Telangana
-
CM Revanth Kamareddy Tour : నిజమైన నాయకత్వానికి నిదర్శనం సీఎం రేవంత్ ..ఎందుకో తెలుసా..?
CM Revanth Kamareddy Tour : ఆయన వరదల్లో చిక్కుకున్న ప్రజల మధ్యకు స్వయంగా వెళ్లి, వారి కష్టాలను కళ్లారా చూసి, వినడం నిజమైన నాయకత్వానికి నిదర్శనమని చాలామంది భావిస్తున్నారు
Published Date - 05:33 PM, Fri - 5 September 25 -
Hyderabad : ఖైరతాబాద్ బడా గణేశ్కి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేసిన ఉత్సవ కమిటీని ఆయన అభినందించారు.
Published Date - 03:55 PM, Fri - 5 September 25 -
Kadiyam Srihari : అందుకే బీఆర్ఎస్కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
కవిత అరెస్ట్తోనే బీఆర్ఎస్పై నా నమ్మకం కుదేలైంది. ఇది ఒక్క లిక్కర్ కేసు మాత్రమే కాదు. ఇది ఆ పార్టీ నేతల అసలైన స్వరూపాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్ నాయకత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉండగా రాష్ట్ర వనరులన్నింటినీ తమ కుటుంబ ప్రయోజనాలకే వాడుకుంది.
Published Date - 03:34 PM, Fri - 5 September 25 -
Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణకు కొత్త విద్యా విధానం అవసరం. ఇప్పటివరకు మిగిలిపోయిన ప్రభుత్వ పాఠశాలలను మార్గదర్శిగా మార్చేందుకు సమయమైందని సీఎం అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించామని చెప్పారు.
Published Date - 03:11 PM, Fri - 5 September 25 -
Hyderabad : గణేశ్ నిమజ్జన ఉత్సవాలు.. ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు
ఈ నిర్ణయం వల్ల నిమజ్జనానికి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగే అవకాశం ఉంది. వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ, గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన చెరువులన్నిటినీ పరిశీలించినట్లు చెప్పారు.
Published Date - 02:46 PM, Fri - 5 September 25 -
HYDRA : హైడ్రా చర్యతో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి తెర
HYDRA : రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ జాగీర్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూకబ్జాకు ముగింపు పలికింది. అత్యంత విలువైన పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని యథేచ్ఛగా వినియోగిస్తున్న పరిస్థితి ఇటీవల వరకు కొనసాగింది.
Published Date - 11:50 AM, Fri - 5 September 25 -
Telangana: హైకోర్టులో సంచలనం.. పిటిషనర్ ప్రవర్తనతో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
Telangana: తెలంగాణ హైకోర్టులో అరుదైన సంఘటన వెలుగుచూసింది. ఓ సివిల్ కేసు పిటిషనర్ న్యాయపరమైన హద్దులు దాటిపోతూ నేరుగా న్యాయమూర్తి చాంబర్లోకి ప్రవేశించి తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయడం చట్టపరమైన వర్గాలను కుదిపేసింది.
Published Date - 11:25 AM, Fri - 5 September 25 -
HYD Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది – హరీష్ రావు
HYD Real Estate : హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి
Published Date - 10:12 AM, Fri - 5 September 25 -
Harish Rao : రేపు KCRతో హరీశ్ భేటీ..ఏంచెప్పబోతున్నాడో..!!
Harish Rao : ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్కు వెళ్లి పార్టీ అధినేతతో సమావేశమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది, ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది
Published Date - 09:39 AM, Fri - 5 September 25 -
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
Amit Shah : సెప్టెంబర్ 6వ తేదీన ఆయన హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది
Published Date - 10:11 PM, Thu - 4 September 25 -
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5వేల మంది ఎంపిక!
మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ, సర్వే విభాగాలకు అవినాభావ సంబంధం ఉందని, సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తేనే రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.
