Telangana
-
TS High Court : బీసీ కుల గణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana High Court on BC caste census : మూడు నెలల్లో బీసీ కుల గణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బీసీ కులగణన చేయాలని హైకోర్టులో 2019లో బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మంగళవారం సీజే ధర్మాసనం విచారించింది.
Date : 10-09-2024 - 2:44 IST -
Union Minister Bandi Sanjay: రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ.. ఏం అడిగారంటే.?
కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు.
Date : 10-09-2024 - 2:22 IST -
BRS faults Telangana Govt’s decision : పీఏసీపై బీఆర్ఎస్కు మాట్లాడే అర్హతే లేదు – దానం నాగేందర్
PAC Chairman Post : అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, గతంలో ఎన్నడూలేనివిధంగా సభా సంప్రదాయాలు, సభా మర్యాదలు, సభా నియమావళిని పట్టించుకోకుండా అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్గా నియమించిందని బిఆర్ఎస్ ఆరోపిస్తుంటే..
Date : 10-09-2024 - 12:23 IST -
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు పడనున్నాయా..?
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Date : 10-09-2024 - 8:49 IST -
Arunachalam Tour Package : అరుణాచలం దర్శనభాగ్యం.. తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ
3 రాత్రులు, 4 రోజులు సాగే ఈ టూర్లో అరుణాచలేశ్వర ఆలయంతో పాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్(Arunachalam Tour Package) అవుతాయి.
Date : 09-09-2024 - 8:17 IST -
Assembly : అసెంబ్లీలో మూడు కమిటీలకు చైర్మన్ల నియామకం
Assembly : పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 09-09-2024 - 7:03 IST -
Srinivas Reddy : సొసైటీలలో లేకున్నా ఇళ్ల స్థలాలు.. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
Media Academy Chairman Srinivas Reddy : కొందరు జర్నలిస్టులు తాము ఎలాంటి హౌసింగ్ సొసైటీలలో సభ్యులుగా లేమని తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. నిబంధనల మేరకు వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడికేషన్
Date : 09-09-2024 - 6:20 IST -
MLA Defection Case: హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్కు చెంపపెట్టు: బీఆర్ఎస్
MLA Defection Case: కాంగ్రెస్లోకి ఫిరాయించిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణ షెడ్యూల్ను నాలుగు వారాల్లోగా ప్రకటించాలని జస్టిస్ బి. విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది.
Date : 09-09-2024 - 4:59 IST -
UPI Fraud Gang Arrested : తెలంగాణలో యూపీఐ స్కాం.. బజాజ్ షోరూంలకు కుచ్చుటోపీ పెట్టిన ముఠా
గత రెండు నెలల వ్యవధిలో ఈ ముఠా సభ్యులు దాదాపు 1,125 లావాదేవీలు చేశారని తెలంగాణ పోలీసులు(UPI Fraud Gang Arrested) విచారణలో గుర్తించారు.
Date : 09-09-2024 - 4:50 IST -
Padi Kaushik : కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదు: పాడి కౌశిక్
Padi Kaushik : పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్.. రాష్ట్రానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక, అసెంబ్లీ స్పీకర్ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు.
Date : 09-09-2024 - 4:05 IST -
Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
Kishan Reddy letter to Revanth Reddy : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం గురించి ప్రస్తావిస్తూ..లేఖ రాశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి.
Date : 09-09-2024 - 3:18 IST -
CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ..మహిళలకు ఏటా రెండు చీరలు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ బాధ్యత నాది. రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలిస్తున్నా.. రుణమాఫీ వార్తతో నేతన్నలు సంతోషంగా ఇంటికెళ్లి.. కడుపునిండా భోజనం చేయాలి.
Date : 09-09-2024 - 2:28 IST -
MLA Defection Case : హైకోర్టు తీర్పు పట్ల బిఆర్ఎస్ సంబరాలు..ఎమ్మెల్యేలు మండిపాటు
MLA Defection Case : హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఫై బిఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుంటే..అనర్హత వేటు ఎమ్మెల్యేలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 09-09-2024 - 1:48 IST -
CM Revanth inaugurate IIHT: ఐఐహెచ్టీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth inaugurate IIHT: ప్రభుత్వం నేతన్నలకు అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మంది లబ్ధిదారులకు రూ.290 కోట్ల నిధులను విడుదల చేశారు.
Date : 09-09-2024 - 1:21 IST -
MLA Defection Case : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు
MLA Defection Case : నాలుగు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతామంది.
Date : 09-09-2024 - 11:45 IST -
Kaloji Narayana Raos Birth Anniversary : కాళోజీ జయంతి నేడే.. ఆ మహామనిషి జీవితంలోని కీలక ఘట్టాలివీ
తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Raos Birth Anniversary) 100వ జయంతి సందర్భంగా..ఆయన పుట్టినరోజైన సెప్టెంబరు 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం.
Date : 09-09-2024 - 11:25 IST -
HYD Police Commissioner CV Anand : హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆనంద్కు ఏసీబీ డీజీగా బాధ్యతలను(HYD Police Commissioner CV Anand) అప్పగించారు.
Date : 09-09-2024 - 10:47 IST -
HYDRA : మధ్యతరగతి కోపానికి.. హైడ్రా వెనక్కి తగ్గిందా..?
HYDRA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) అనేది హైదరాబాద్ , చుట్టుపక్కల సరస్సులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై దర్యాప్తు చేసే ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ.
Date : 08-09-2024 - 6:50 IST -
Telangana Rains : వరద బీభత్సం వల్ల తెలంగాణలో భారీ నష్టం..!
Telangana Rains : ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో ఇళ్లు నీటమునిగిన ప్రజలు తమ వస్తువులను రక్షించుకోవడం దాదాపు అసాధ్యమవుతోంది. పాత్రల నుంచి బట్టలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వరకు అన్నీ ధ్వంసమయ్యాయని, వరద నీరు ఇళ్లలోకి చేరి బురదతో కొట్టుకుపోయిందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. బాధిత కుటుంబాలు రేషన్కార్డులు, ఆధార్కార్డులు, విద్యార్హత ధ్రువపత్రాలు సహా
Date : 08-09-2024 - 6:33 IST -
Harish Rao : కాంగ్రెస్ నిర్లక్ష్యంతో.. 9 నెలల్లో 475 మంది రైతుల ఆత్మహత్యలు
Harish Rao: పంట రుణాల మాఫీ అమలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వేర్వేరు గడువులు విధించారని, అయితే ప్రస్తుతం సాగుతోన్న వానకాలం (ఖరీఫ్) సీజన్లో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పక్కనబెట్టి పాక్షికంగానే అమలు చేశారని హరీశ్ రావుఅన్నారు.
Date : 08-09-2024 - 5:30 IST