Telangana
-
Kavitha Arrest : కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు..ఆమెను ఢిల్లీకి తీసుకెళ్తున్నారు
Date : 15-03-2024 - 7:07 IST -
Kavitha Arrest : ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం..
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు
Date : 15-03-2024 - 6:54 IST -
KTR: ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు: కేటీఆర్
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బం
Date : 15-03-2024 - 6:30 IST -
BRS MLC Kavitha Arrest : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..
బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తూ వచ్చారు
Date : 15-03-2024 - 6:10 IST -
Harish Rao : కాంగ్రెస్ అంటేనే ‘కరువు’ – హరీష్ రావు
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ..కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై కీలక విమర్శలు చేశారు. కాంగ్రెస్ అంటేనే కరువు అన్నారు. పదేళ్లుగా పచ్చగా ఉన్న తెలంగాణ ఈరోజు కరువు తో కటకటలాడుతుందని ఎద్దేవా చేసారు. నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని..కనీసం తాగేందుకు నీరు కూడా లేక చాల గ్రామాలు అవస్ధలు పడుతున్నాయన్నారు. We’re now on WhatsApp. Click to Join. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో […]
Date : 15-03-2024 - 3:37 IST -
Danam Nagender : దానం కూడా కాంగ్రెస్ గూటికేనా..?
ఇటీవల బిఆర్ఎస్ (BRS) నేతలు..పార్టీ అధిష్టానానికి వరుస షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) తో పనిచేసి..పార్టీ లో కీలక బాధ్యతలు చేపట్టిన నేతలు..ఇప్పుడు జై కాంగ్రెస్ (Jai Congress)..జై రేవంత్ (Jai Revanth) అన్న అంటూ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు..ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా వలసలు అనేవి ఆగడం లేదు. ప్రతి రోజు ఎవరొకరు రేవంత్ ను క
Date : 15-03-2024 - 3:04 IST -
ED Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు
ED Raids : రేపు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
Date : 15-03-2024 - 3:02 IST -
BRS – BSP : బీఎస్పీకి ఆ 2 లోక్సభ సీట్లు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
BRS - BSP : ఈసారి లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీఆర్ఎస్, బీఎస్పీలు సీట్ల పంపకాలపై స్పష్టతకు వచ్చాయి.
Date : 15-03-2024 - 2:51 IST -
Droupadi Murmu: నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శుక్రవారం హైదరాబాద్లో జరిగే ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొననున్నట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న హార్ట్ఫుల్నెస్, లాభాపేక్షలేని సంస్థ ప్రధాన కార్యాలయం కన్హ శాంతి వనంలో మార్చి 14 నుండి 17 వరకు ఒక రకమైన ఆధ్యాత్మిక సమ్మేళనం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమం ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రంలో అన్ని విశ్వా
Date : 15-03-2024 - 11:17 IST -
Iftar Dinner- : నేడు తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు
రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మార్చి 15న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (SC, ST, BC & OBC) మహ్మద్ షబ్బీర్ అలీ (Shabbir Ali) ఎల్బి స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించారు. రంజాన్ మొదటి శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాత్-ఎ-షరీఫ్ మరియు
Date : 15-03-2024 - 10:54 IST -
CM Revanth Reddy : సంచలనంగా మారిన రేవంత్ ఫోన్ ట్యాపింగ్..!
ముఖ్యంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నేతలు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Pranith Rao) విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫోన్లు ట్యాపింగ్క
Date : 15-03-2024 - 10:16 IST -
Megha 966 Crores : ‘మేఘా’ రూ.966 కోట్ల విరాళాలు.. తెలుగు కంపెనీల చిట్టా ఇదిగో
Megha 966 Crores : రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన విరాళాల చిట్టా బయటకు వచ్చింది.
Date : 15-03-2024 - 7:01 IST -
Yadadri EO: యాదాద్రి అధికారిని బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
యాదాద్రి ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇతర మంత్రులతో పోలిస్తే తక్కువ పీఠంపై కూర్చోబెట్టి అవమానించారనే ఆరోపణలు
Date : 14-03-2024 - 11:53 IST -
Harish Rao: ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు : హరీశ్ రావు
Harish Rao: ఆటో కార్మికులు ఆత్మహత్యల పై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ‘‘ఆటో నడవటం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరం. తల్లి, తండ్రిని కోల్పోయి, అనాధగా మారిన ఆ బిడ్డ భవిష్యత్ కు ఎవరు బాధ్యత వహిస్తారు. ఎవరు భరోసా ఇస్తారు. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన పై ప్రభుత్వం
Date : 14-03-2024 - 11:29 IST -
Telangana TET 2024: డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహణకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
టెట్ నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11,062 మంది ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
Date : 14-03-2024 - 10:53 IST -
Malkajgiri BRS MP Candidate : మల్కాజ్గిరి నుంచి బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ వరుస పెట్టి లోక్ సభ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. నిన్న బుధువారం నలుగుర్ని ప్రకటించిన కేసీఆర్..ఈరోజు మరో ఇద్దర్ని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఘోర ఓటమి చవిచూసిన కేసీఆర్ (KCR)..లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలతో సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ తరుణంలో గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని ఫిక
Date : 14-03-2024 - 9:24 IST -
Etela : కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎంకి అప్పుడే కళ్లు నెత్తికెక్కాయిః ఈటల
Etela Rajender:రానున్న పార్లమెంట్ ఎన్నిక(Parliament Election)ల్లో తెలంగాణ(telangana)నుంచి బీజేపీ(bjp)మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్9Etela Rajender)ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం మహావీర్ హరిత వనస్థలి పార్కులో మార్నింగ్ వాకర్స్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఓటర్లను కలుస్తూ ప్రచారం
Date : 14-03-2024 - 5:59 IST -
Hyderabad: బేగంబజార్ లో అత్యధికంగా 40.7°C ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా ఏప్రిల్ లోకి రాకముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి.
Date : 14-03-2024 - 5:20 IST -
PM Modi: రేపే హైదరాబాద్ లో మోడీ రోడ్ షో.. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ర్యాలీలు
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హైదరాబాద్లో రోడ్షో నిర్వహించి, లోక్సభ ఎన్నికలకు ముందు మార్చి 16, మార్చి 18 తేదీల్లో తెలంగాణలో జరిగే బీజేపీ ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. శుక్రవారం సాయంత్రం మీర్జాగూడ నుంచి మల్కాజిగిరి వరకు ప్రధాని మోదీ గంటపాటు రోడ్షో నిర్వహించనున్నట్లు తెలంగాణ బీజేపీ వర్గాలు గురువారం తెలిపాయి. మార్చి 16న నాగర్కర్నూల్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మ
Date : 14-03-2024 - 5:03 IST -
Telangana: కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. రేపే ముహూర్తం
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ కావడం సంచలనంగా మారింది
Date : 14-03-2024 - 2:55 IST