davos Tour) పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు రావడం తో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మె
Date : 23-01-2024 - 8:14 IST -
Ayodhya Trains : తెలంగాణ టు అయోధ్య.. 17 రోజులు బీజేపీ ప్రత్యేక రైళ్లు ఇవే..
Ayodhya Trains : సామాన్య భక్తులకు ఈరోజు నుంచి అయోధ్య రాముడి దర్శనం కల్పిస్తున్నారు.
Date : 23-01-2024 - 2:09 IST -
Komatireddy: లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: కోమటిరెడ్డి
Komatireddy: లోక్సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్న తనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భ
Date : 23-01-2024 - 1:18 IST -
TPCC Manifesto Committee Meeting : గాంధీ భవన్ లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. రీసెంట్ గా సీఎం రేవంత్ పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన పూర్తి చేసి..తెలంగాణ కు భారీ పెట్టుబడులు తీసుకురాగా..తాజాగా ఈరోజు గాంధీ భవన్ ( Gandhi Bhavan) లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం (TPCC Manifesto Committee meeting) ప్రారంభమైంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఈ సమావేశం
Date : 23-01-2024 - 1:16 IST