Telangana
-
మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు
Medaram Jatara మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం మేడారం జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయతీ. దీంతో, మేడారంలో కోళ్లు, మేలు, గొర్రెల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి Huge Demand for Goats and Chickens at Medaram. లక్షల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసు
Date : 29-01-2026 - 4:30 IST -
తెలంగాణ రైతులకు శుభవార్త..
Telangana Farmers తెలంగాణలోని గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం నాబార్డ్ నుండి రూ. 600 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ హక్కుల పత్రాలు (ROFR) కలిగిన 2.1 లక్షల మంది రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రతి రైతుకు రూ. 6 లక్షల విలువైన సోలార్ […]
Date : 29-01-2026 - 3:28 IST -
రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం
గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
Date : 29-01-2026 - 2:26 IST -
మేడారం భక్తులకు శుభవార్త..మగవారికి ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు 'మహాలక్ష్మి' పథకం ద్వారా ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండగా, ఇప్పుడు మేడారం వెళ్లే పురుష భక్తులకు కూడా ఒక ప్రత్యేక ప్రాంతం నుండి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది.
Date : 29-01-2026 - 12:50 IST -
Big Breaking News..కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు
KCR తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమయింది. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించబోతున్నారు. కాసేపటి క్రితం ఫాంహౌస్ కు సిట్ అధికారులు బయలుదేరారు. సిట్ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొ
Date : 29-01-2026 - 12:33 IST -
మరో భారీ స్కామ్ ను బయటపెట్టి, కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇచ్చిన హరీష్ రావు
మైక్రో బ్రేవరీస్ కేటాయింపుల్లో భారీ స్కామ్ తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మైక్రో బ్రేవరీస్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియలో భారీ అవినీతి చోటుచేసుకుందని హరీష్ రావు ఆరోపించారు. మొత్తం 110 దరఖాస్తులు రాగా, పారదర్శకంగా డ్రా తీయకుండా కేవలం 25 మందికి మాత్రమే లైసెన్సులు ఇచ్చేలా తెర వెనుక ఒప్పందాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
Date : 29-01-2026 - 10:45 IST -
నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్
మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కోర్టు స్వీకరించడంతో కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
Date : 29-01-2026 - 6:00 IST -
తెలంగాణ వ్యాప్తంగా మొదలైన మున్సిపల్ నామినేషన్ల జోరు
మున్సిపల్ ఎన్నికల ప్రకటనతో పట్టణాల్లో పండగ వాతావరణం నెలకొంది. పార్టీల జెండాలు, ప్లెక్సీలతో వీధులన్నీ నిండిపోయాయి. పట్టణ సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు నిధుల వినియోగంపై అభ్యర్థులు తమ వాగ్దానాలను
Date : 28-01-2026 - 3:30 IST -
తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసిన వెనువెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది
Date : 27-01-2026 - 8:11 IST -
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మేర ఖర్చు చేయాలంటే !!
నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా చెల్లించాల్సిన డిపాజిట్ ధరలను కూడా వర్గాల వారీగా వర్గీకరించారు. మున్సిపాలిటీల్లో పోటీ చేసే SC, ST, BC అభ్యర్థులు రూ. 1,250, ఇతరులు రూ. 2,500 డిపాజిట్ చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్లలో పోటీ చేసే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు
Date : 27-01-2026 - 7:59 IST -
Breaking News : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రెడీ .. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్
Telangana Municipal Elections తెలంగాణ రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం రేపటి నుంచి ఈ నెల 30 వ
Date : 27-01-2026 - 4:53 IST -
సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్
Kalvakuntla Kavitha బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ గూఢచారి అని, ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేశాడని ఆరోపించారు. గద్దర్ లాంటి ఉద్యమకారులు ప్రగతిభవన్ బయట పడిగాపులు కాయడానికి కారణం సంతోష్ రావు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారణకు పిలవడంపై కవిత స్పంద
Date : 27-01-2026 - 1:02 IST -
ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?
సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేశారు? అనే విషయాలపై స్పష్టత కోసం వీరిని ప్రశ్నిస్తున్నారు
Date : 27-01-2026 - 8:02 IST -
సీఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారానికి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టీకరణ
అధికారిక విదేశీ పర్యటన పేరుతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యక్తిగతంగా వెళ్లారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. ‘తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారం’ అనే శీర్షికతో ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వివరణ ఇచ్చింది.
Date : 27-01-2026 - 6:00 IST -
స్టూడెంట్గా సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్!
సోమవారం ఉదయం 7 గంటల నుండే తరగతులు చురుగ్గా ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి, ఆయన సహచర బృందం అనేక రకాల తరగతులకు హాజరవుతున్నారు.
Date : 26-01-2026 - 9:08 IST -
రేపు గవర్నర్ను కలవబోతున్న బీఆర్ఎస్ బృందం
తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ గళమెత్తింది. ఈ క్రమంలో, రేపు (మంగళవారం) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలవనుంది.
Date : 26-01-2026 - 4:35 IST -
రూ. 26 వేలకే కారు అంటూ ప్రకటన..చివరకు ఏమైందంటే..?
Car Dealer Booked For Misleading Rs 26,000 Car Offer In Nacharam Hyderabad గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ.26 వేలకే కారు అమ్ముతామని ప్రకటించిన ఒక పాత కార్ల వ్యాపారి, తన దుకాణం వద్దకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో చేతులెత్తేశాడు. వ్యాపారి మోసం చేశాడని గ్రహించిన జనాలు దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దుకాణం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న జనాలు […]
Date : 26-01-2026 - 4:32 IST -
రిపబ్లిక్ డే వేడుకల్లో అపశ్రుతులు, తలకిందులుగా జెండాను ఎగరవేసిన MLA కొత్త ప్రభాకర్ రెడ్డి
గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఈ అవాంఛనీయ సంఘటనలు అటు అధికారుల నిర్లక్ష్యాన్ని, ఇటు యాదృచ్ఛిక ప్రమాదాలను ఎత్తిచూపుతున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో
Date : 26-01-2026 - 3:32 IST -
బండ్లపై ‘ప్రెస్’, ‘పోలీస్’, ‘గవర్నమెంట్’ స్టిక్కర్లు వేస్తే.. వాహనం సీజ్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !
Telangana Government నకిలీ జర్నలిస్టుల బెడదకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేసింది. ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లు వాడాలని స్పష్టం చేసింది. అనధికారికంగా స్టిక్కర్లు వాడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. జర్నలిస్టులకు అలర్ట్ అక్రిడిటేషన్ ఉంటేనే వాహనంపై PRESS స్టిక్కర్ ప
Date : 26-01-2026 - 2:44 IST -
మరోసారి రాజా సింగ్ కు వార్నింగ్
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజా సింగ్కు మరోసారి ప్రాణహాని తలపెడతామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ అందడం రాజకీయ వర్గాల్లో పెను కలకలం సృష్టించింది
Date : 26-01-2026 - 11:59 IST