Telangana
-
Bandi Sanjay : సుద్దపూస ఇప్పుడేమంటాడో.. కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్
Bandi Sanjay : ప్రస్తుతం, ఈ వీఐపీల రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ, బామ్మర్ది ఫాంహౌజ్లో జరిగిన రేవ్ పార్టీపై స్పందించారు. "సుద్దపూస కేటీఆర్ ఇప్పుడు ఏమంటాడో?" అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Date : 27-10-2024 - 11:28 IST -
Raj Pakala : పొంగులేటి చెప్పినట్లే..కేటీఆర్ బావమరిదితో స్టార్ట్ చేయబోతున్నారా…?
పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో రచ్చ లేపుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఒకటో రెండో బాంబులు పేలబోతున్నాయని, తాము సియోల్లో ఉండగానో.. లేకపోతే హైదరాబాద్ వెళ్లిన మరుసటి రోజో పొలిటికల్ బాంబులు పేలే అవకాశముందని ఉందని , ధరణి, కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్, ఇలా పలు వాటిని పరిగణలోకి తీసుకొని , పక్క ఆధారాలతో అరెస్ట్ లు చేయబోతున్నామని
Date : 27-10-2024 - 11:15 IST -
Fire Accident: జనగామలో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగడం ప్రారంభమయ్యాయి. ఇది ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అంటున్నారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు షాపింగ్ మాల్ను పూర్తిగా దగ్ధం చేశాయి.
Date : 27-10-2024 - 11:14 IST -
TGERC: టీజీఈఆర్సీసీ కమిషన్ పాలకమండలి నియామకంపై కసరత్తు..?
TGERC: ప్రస్తుతం ఉన్న పాలకమండలి పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. నిబంధనల ప్రకారం, కొత్త పాలకమండలి నియామకానికి కనీసం ఆరు నెలల ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. పాలకమండలి పదవీకాలం ఐదేళ్లుగా ఉంటుంది, ప్రస్తుతం ఉన్న పాలకమండలి 2019 అక్టోబర్ 30న బాధ్యతలు స్వీకరించింది.
Date : 27-10-2024 - 10:35 IST -
Raj Pakala : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్లో రేవ్ పార్టీ.. పోలీసుల రైడ్స్
బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ బావమరిది రాజేంద్రప్రసాద్ పాకాల అలియాస్ రాజ్ పాకాల(Raj Pakala)కు చెందిన ఫాంహౌస్పై స్పెషల్ పార్టీ, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు.
Date : 27-10-2024 - 10:16 IST -
Yadavula Sadar : ఎన్టీఆర్ స్టేడియంలో యాదవులు సదర్ సమ్మేళనం.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
Yadavula Sadar : తెలంగాణ సదర్ సమ్మేళనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవులు పాల్గొననున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో యాదవ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను ఈ సమేళనంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేడు ఈ యాదవుల సదర్ సమ్మేళనంలో పాల్గొననున్నారు.
Date : 27-10-2024 - 10:05 IST -
Medaram Jathara : మేడారం మినీ జాతర తేదీలు ఖరారు
ఈమేరకు మేడారం పూజారులు(Medaram Jathara) ఓ ప్రకటన విడుదల చేశారు.
Date : 27-10-2024 - 9:18 IST -
TGSRTC Cargo Services: ఇంటి వద్దకే టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలు.. 30 కేజీలకు ధర ఎంతంటే?
టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదరాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
Date : 27-10-2024 - 1:08 IST -
Telangana Battalion Constables: తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్య ఏమిటి? డీజీపీ ఏమన్నారంటే?
జిల్లాల స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుండగా వారికి బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సహాయపడుతుంటారు.
Date : 27-10-2024 - 12:26 IST -
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
Telangana Cabinet : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్పై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Date : 26-10-2024 - 7:03 IST -
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ఎంపికకు ప్రత్యేకమైన యాప్: మంత్రి పొంగులేటి
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం రూపొందించిన ఈ యాప్ తెలుగు వెర్షన్ ఉండేలా చూస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
Date : 26-10-2024 - 6:36 IST -
CM Revanth Reddy : సీఎం అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ కేబినెట్
CM Revanth Reddy : ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో కూడా రెవెన్యూ ఆఫీసర్ల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, మూసీ నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.
Date : 26-10-2024 - 6:07 IST -
Electricity Charges : తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. డిస్కంల ప్రతిపాదనలివీ
ప్రతినెలా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటును వాడే వినియోగదారులకు నెలవారీ ఫిక్స్డ్ ఛార్జీని రూ.10 నుంచి రూ.50కి పెంచాలని డిస్కంలు(Electricity Charges) ప్రపోజ్ చేశాయి.
Date : 26-10-2024 - 4:58 IST -
Union Bank Of India : తెలంగాణ, ఏపీలలో చెరో 200 బ్యాంక్ జాబ్స్
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు తొలుత ఆన్లైన్ పరీక్షను(Union Bank Of India) నిర్వహిస్తారు.
Date : 26-10-2024 - 2:12 IST -
KTR : తెలంగాణలో తెల్ల బంగారం తెల్లబోతుంది: కేటీఆర్
KTR : దళారుల చేతిలో పత్తి రైతులు చిత్తవుతున్నారని పేర్కొన్నారు. కొర్రీలతో సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపేసిందని చెప్పారు. రైతు ఆగమవుతుంటే ప్రభుత్వం పత్తా లేదన్నారు. పత్తి కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వ చొరవ లేదని వ్యాఖ్యానించారు.
Date : 26-10-2024 - 1:26 IST -
Damodara Raja Narasimha : క్యాన్సర్ అత్యంత ప్రమాదకరం.. అవగాహన తప్పనిసరి
Damodara Raja Narasimha : ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడం, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అందరిపై బాధ్యత ఉందన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొనడం ద్వారా, క్రమశిక్షణ లేని జీవన విధానం, మద్యపానం, ధూమపానం వంటి అంశాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయన్నారు.
Date : 26-10-2024 - 11:40 IST -
Gussadi Kanakaraju: గుస్సాడీ కనకరాజు మృతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Gussadi Kanakaraju: గుస్సాడీ నృత్యం, పురాతన ఆచారాలను, ఆదివాసీ జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. అయితే.. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్య ప్రదర్శన లు ఇచ్చి తమ జాతికే వన్నె తెచ్చిన పద్మశ్రీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. అయితే.. ఆయన భౌతిక కాయానికి నేడు (శనివారం) మర్లవాయిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి.
Date : 26-10-2024 - 11:21 IST -
BluJ Aerospace : విమానం నిలువునా నింగిలోకి, నేలపైకి.. హైదరాబాద్ స్టార్టప్ తడాఖా
‘వీటీఓఎల్’ టెక్నాలజీతో మనిషి లేకుండానే ఆటోమేటిక్గా నడిచే సరుకు రవాణా విమానాన్ని మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్లూజే ఏరోస్పేస్(BluJ Aerospace) కంపెనీ ఆవిష్కరించింది.
Date : 26-10-2024 - 10:40 IST -
CM Revanth Reddy: నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మద్దూరు, రేగడి మైలారం గ్రామాల్లో పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాలలో భాగంగా, అభివృద్ధి పనులు, వాటి ప్రాముఖ్యత, అలాగే ప్రాంతం యొక్క సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
Date : 26-10-2024 - 10:23 IST -
Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. రేషన్ కార్డులపై కీలక నిర్ణయం!
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో సమావేశం జరగనున్నట్లు అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Date : 26-10-2024 - 9:38 IST