Telangana
-
Free Bus Travel Scheme : కొత్తగూడెంలో బస్సు డ్రైవర్ ఫై దాడి చేసిన ఆటో డ్రైవర్లు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యం..బస్సు డ్రైవర్లకు , కండక్టర్లకు చుక్కలు చూపిస్తుంది. గుర్తింపు కార్డు చూపించే విషయంలో మహిళలు కండక్టర్లతో గొడవకు దిగుతుంటే..మరోపక్క తమ స్టేజ్ వద్ద బస్సులు ఆపడం లేదని డ్రైవర్స్ తో గొడవకు దిగుతున్నారు. ఇక ఇప్పుడు ఆటో డ్రైవర్లు సైతం బస్సు డ్రైవర్స్ ఫై దాడికి దిగడం మొదలుపెట్టారు. ఈ ఘటన కొత్తగూడెం లో చోటుచేసుకుంది. క
Published Date - 11:50 AM, Thu - 28 December 23 -
Praja Palana Program : 6 గ్యారెంటీలకోసం బారులు తీరిన ప్రజలు
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల (Congress 6 Guarantees) కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మొదలైన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను ఈరోజు నుండి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తుం
Published Date - 11:32 AM, Thu - 28 December 23 -
Amit Shah: నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. హైదరాబాద్ కు అమిత్ షా..!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హాజరుకానున్నారు.
Published Date - 08:42 AM, Thu - 28 December 23 -
Group-II Postponed: మరోసారి గ్రూప్-2 పరీక్ష వాయిదా.. త్వరలోనే కొత్త తేదీలు..!
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) బుధవారం నాడు జనవరి 6, 7లో జరగాల్సిన గ్రూప్-2 రిక్రూట్మెంట్ పరీక్షను వాయిదా (Group-II Postponed) వేసింది.
Published Date - 08:13 AM, Thu - 28 December 23 -
Sunburn Event: సన్ బర్న్ ఈవెంట్ నిర్వాహకుడిపై చీటింగ్ కేసు
సన్బర్న్ హైదరాబాద్ ఈవెంట్కు మరో ట్విస్ట్. ఈవెంట్ నిర్వాహకుడిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుశాంత్ అలియాస్ సుమంత్ సన్ బర్న్ అనే ఈవెంట్ నిర్వహించాలనుకున్నాడు
Published Date - 08:15 PM, Wed - 27 December 23 -
Separate Seats for Men : బస్సులో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించే ఆలోచనలో TSRTC ..?
స్త్రీలను (Women) గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం..ఇది మొన్నటి వరకు..కానీ ఇక ఇప్పుడు పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం..ఇది అతి త్వరలో TSRTC లో కనిపించబోయే స్లోగన్ లా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ (Congress Govt) ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం కల్పించి వారిని సంతోష పెడదామని
Published Date - 07:43 PM, Wed - 27 December 23 -
IPS Officer Arrest : IPS ఆఫీసర్ నవీన్ కుమార్ అరెస్ట్
సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను (IPS Officer Naveen Kumar) సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ (Retired IAS Officer Bhanwar Lal) ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాద
Published Date - 06:58 PM, Wed - 27 December 23 -
MLC Kavitha: 200 యూనిట్లలోపు కరెంటుకు బిల్లు కట్టకండి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందని,కాబట్టి 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న విద్యుత్తుకుగానూ బిల్లులు వచ్చిన వారు బిల్లు కట్టవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అన్నారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ నాయకులే చెబుతున్న
Published Date - 05:51 PM, Wed - 27 December 23 -
CM Revanth: నిరుద్యోగులకు రేవంత్ గుడ్ న్యూస్, ఉద్యోగాల భర్తీకి హామీ!
'సీఎం రేవంత్ నిరుద్యోగులు గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగాలను భర్తీ చేస్తామని మారోసారి క్లారిటీ ఇచ్చారు.
Published Date - 04:53 PM, Wed - 27 December 23 -
Rachakonda: రాచకొండ కమిషనరేట్ లో పెరిగిన నేరాలు.. క్రైమ్ రేట్ ఇదే!
Rachakonda: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైం నివేదికను రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 6.8 శాతం పెరిగిందన్నారు. గతేడాది 27,664 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29,166 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్, అత్యాచా
Published Date - 04:29 PM, Wed - 27 December 23 -
Six Guarantees Application Form : ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రం రిలీజ్ చేసిన సీఎం రేవంత్
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయ హస్తం (Abhaya Hastham) కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్ప
Published Date - 02:06 PM, Wed - 27 December 23 -
Praja Palana : ప్రస్తుత పెన్షన్ దారులు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలా..?
