Telangana
-
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కు సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు గట్టి సవాల్ విసిరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం 10 శాతం సీట్లు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు
Date : 22-01-2026 - 2:45 IST -
దావోస్ పర్యటన లో తెలంగాణ కు రూ.19,500 కోట్ల పెట్టుబడులు
వివిధ అంతర్జాతీయ మరియు జాతీయ సంస్థలతో జరిపిన చర్చల ఫలితంగా, రాష్ట్రానికి సుమారు రూ. 19,500 కోట్ల విలువైన పెట్టుబడులు ఖరారయ్యాయి. ప్రధానంగా ఉక్కు (Steel), విద్యుత్ (Power), మరియు విమానయాన (Aviation) రంగాల్లో ఈ పెట్టుబడులు రావడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది
Date : 22-01-2026 - 8:45 IST -
తెలంగాణలో రీసైక్లింగ్ ఛాంపియన్లకు ఐటిసి వావ్ (ITC WOW) పురస్కారాలు
స్వచ్ఛ భారత్ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంలో సమర్థవంతమైన చెత్త విభజన రీసైక్లింగ్ బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ పద్ధతుల ద్వారా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు మరియు కార్పొరేట్లు చేసిన అద్భుతమైన కృషిని ఈ కార్యక్రమంలో గుర్తించి సత్కరించారు.
Date : 22-01-2026 - 6:00 IST -
బీఆర్ఎస్ హయాంలో అవినీతిని కవితనే బయట పెట్టారు -పొన్నం ప్రభాకర్ సంచలనం
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎంతో అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు, ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చ
Date : 21-01-2026 - 3:39 IST -
ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్లో రేవంత్ రెడ్డితో చిరంజీవి
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కీలక అధికారులు హాజరయ్యారు. దావోస్కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం జ్యూరిక్ లో చిరంజీవి ఉన్నట్టు తెలుసుకున్న రేవంత్ పెట్టుబ
Date : 21-01-2026 - 1:16 IST -
ఎంపీ మల్లు రవి క్షమాపణ చెప్పాల్సిందే – కేటీఆర్ డిమాండ్
కేటీఆర్ ఈ ఘటనను కాంగ్రెస్ నేతల "దిగజారుడుతనానికి నిదర్శనం"గా పేర్కొంటూ, తక్షణమే ఎంపీ మల్లు రవి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యతను విస్మరించి
Date : 21-01-2026 - 1:00 IST -
బిఆర్ఎస్ – కాంగ్రెస్ నేతల మధ్య ‘టెంకాయ’ లొల్లి
నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మధ్య ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఒకే వేదికపై ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్న సమయంలో, అభివృద్ధి పనులకు కొబ్బరికాయ ఎవరు కొట్టాలనే చిన్న అంశం ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పెను వివాదానికి కారణమైంది
Date : 21-01-2026 - 11:45 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్, హరీష్ రావు ఫోన్ సైతం ట్యాప్ !!
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన వ్యక్తిగత ఫోన్లతో పాటు, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా నిఘా నీడలో ఉన్నాయని అధికారులు ఆధారాలతో సహా వివరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
Date : 21-01-2026 - 11:19 IST -
తెలంగాణలో వీధి కుక్కల సామూహిక హత్యపై జంతు సంక్షేమ సంస్థల తీవ్ర ఆందోళన
కోర్టు ఆదేశాలను తీవ్రంగా ఉల్లంఘించటంతో పాటుగా విస్తృత స్థాయి పరిపాలనా వైఫల్యం జరుగుతుందని ఆరోపించింది. విస్తృతమైన హత్యలు మరియు తీవ్ర క్రూరత్వ సంఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసిన నేపథ్యంలో తక్షణ ప్రభుత్వ జోక్యాన్ని కోరింది.
Date : 21-01-2026 - 6:00 IST -
మారిన కొత్తగూడెం విమానాశ్రయం ప్లేస్ !!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. గతంలో ఈ ఎయిర్పోర్ట్ కోసం సుజాతనగర్ మండలం గరీబుపేట ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల (Technical Reasons) అక్కడి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవని నివేదికలు వచ్చాయి.
Date : 20-01-2026 - 2:30 IST -
మేడారంలో వాకింగ్ చేస్తూ..షాపుల యజమానులతో ముచ్చటించిన మంత్రులు భట్టి , ఉత్తమ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మేడారంలో క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. సాధారణంగా రాజధాని హైదరాబాద్కే పరిమితమయ్యే అధికారిక సమావేశాలను, ప్రజల వద్దకు, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన మేడారం
Date : 20-01-2026 - 2:00 IST -
సత్యం కంప్యూటర్ స్కామ్.. రామలింగరాజు కుటుంబం సహా 213 మందికి నోటీసులు
ED Court Enquires Satyam Computers Scam Case సుమారు పది సంవత్సరాల తర్వాత మరోసారి.. సత్యం కంప్యూటర్స్ స్కామ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. జన్వాడ భూముల వ్యవహారంలో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజుతో పాటు 213 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో రూ.5000 కోట్ల విలువైన 97 ఎకరాల భూముల స్కామ్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు తర్వాతి విచారణను కోర్టు జనవరి 27కి వేసింది. ఉమ్మడి […]
Date : 20-01-2026 - 1:52 IST -
మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం..ఎన్నికల స్టంటా ?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో ఈ పంపిణీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీలలో సుమారు 5 లక్షల చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది
Date : 20-01-2026 - 1:30 IST -
ఆరుగురు అధికారుల ఆధ్వర్యంలో హరీష్ విచారణ
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ (SIT) అధికారుల ముందు హాజరయ్యారు.
Date : 20-01-2026 - 1:00 IST -
హైదరాబాద్లో మరో 42 ఎకరాల భూమిని వేలం వేసేందుకు సిద్దమైన ప్రభుత్వం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేడిక్కెనుంది. భాగ్యనగరంలోని కీలక ప్రాంతాల్లో సుమారు 42 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది
Date : 20-01-2026 - 12:00 IST -
మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన భట్టి విక్రమార్క
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల (Interest-Free Loans) పంపిణీతో పాటు, అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను త్వరగా అందజేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు
Date : 20-01-2026 - 11:30 IST -
సీఎం రేవంత్ బామ్మర్ది బాగోతం బయటపెట్టినందుకే నోటీసులు – హరీష్ రావు
తన బామ్మర్దికి సంబంధించిన బొగ్గు కుంభకోణాన్ని (Coal Scam) తాను బయటపెట్టినందుకే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసే ఇటువంటి 'తాటాకు చప్పుళ్లకు' తాము భయపడబోమని, తాము కేసీఆర్ తయారు చేసిన ఉద్యమ సైనికులమని హరీశ్రావు స్పష్టం చేశారు.
Date : 20-01-2026 - 11:17 IST -
సిట్ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. ఈ దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026, జనవరి 20న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. వీసీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బృందం.. ఎస్ఐబీ మాజీ చీ
Date : 20-01-2026 - 11:06 IST -
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ శ్రేణులు సీనియర్ నాయకుల సమ్మతితో నితిన్ నబీన్ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం విశేషంగా మారింది.
Date : 20-01-2026 - 6:00 IST -
టెండర్ల కోసం ఆ ముగ్గురి మధ్య పంచాయితీ అంటూ బాంబ్ పేల్చిన హరీశ్ రావు
తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య ఉన్న విబేధాలను ఎండగడుతూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణల ఇప్పుడు చర్చగా మారాయి
Date : 19-01-2026 - 5:05 IST