Published Date - 06:50 PM, Thu - 4 September 25 -
CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదలపై స్పందించిన తీరు, సమయానుసారం చేపట్టిన సహాయక చర్యలను ప్రశంసించారు.
Published Date - 06:15 PM, Thu - 4 September 25 -
Nirmala Sitharaman : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
Nirmala Sitharaman : పంట పొలాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. ఈ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి ఒక నివేదిక కూడా సమర్పించారు
Published Date - 04:28 PM, Thu - 4 September 25 -
Ganesh : రాయదుర్గంలో భారీ ధర పలికిన గణేశ్ లడ్డూ
ఇటీవల రాయదుర్గంలోని మైహోమ్ భుజా అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముందు, అక్కడి గణేశుడికి సమర్పించిన ప్రసాద లడ్డూ ఏకంగా రూ. 51,77,777కు వేలం పాటలో అమ్ముడైంది. ఈ విపరీతమైన ధరతో రాయదుర్గం లడ్డూ ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
Published Date - 02:52 PM, Thu - 4 September 25 -
Viral Video : పాఠశాలలో టీచర్ నిర్వాకం..మద్యం మత్తులో క్లాస్ రూంలోనే నిద్ర
సుకుత్పల్లి గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో (AHS) SGTగా పనిచేస్తున్న జే. విలాస్ అనే ఉపాధ్యాయుడు ఇటీవల మద్యం సేవించి పాఠశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. క్లాస్ గదిలో విద్యార్థుల మధ్యలోనే నిద్రలోకి జారుకున్న ఆయన ప్రవర్తన విద్యార్థుల మనోభావాలను కించపరచడమే కాకుండా, ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా మారింది.
Published Date - 02:10 PM, Thu - 4 September 25 -
Ration: రేపు తెలంగాణలో రేషన్ డీలర్ల బంద్..రేషన్ పంపిణీ అస్తవ్యస్తం కానుందా..?!
రాష్ట్రవ్యాప్తంగా కార్యకలాపాలను నిలిపివేసేలా రేషన్ డీలర్లు ఒకరోజు బంద్కు పిలుపునివ్వడం గమనార్హం. ఈ బంద్ను తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నిర్వహిస్తోంది. బంద్ కారణంగా లక్షలాది మంది లబ్దిదారులు రేపు రేషన్ సరుకులు పొందలేని పరిస్థితి ఏర్పడనుంది.
Published Date - 10:52 AM, Thu - 4 September 25 -
Kavitha : కవిత నువ్వు ప్రజాశాంతి పార్టీలోకి రా – KA పాల్
Kavitha : కవిత బీసీల కోసం పోరాడాలన్నా, ప్రజల్లో ఆమెపై నమ్మకం పెరగాలన్నా ప్రజాశాంతి పార్టీలో చేరడం ఉత్తమమని సలహా ఇచ్చారు. గతంలో గద్దర్ లాంటి ప్రజా గాయకుడు కూడా తమ పార్టీలో చేరారని గుర్తు చేశారు
Published Date - 08:30 PM, Wed - 3 September 25 -
AI Training For Journalists: తెలంగాణలో జర్నలిస్టులకు తొలి ఏఐ శిక్షణ!
చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, నోట్బుక్ ఎల్ఎం, గూగుల్ జెమినీ, మిడ్ జర్నీ, సోరా, వీఈఓ3 వంటి ఏఐ టూల్స్ను ఎలా ఉపయోగించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Published Date - 06:47 PM, Wed - 3 September 25 -
Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు
ఈ భారీ కార్యాచరణలో భాగంగా సుమారు 29 వేల మంది పోలీసు సిబ్బందిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు సాగుతున్నాయని సీపీ వివరించారు.
Published Date - 04:39 PM, Wed - 3 September 25 -
Minister Seethakka: సకల సౌకర్యాలతో మహా మేడారం జాతర: మంత్రి సీతక్క
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారుల అభిప్రాయం మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టాలని సూచించారు.
Published Date - 04:30 PM, Wed - 3 September 25