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) చేపట్టబోతున్న ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ఫై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు (Congress 6 Guarantees apply Form) సంబదించిన దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించబోతున్నారు. అయితే ఈ దరఖాస్తుల ఫై అనేక రకాలుగా మాట్లాడుతుండడంతో ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. ప్రభుత్వం రేపటి నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామ
Published Date - 01:55 PM, Wed - 27 December 23 -
Cold Temperatures: చలి గుప్పిట్లో తెలంగాణ, వణుకుతున్న జనం!
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులతో పాటు చలి గాలులు కూడా పెరిగాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 8.9 డిగ్రీల ఉ
Published Date - 01:30 PM, Wed - 27 December 23 -
Shocking: ప్రియుడిపై గంజాయి కుట్ర, అడ్డంగా దొరికిన యువతి!
Shocking: హైదరాబాద్లో గంజాయి పెట్టి మాజీ ప్రియుడిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన యువతి, ఆమె ఆరుగురు స్నేహితులను హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విడిపోయినందుకు ఆమె మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. హైదరాబాద్లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగి, న్యాయ విద్యార్థిని అదోక్షజ అలియాస్ రింకీ (26)కి శ్రవణ్కు
Published Date - 01:04 PM, Wed - 27 December 23 -
BRS Ex MLA Shakeel Son Car Accident case : ఆక్సిడెంట్ చేసి దుబాయ్కు పారిపోయిన మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు (BRS Ex MLA Shakeel Son Car Accident Case) సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ అలియాస్ బాబా..ఆక్సిడెంట్ (Accident) చేసి దుబాయ్ కి పారిపోయాడు. ప్రమాదం తర్వాత ముంబై నుంచి దుబాయ్ (Dubai) వెళ్లాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు లొంగిపొమ్మని సాహిల్తో పాటు తండ్రి షకీల్ డ్రైవర్పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు సాహిల్కు బదులు డ్రైవర్ వచ్చ
Published Date - 12:43 PM, Wed - 27 December 23 -
BRS Party: కేసీఆర్ హయాంలో తెలంగాణకు ప్రతిసారి మోడీ అన్యాయం చేశారు : మాజీ ఎంపీ వినోద్
BRS Party: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోడీ కలవడాన్ని స్వాగతిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర సమస్యల పై ప్రధాని మోడీ గారికీ వివరించి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం సంతోష దాయకమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో వి
Published Date - 12:20 PM, Wed - 27 December 23 -
Komatireddy: బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ త్వరలో ముగుస్తుంది: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: BRS ప్రభుత్వ పదేళ్ల పాలన అవినీతి, అక్రమాలు, దుబారా, దోపిడితో తెలంగాణ మునుపెన్నడూ లేని స్థాయిలో ధ్వంసమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ వైఖరిని ఎత్తిచూపుతూ తెలంగాణలో గత దశాబ్ద కాలంగా జరిగిన దోపిడీని బయటపెట్టే పత్రాలను ఆ పార్టీ విడుదల చేస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై జిల్లా ఇన్
Published Date - 12:05 PM, Wed - 27 December 23 -
Good News To Students : విద్యార్థులకు శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ ..
సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తనదైన మార్క్ కనపరుస్తూ ..కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు (Heavy Books Schools ), ధరలు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. పుస్తకాల తయారీలో 90GSM పేపర్కు బదులు 70GSM పేపర్ను వాడాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గతంలో వినియోగించిన 70GSM పేపర్ను విద్యాశాఖ క
Published Date - 12:01 PM, Wed - 27 December 23 -
Free Bus Scheme : రేవంత్ అన్న..ఏంటి మాకు ఈ తిప్పలు ..బస్సు కండక్టర్ల ఆవేదన
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి (CM Revanth)..ఇది ఎవర్నడిగిన ఇదే చెపుతారు..ఒక్కడే అన్ని తానై..ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా చేసాడు. అలాంటి రేవంత్ నేడు సీఎం గా బాధ్యతలు చేపట్టి..తనదైన మార్క్ కనపరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అధికారంలోకి రాగానే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ (Free Bus scheme) సౌకర్యం కల్పించి మహిళల్లో సంతోషం నింపారు.
Published Date - 11:47 AM, Wed - 27 December 23 -
Rythu Bandhu Scheme : రేషన్ కార్డు లేకుంటే రైతుబంధు కట్..?
గత ప్రభుత్వం (BRS) రైతుల కోసం రైతుబంధు పథకాన్ని (Rythu Bandhu ) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు ఈ పథకాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రవేశ పెట్టారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేసింది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా రైతులకు అందజేసింది. […]
Published Date - 11:20 AM, Wed - 27 December 23