Telangana
-
గదిలో ప్రియుడితో ఏకాంతగా గడుపుతున్న యువతి, సడెన్ గా తండ్రి ఎంట్రీ
సంగారెడ్డి (D) కొల్లూరులో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తికి కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరవగా ఖాళీగా ఉంటోంది. నిన్న ఆయన కూతురు (20), ప్రియుడితో కలిసి అక్కడి ఇంటికి వెళ్లింది.
Date : 20-12-2025 - 12:20 IST -
ఈ నెల 24న కొడంగల్ లో పర్యటించబోతున్న సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24 తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు
Date : 20-12-2025 - 8:30 IST -
లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్
భూభారతి సమస్యలు తీర్చేందుకు జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లు లంచాలు తీసుకుంటున్నారంటూ సీఎంవోకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
Date : 20-12-2025 - 7:39 IST -
మరోసారి మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ ప్రభుత్వ తీరుపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా తనకు మంత్రి పదవి రాకపోవడం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు తాజాగా తనకు త్వరలోనే మంత్రి పదవి తప్పక వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Date : 20-12-2025 - 7:19 IST -
రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్
రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో రేవంత్ ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది
Date : 20-12-2025 - 7:11 IST -
నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే..వారితో రాజీనామా చేయించు: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
నిజంగా అంతటి ప్రజామద్దతు ఉంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
Date : 20-12-2025 - 6:00 IST -
దేశ రక్షణలో భాగం కాబోతున్న పూడూరు సర్పంచ్
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధిపై దృష్టి సారిస్తే.. వికారాబాద్ జిల్లా పూడూరు సర్పంచ్ మాత్రం దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ముఖ్య ప్రాజెక్టులో భాగం కానున్నారు. నావికాదళానికి చెందిన అత్యంత వ్యూహాత్మక VLF కమ్యూనికేషన్ స్టేషన్ నిర్మాణంలో పూడూరు సర్పంచ్ నిర్ణయాలు కీలకం కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో పాటు, గ్రామ సమస్యలపై కూడా కొత
Date : 19-12-2025 - 3:10 IST -
విద్యార్థులకు శుభవార్త..క్రిస్మస్ సెలవులు వచ్చేశాయ్!
christmas Holidays 2025 : విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే వార్త.. క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. డిసెంబర్ 25, 26 క్రిస్టమస్, బాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం 5 రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో క్రిస్మస్ సందర్భంగా వారం నుంచి పది రోజులు సెలవులు ఇచ్చే వారు. అయితే ఈసారి అవి చాలా వరకు తగ్గిపోయాయి. దీనిపై త్వరలోనే అధ
Date : 19-12-2025 - 2:58 IST -
కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు
2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా , సీఎం గా గెలుస్తా అంటూ కవిత సవాళ్లు విసరడం , బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు , ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు కవిత దూకుడు బిఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైంది.
Date : 19-12-2025 - 10:14 IST -
జనవరి 13 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘కైట్ ఫెస్టివల్’
ప్రతి ఏడాది 'కైట్ ఫెస్టివల్' సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఎంతో అట్టహాసంగా జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుకకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుక కేవలం గాలిపటాల ఎగురవేతకే పరిమితం కాకుండా, దేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా అనేక వినూత్న ప్రదర్శనలతో ముందుకు రాబోతున్నారు.
Date : 19-12-2025 - 7:45 IST -
గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ
గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది
Date : 18-12-2025 - 10:15 IST -
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ నుండి పెద్ద రిలీఫ్ లభించింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్లో ఉన్న ప్రభుత్వ భూమి పై ఉన్న వివాదానికి సుప్రీం కోర్ట్ చెక్ పెట్టింది. ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చింది.
Date : 18-12-2025 - 10:00 IST -
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. చాల చోట్ల కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకొని తమ సత్తా చాటగా, బిఆర్ఎస్ సైతం అధికార పార్టీ కాంగ్రెస్ కు గట్టి పోటీనే ఇచ్చింది. కాగా త్వరలో రాష్ట్రంలో ZPTC , MPTC ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల ఫై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Date : 18-12-2025 - 9:31 IST -
నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు
ఈ కేసును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా ఉపయోగించిందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా వేధింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
Date : 18-12-2025 - 5:33 IST -
జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..
ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, గ్రామీణ కార్మికులకు సరైన పనిదినాలు కల్పించడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ నిరసనల ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
Date : 18-12-2025 - 5:16 IST -
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన
ఎన్నికల నిర్వహణలో బీఎల్వోల పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొంటూ, ఓటర్ల జాబితాల ఖచ్చితత్వం, కొత్త ఓటర్ల నమోదు, పారదర్శక ప్రక్రియల అమలుపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
Date : 18-12-2025 - 4:59 IST -
సీఎం రేవంత్ నాయకత్వానికి బ్రహ్మరథం!
"పల్లెల్లో కేసీఆర్ హవా ఉంది.. ఎన్నికలు పెడితే చూపిస్తాం" అన్న బీఆర్ఎస్ సవాల్ను రేవంత్ సర్కార్ పటాపంచలు చేసింది. మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది.
Date : 18-12-2025 - 2:57 IST -
రేషన్కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్
E KYC : తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. జనవరి నుంచి సన్నబియ్యం కోటా పొందాలంటే.. కార్డులోని సభ్యులందరూ ఈ నెలాఖరులోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి. గడువులోపు వేలిముద్రలు వేయని వారికి రేషన్ నిలిపివేస్తామని.. 5 ఏళ్ల లోపు పిల్లలకు మినహాయింపునిచ్చామని అధికారులు తెలిపారు. రేషన్ కార్డుదారులకు అలర్ట్ డిసెంబర్ 31లాస్ట్ డేట్ ఈ కేవైసీ చేయించుకోకుంటే సన్నబియ్యం కట్ తెలంగాణలోని రేష
Date : 18-12-2025 - 2:28 IST -
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి.. బంగారు చీరను అగ్గిపెట్టెలో పెట్టి సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు
తెలంగాణ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి కోసం రెండు గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడేలా ప్రత్యేక పట్టుచీరను రూపొందించారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. గాలికి ఎగిరేంత తేలికైన వస్త్రాలను నేయడంలో సిద్ధహస్తుడైన విజయ్ కుమార్, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. తెలంగాణ చేనేత
Date : 18-12-2025 - 1:58 IST -
మళ్లీ పోలీసుల కస్టడీలోకి ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి
రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు కేసులకు సంబంధించిన విచారణ కోసం ఒక్కో కేసుకు మూడు రోజుల చొప్పున, మొత్తం 12 రోజుల పాటు పోలీసులు రవిని విచారించడానికి అనుమతిచ్చారు.
Date : 18-12-2025 - 1:42 IST