Telangana
-
Ponnam Prabhakar: చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా..బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు: పొన్నం
Ponnam Prabhakar:ఇంటర్ పరీక్షల(Inter exames) నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ(bjp)నేత బండి సంజయ్(Bandi Sanjay) యాత్రను అడ్డుకోవద్దంటూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు యాత్రను అడ్డుకుంటారని బీజేపీ నేతలు సెక్యూరిటీ కోర
Published Date - 03:02 PM, Wed - 28 February 24 -
National Science Day 2024 : సత్తుపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు
సత్తుపల్లి, ఫిబ్రవరి 28 : భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన దృగ్విషయం రామన్ ఎఫెక్ట్ (Raman Effect) ను భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ కనుగొన్నది 1928 ఫిబ్రవరి 28. అందువల్ల ఆ తేదీన జ్ఞాపకార్థం జాతీయ సైన్స్ డే ను జరుపుకుంటాం. మన జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడానికి, మన జీవితాలను సరళతరం చేయడానికి అహర్నిశలు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను గుర్తించడా
Published Date - 02:16 PM, Wed - 28 February 24 -
Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి..
Bandi Sanjay: బిజెపి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ ఇవాళ వరంగల్(Warangal)పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర(prajahita yatra)లో భాగంగా తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భీమ
Published Date - 02:11 PM, Wed - 28 February 24 -
Ration Card KYC : రేపే లాస్ట్ డేట్.. ఈ-కేవైసీ చేసుకోలేదో రేషన్ కార్డు కట్
Ration Card KYC : బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు డెడ్ లైన్ ముంచుకొస్తోంది.
Published Date - 01:22 PM, Wed - 28 February 24 -
MP Dharmapuri : మోడీకి ఓటు వెయ్యకుంటే నరకానికి పోతారు – ఎంపీ అరవింద్ ధర్మపురి
మోడీ (PM Modi) ఇచ్చే పథకాలు (Schemes) తీసుకుంటూ మోడీకి ఓటు వెయ్యకుంటే నరకానికి పోతారు అంటూ నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ ధర్మపురి (MP Dharmapuri Arvind) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో బిజెపి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తుంది. ఈ క్రమంలో మంగళవారం కోరుట్లలో నిర్వహించిన ఈ యాత్రలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి
Published Date - 11:45 AM, Wed - 28 February 24 -
Khammam: అడుగంటిన పాలేరు రిజర్వాయర్.. ఆందోళనలో ఖమ్మం రైతులు!
Khammam: పాలేరు రిజర్వాయర్ తీవ్ర నీటి ఎద్దడితో పంటలు ఎండిపోవడంతో పాటు ఆయకట్టు ప్రాంతంలో వ్యవసాయ కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఇన్ఫ్లో లేకపోవడం, నీటి ఎద్దడి కారణంగా పరిస్థితి తీవ్రమైంది. దశాబ్దంలో చూడని సాగునీటి సమస్యలు తలెత్తాయి. తాజాగా పాలేరు రిజర్వాయర్లో నీటి మట్టం 18.5 అడుగుల వద్ద ఉంది, దాని పూర్తి సామర్థ్యం 28 అడుగుల కంటే గణనీయంగా తక్కు
Published Date - 11:40 AM, Wed - 28 February 24 -
TS Mega DSC Notification : నిరుద్యోగులకు తీపి కబురు తెలిపిన సీఎం రేవంత్
తెలంగాణ నిరుద్యోగులకు (Telangana Unemployed ) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీపి కబురు అందించారు. ఈరోజు చేవెళ్ల (Chevella )లో కాంగ్రెస్ పార్టీ (Congress ) ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పదేళ్లుగా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాక నిరాశ, నిస్పృహతో ఉన్న డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో మెగా డీఎస్సీ (Mega DSC Notification) నోటికేషన్ ఇచ్చి వారికి ఉద్యోగాలు అందిస్తామని తెలిపారు. […]
Published Date - 09:35 PM, Tue - 27 February 24 -
Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్
రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో మరో డ్రగ్స్ వ్యాపారి అబ్బాస్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బాస్ పలుమార్లు వివేకానందకు కొకైన్ డెలివరీ
Published Date - 08:26 PM, Tue - 27 February 24 -
CM Revanth Reddy : కేటీఆర్ కు సీఎం రేవంత్ సవాల్..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) కు సవాల్ విసిరారు. కేటీఆర్ కు దమ్ముంటే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని సవాల్ చేసారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధ
Published Date - 07:54 PM, Tue - 27 February 24 -
Hyderabad: హైదరాబాద్లో పట్టుబడిన బైక్ దొంగలు
హైదరాబాద్ లో బైక్ దొంగలు పట్టుబడ్డారు. సుల్తాన్ బజార్ పోలీసులు ఈరోజు తెల్లవారుజామున బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. సుల్తాన్ బజార్ పోలీస్ ఎస్ఐ మరియు క్రైమ్ సిబ్బంది
Published Date - 06:44 PM, Tue - 27 February 24 -
Harish Rao : ఎల్ఆర్ఎస్పై హామీని నెరవేర్చాలి
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని, ఇది అధికార పార్టీకి అలవాటైందని మాజీ మంత్రి టి.హరీష్ రావు మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ రద్దు, లేఅవుట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ తన వాగ్దానాన్ని వెనక్కి తీసుకువెళ్లి, దాని కోస
Published Date - 06:43 PM, Tue - 27 February 24 -
Road Accident: వరంగల్ రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి
వరంగల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన భారత ఆర్మీ జవాన్ మృతి చెందాడు.
