Telangana
-
Usha Lakshmi : బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఉషాలక్ష్మి కన్నుమూత
Usha Lakshmi : సీనియర్ గైనకాలజిస్ట్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ కోత ఉషాలక్ష్మి మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. డాక్టర్ ఉషాలక్ష్మి గుంటూరు మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ , పిజి పొందారు , చాలా కాలం పాటు నీలోఫర్ హాస్పిటల్లో ప్రసూతి, గైనకాలజీ ప్రొఫెసర్గా ఉన్నారు.
Published Date - 12:49 PM, Wed - 16 October 24 -
Muthyalamma : ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసంపై పవన్ రియాక్షన్
Muthyalamma : ఇది దుర్మార్గమని, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతం వారైనా సామూహికంగా కాపాడుకోవాలన్నారు
Published Date - 12:39 PM, Wed - 16 October 24 -
Vote for Note : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
Vote for Note : ఆటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తర్వాత 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ క్యాండిటేట్కు డబ్బులు ఇవ్వజూపగా.. ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Published Date - 12:31 PM, Wed - 16 October 24 -
IAS Officers Vs CAT : ‘క్యాట్’ తీర్పుపై హైకోర్టులో ఐఏఎస్ల పిటిషన్.. కాసేపట్లో విచారణ
దీనిపై హైకోర్టు (IAS Officers Vs CAT) నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడతాయి అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Published Date - 12:29 PM, Wed - 16 October 24 -
Crime: అదృశ్యమైన బాలిక .. గోనె సంచిలో మృతదేహంగా లభ్యం
Crime: కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే ప్రభాకర్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, జోత్స్న పెద్ద కుమార్తె, వయసు ఏడు సంవత్సరాలు. ఈ క్రమంలో ఈ నెల 12న కుమార్తె ఏం.జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు
Published Date - 08:45 PM, Tue - 15 October 24 -
Photo Morphing Case : కొండా సురేఖ – ఎంపీ రఘునందన్ రావు ఫొటోస్ మార్ఫింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
Photo Morphing Case : ఆ మధ్య దుబ్బాకలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. ఆమె స్వాగతించే క్రమంలో బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు
Published Date - 08:30 PM, Tue - 15 October 24 -
IAS Officers : ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాల్సిందే.. ఐదుగురు ఐఏఎస్లకు షాకిచ్చేలా ‘క్యాట్’ తీర్పు
ఐఏఎస్ అధికారుల తీరును తప్పుపడుతూ క్యాట్ (IAS Officers) కీలక కామెంట్స్ చేసింది.
Published Date - 07:03 PM, Tue - 15 October 24 -
DSC Update : మళ్లీ మొదలైన డీఎస్సీ కౌన్సెలింగ్.. సాంకేతిక సమస్యకు పరిష్కారం
ఈరోజు ఉదయం కౌన్సెలింగ్కు వచ్చి సాంకేతిక సమస్యల ఉండటంతో వెనుదిరిగిన వారికి డీఈవోలు తాజా సమాచారాన్ని(DSC Update) అందించారు.
Published Date - 04:05 PM, Tue - 15 October 24 -
Congress : మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు
Congress : హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని భావించినా కాంగ్రెస్.. ఫలితాలు వెలువడే సరికి ఆశలన్నీ తలకిందులయ్యాయి. అధికారం పోయి ప్రతిపక్షంలో కూర్చోవల్సి వచ్చింది. తిరిగి బీజేపీనే అధికారంలోకి వచ్చింది.
Published Date - 03:50 PM, Tue - 15 October 24 -
Congress : పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్
Congress : స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి, గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు.
Published Date - 03:16 PM, Tue - 15 October 24 -
CM Revanth Reddy : దేశ రక్షణలో తెలంగాణ ముందడుగు వేసింది: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ఈ స్టేషన్ నిర్మాణానికి అటవీ శాఖకు చెందిన 2,900 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న 'ఈస్టర్న్ నావెల్ కమాండ్'కు ఆరు నెలల క్రితమే అప్పగించింది. దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్తో పాటు టౌన్షిప్ నిర్మాణం కానుంది.
Published Date - 02:51 PM, Tue - 15 October 24 -
Kishan Reddy : జాతీయ భద్రతకు, సాయుధ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారా
Kishan Reddy : రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి మంగళవారం మండిపడ్డారు. జాతీయ భద్రతకు, సాయుధ బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారా అని ఆయన బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. రాడార్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందని కేంద్ర మంత్రి ఖండించారు , జాతీయ భద్రతకు సంబంధించిన అంశంపై BRS రాజక
Published Date - 01:18 PM, Tue - 15 October 24 -
Jagtial Viral Posters: మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త.. ఒక్కొక్కరిని చంపుతాం.. ముందు ఎవరంటే..?
Jagtial Viral Posters: జగిత్యాల లో మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త అంటూ వాల్ పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. ప్రజ మంచికోరే సంస్థ పేరిట పోస్టర్లు వెలిశాయి. గచ్చునూతి దగ్గరి నుంచి మొదలు పెట్టి అన్ని వాడల్లో ఉన్న మంత్రగాళ్లందరినీ చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు.
Published Date - 12:56 PM, Tue - 15 October 24 -
Delhi : రేపు ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి..క్యాబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చ!
Delhi : రేవంత్ కేబినెట్ విస్తరణ గురించి హై కమాండ్తో చర్చించబోతున్నారనే వార్తలు రావడంతో రాష్ట్ర కేడర్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ముఖ్యంగా మంత్రి పదవులపై ఆశపడుతున్న ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురించాయి. విస్తరణ జరిగితే కొత్త మంత్రి పదవులు దక్కించుకునేందుకు కొంతమంది ఇప్పటినుంచే ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Published Date - 12:01 PM, Tue - 15 October 24 -
Rape : హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
Rape : గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కింది.
Published Date - 11:58 AM, Tue - 15 October 24 -
TSPSC Group 1 : గ్రూప్ 1 మెయిన్స్కు కోర్టు గ్రీన్ సిగ్నల్
Telangana Group-1 Exams : ఇటీవలే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తప్పులు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని వారు పిటిషన్లలో కోరారు
Published Date - 11:33 AM, Tue - 15 October 24 -
DSC Counselling : తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ టీచర్ల కౌన్సెలింగ్ వాయిదా ..
DSC Counselling : తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చింది విద్యాశాఖ. నేడు అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లను ఖరారు చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఎవ్వరూ ఊహించలేని విధంగా డీఎస్సీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
Published Date - 11:26 AM, Tue - 15 October 24 -
AP – Telangana: కేంద్రం గుడ్న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల
AP - Telangana: ఏపీ, తెలంగాణకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రెండు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది కేంద్రం.. అందులో ఆంధ్రప్రదేశ్కు 498 కోట్ల రూపాయలు కేటాయించగా.. తెలంగాణకి 516 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.. ఏపీలో 200.06 కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రహదారులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి నుంచి నిధులు కేటాయించింది..
Published Date - 11:13 AM, Tue - 15 October 24 -
CM Revanth Reddy : ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి భేటి
CM Revanth Reddy : రాష్ట్రంలో ఫాక్స్ కాన్ కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని వారిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
Published Date - 08:32 PM, Mon - 14 October 24 -
Deputy CM Bhatti: తెలంగాణ మొత్తానికి ప్రతిరూపం గద్దర్: డిప్యూటీ సీఎం భట్టి
సినీ పరిశ్రమల అవార్డుల విషయానికొస్తే నంది అవార్డులు ఒక పండుగల నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకో గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు అన్నారు.
Published Date - 08:03 PM, Mon - 14 October 24