Telangana
-
New Governor of Telangana : తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా నియామకం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈయన ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా
Date : 06-03-2026 - 8:22 IST -
Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?
తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల చివరి రోజైన గురువారం
Date : 05-03-2026 - 8:00 IST -
Etela Rajender : బిఆర్ఎస్ లోకి ఈటెల..? నిజమేనా ?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఈటల రాజేందర్కు తిరిగి బిఆర్ఎస్ (గులాబీ పార్టీ) నుండి ఆహ్వానాలు అందుతున్నాయని, ఆయన కూడా పాత గూటికి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ వైపు వెళ్లే ఛాన్స్ లేదని స్పష్టమవుతున్న
Date : 05-03-2026 - 7:22 IST -
Konda Murali : కొమ్మాల వేదికగా కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు !! నెక్స్ట్ ఏం జరగబోతుందో ?
వరంగల్ తూర్పుకు వలస వెళ్లిన చరిత్రను గుర్తు చేస్తూ.. "పట్టుంటే పరకాలను ఎందుకు వీడారు?" అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. గతంలో జిల్లా మంత్రులు మరియు ఇతర ఎమ్మెల్యేలతో కూడా కొండా మురళికి విభేదాలు ఉన్న నేపథ్యంలో
Date : 05-03-2026 - 3:13 IST -
Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!
కూకట్పల్లిలోని నల్ల చెరువు అభివృద్ధి పనులు పర్యావరణ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి కేవలం 16 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ చెరువులో పూడికను తొలగించడంతో, దీని విస్తీర్ణం ఇప్పుడు తిరిగి 30 ఎకరాలకు పెరిగింది
Date : 05-03-2026 - 12:45 IST -
Holi : అక్కడ హోలీ పండగంటే..ఆ గ్రామంలో రక్తం ప్రవహించాల్సిందే !!
గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద సాయంత్రం వేళ జనం రెండు వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం వారు ఒక పొడవైన తాడును గట్టిగా పట్టుకోగా, ఎదుటి వర్గం వారు ఆ తాడును దాటి ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు పిడికిళ్లతో దాడులు చేసుకుంటారు.
Date : 05-03-2026 - 10:56 IST -
Panchayat Funds : ‘పంచాయతీ’ నిధుల వివాదంపై సీతక్క కీలక ఆదేశాలు
పంచాయతీల్లో వెన్నెముకగా పనిచేసే మల్టీ పర్పస్ వర్కర్ల (MPWs) వేతనాల విషయంలో మంత్రి మానవీయ కోణంలో స్పందించారు. పంచాయతీల వద్ద అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్స్ లేదా ఇతర అంతర్గత వనరుల నుండి ముందుగా ఈ కార్మికుల వేతనాలు చెల్లించాలని సూచించారు
Date : 05-03-2026 - 9:45 IST -
Rajyasabha : రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణ నుండి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్పష్టమైన మెజారిటీ దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రేపు వీరు అధికారికంగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అటు జాతీయ స్థాయిలో సింఘ్వీ అనుభవం,
Date : 05-03-2026 - 9:15 IST -
Rajyasabha : వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్..? సీఎం రేవంత్ మాట నెగ్గుతుందా ?
అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి చేరడం లాంఛనమే అయినప్పటికీ, ఆ సీట్ల కోసం సాగుతున్న అంతర్గత పోటీ ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది
Date : 04-03-2026 - 1:45 IST -
Jadcherla Govt Hospital : జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
మార్చురీలో భద్రపరచాల్సిన ఒక మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వలేని స్థితిలో వైద్యారోగ్య శాఖ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
Date : 04-03-2026 - 1:10 IST -
Govt Schemes : వారందరికీ ప్రభుత్వ పథకాలు కట్ – కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా 'ఫేస్ రికగ్నిషన్' (ముఖ గుర్తింపు) విధానాన్ని అన్ని పథకాలకు వర్తింపజేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలని, అదే సమయంలో అనర్హులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు
Date : 04-03-2026 - 12:58 IST -
యుద్ధం ఎఫెక్ట్ : హైదరాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతం హైదరాబాద్ మహానగరాన్ని తాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న సైనిక చర్యలు అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాన్ని రేకెత్తిస్తున్నాయి
Date : 04-03-2026 - 12:30 IST -
తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వ
Date : 04-03-2026 - 11:03 IST -
TGSRTC : ఇకపై బస్ పాస్ రెన్యువల్ కోసం బస్టాండ్ కు వెళ్లనక్కరలేదు !!
హైదరాబాద్ వంటి మహానగరాల్లో బస్ పాస్ రెన్యువల్ చేసుకోవడం ఒకప్పుడు ప్రయాణికులకు పెద్ద సవాలుగా ఉండేది. అయితే, ఇప్పుడు 'మీ టికెట్' యాప్ ద్వారా ఈ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత సరళతరం చేసింది. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ సేవలకు
Date : 04-03-2026 - 10:40 IST -
హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం
Bachupally Fire Accident హైదరాబాద్ బాచుపల్లిలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్ – బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి సుమారు 10:45 గంటల సమయంలో ఓ దుకాణంలో మొదలైన మంటలు, క్షణాల
Date : 04-03-2026 - 10:17 IST -
CM Revanth : కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..ఈసారి ఎందుకంటే !!
తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు ఢిల్లీకి పయనం కానున్నారు
Date : 04-03-2026 - 9:45 IST -
బెయిల్పై విడుదలైన బాల్క సుమన్
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జైలులో రిమాండ్లో ఉన్న ఆయన, ఇవాళ బెయిల్పై విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో అరెస్టయిన ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నాటి ఘటనలకు సంబంధించి బాల్క సుమన్పై రెండ
Date : 04-03-2026 - 9:38 IST -
Praja Palana – Pragati Pranalika : మే 18 నుంచి ఆటల పోటీలు.. జాబ్ మేళాలు!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతను భాగస్వాములను చేస్తూ ప్రతిష్టాత్మకంగా 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మే 18 నుంచి 23 వరకు వారం రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఆరోగ్యం, ఉపాధి, క్రీడలు మరియు సామాజిక బాధ్యతలపై ప్రత్యేక
Date : 04-03-2026 - 9:15 IST -
Mini Maldives : తెలంగాణలో మినీ మాల్దీవులు ఉన్నాయని మీకు తెలుసా ?
సోమశిల కేవలం వినోదానికే కాదు, ఆధ్యాత్మికతకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ 7వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ శ్రీ లలిత సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది. 12 జ్యోతిర్లింగాలకు ప్రతీకగా ఇక్కడ 12 శివలింగాలు కొలువై ఉండటం అత్యంత విశేషం.
Date : 03-03-2026 - 3:53 IST -
ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్చిట్.. తిరుమల పర్యటన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు : కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్చిట్ రావడంతో కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే నేరుగా కొండపైకి వెళ్లకుండా.. మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయింది. మరోవైపు.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకట
Date : 03-03-2026 - 3:35 IST