Published Date - 06:26 PM, Tue - 27 February 24 -
Loan App Harassment: లోన్ యాప్ వేధింపుల కారణంగా బిటెక్ విద్యార్థి సూసైడ్
ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతుంది. వసరానికి తీసుకున్న రుణాన్ని చెల్లించలేక, పైగా వడ్డీల మీద వడ్డీలు మోపుతూ సామాన్యుల్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నారు.
Published Date - 05:45 PM, Tue - 27 February 24 -
BioAsia 2024: జీనోమ్ వ్యాలీ మూడు రెట్ల విస్తరణకు 2 వేల కోట్లు
రూ.2000 వేల కోట్ల పెట్టుబడితో 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ తదుపరి దశను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే 1 లక్ష కోట్ల పెట్టుబడితో 10 ఫార్మా గ్రామాలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం దీని వల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగాలు ,
Published Date - 05:29 PM, Tue - 27 February 24 -
CM Revanth Reddy: మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్
Subsidy Gas Cylinder and Free Electricity Schemes launch: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో ఈరోజు మరో కీలక అడుగు ముందుకు పడింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలు అమలు చేస్తుండగా, ఇవాళ మరో రెండింటికి శ్రీకారం చుట్టింది. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మిలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Re
Published Date - 04:59 PM, Tue - 27 February 24 -
Bandi Sanjay: కరీంనగర్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా..మరి పొన్నం సిద్ధమేనా..?
Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar)పై బీజేపీ(bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పీసీసీ చీఫ్ అయితే నాడు పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించారని… ఇప్పుడు ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించి రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నాలు చేస్తున్నారేమో?
Published Date - 04:43 PM, Tue - 27 February 24 -
Telangana: కాగ్ రిపోర్టులు పవిత్ర గ్రంథాలు కాదు: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికలోని వ్యాఖ్యలను కాంగ్రెస్ హైలైట్ చేసినందుకు కేటీఆర్ స్పందించారు. జలయజ్ఞం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అదే కాగ్ ఎండగట్టిందని అన్నారు.
Published Date - 04:22 PM, Tue - 27 February 24 -
KCR : కేటీఆర్, హరీష్ రావు, కవితతో కేసీఆర్ భేటీ.. వ్యూహ రచన షురూ..!
బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్రావు ఎర్రవెల్లి ఫామ్హౌస్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, హరీష్రావు, కవిత తదితర ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించినట్లు సమాచారం. ఇవే కాకుండా ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, సమన్వయ పనులపై కూడా ఆయన చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పర
Published Date - 02:40 PM, Tue - 27 February 24 -
Telangana DSC : ఈ వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్.. 11 వేల ఖాళీలు ?
Telangana DSC : ఈవారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు తెలంగాణ సర్కారు రెడీ అవుతోందని తెలుస్తోంది.
Published Date - 01:56 PM, Tue - 27 February 24 -
Bandla Ganesh : రోజా..పులుసు పాప అంటూ మరోసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్
వైసీపీ మంత్రి రోజా ఫై మరోసారి నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. రీసెంట్ గా తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా చేసిన చేపల పులుసు తిని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వాటా నుంచి నీళ్లు ఇచ్చారన
Published Date - 01:39 PM, Tue - 27 February 24