Yuvagalam
-
#Andhra Pradesh
Yuvagalam : ‘యువగళం కాఫీ టేబుల్ బుక్’ ఆవిష్కరించిన ప్రధాని.. సంతకం చేసి లోకేశ్కు బహూకరణ
‘‘యువగళం కాఫీ టేబుల్ బుక్’’ను(Yuvagalam) ప్రధానమంత్రి ఆవిష్కరించి.. ఆ పుస్తకంపై సంతకం చేసి లోకేశ్కు గొప్ప జ్ఞాపకంగా అందజేశారు.
Date : 18-05-2025 - 9:09 IST -
#Andhra Pradesh
Nara Lokesh: పాదయాత్రలో చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తా: మంత్రి నారా లోకేష్
అమరావతి: యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేయడానికి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పష్టం చేశారు. ఈ రోజు (సోమవారం) ఏపీ సచివాలయంలో మంత్రి లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, మారుమూల ప్రాంతాల్లో ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందిగా ఉన్నట్లు బ్రాహ్మణులు పాదయాత్ర సమయంలో తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. […]
Date : 07-10-2024 - 12:29 IST -
#Andhra Pradesh
Nara Lokesh: నేడు నంద్యాలలో లోకేష్ పర్యటన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగలం పేరుతో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలను చుట్టేశారు. అందులో భాగంగా ఏఈ రోజు ఆయన నంద్యాలలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Date : 03-05-2024 - 10:25 IST -
#Andhra Pradesh
Yuvagalam : నారా లోకేష్ తో పాదయాత్ర చేసిన నందమూరి కుటుంబ సభ్యులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ క్రమంలో చివరి రోజున లోకేష్ తో కలిసి నందమూరి కుటుంబ సభ్యులు (Nandhamuri Family) కూడా పాదయాత్ర చేసి ఆకట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. ఇప్పటి వరకు 3,032 కిలోమీటర్ల మేర […]
Date : 18-12-2023 - 1:44 IST -
#Andhra Pradesh
Nara Lokesh Injured : యువగళం పాద్రయాత్రలో నారా లోకేష్ కుడిచేతికి గాయం..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడిచేతికి (Nara Lokesh Injured) స్వల్ప గాయమైంది. పాదయాత్రలో భాగంగా అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి లోకేష్ చేతిని అందుకొని బలంగా నొక్కడంతో వేలు (Injured His Hand) వాసింది. నరంపై ఒత్తిడి పడడంతో వాపు వచ్చినట్లు డాక్టర్స్ తెలిపారు. వాపు తగ్గేందుకు మెడిసిన్ ఇచ్చారు. వేలు నొప్పి ఉన్నప్పటికీ లోకేశ్ పాదయాత్రను యథావిధిగా కొనసాగించారు. నేటితో లోకేష్ యువగళం (Nara Lokesh Yuvagalam) పాదయాత్ర […]
Date : 18-12-2023 - 11:01 IST -
#Andhra Pradesh
AP : జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది – నారా లోకేష్
జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అయ్యింది..మరో మూడు నెలల్లో అరాచక పాలన ముగిసిపోతుందని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేసారు. ”జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. రూ.వేల కోట్ల విలువైన భవనాలను శిథిలం చేశారు. భూములు ఇచ్చిన రైతులను హింసించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారు. జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది. ప్రజా రాజధాని అమరావతి (Amaravati) అజరామరమై నిలుస్తుంది” అని […]
Date : 17-12-2023 - 4:59 IST -
#Andhra Pradesh
Nara Lokesh Yuvagalam : ‘యువగళం’ ముగింపు సభకు పవన్ దూరం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..యువగళం (Yuvagalam) ముగింపు సభకు రావడం లేదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలకు తెలియజేసారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20 తో ముగుస్తుంది. ఈ క్రమంలో విశాఖలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పటు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , […]
Date : 16-12-2023 - 2:43 IST -
#Andhra Pradesh
Nara Lokesh : బీసీల ద్రోహి వైఎస్ జగన్ – నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)..ఎంతో ఉత్సహంగా యువగళం (Yuvagalam) పాదయాత్రను పూర్తి చేస్తున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను అడిగితెలుసుకుంటూ..జగన్ సర్కార్ (YCP Govt) ఫై విమర్శలు చేస్తూ వెళ్తున్నారు. తాజాగా మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గం దేవవరంలో యువగళం యాత్ర కొనసాగింది. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ..వైఎస్ జగన్ పాలనలో బీసీ (BC) సంక్షేమాన్ని తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైందని, బీసీల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన బీసీల […]
Date : 12-12-2023 - 7:26 IST -
#Andhra Pradesh
Yuvagalam: ‘యువగళం’ తో నారా లోకేశ్ రికార్డు, పాదయాత్ర 3వేల కి.మీ పూర్తి!
ఏపీలో అధికారమే లక్ష్యంగా నారా లోకేష్ ‘యువగళం’ (Yuvagalam) కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Date : 11-12-2023 - 1:27 IST -
#Speed News
Yuvagalam : నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్.. కారణం ఇదే..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. తుపాను కారణంగా యువగళం
Date : 04-12-2023 - 9:03 IST -
#Andhra Pradesh
Yuvagalam : ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ
నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర 211వ రోజుకు చేరుకుంది. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత యాత్ర పున: ప్రారంభం కావడం తో టీడీపీ , జనసేన శ్రేణులు , అభిమానులు , ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ లోకేష్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ తన యాత్రను ప్రారంభించారు. We’re now on […]
Date : 28-11-2023 - 12:10 IST -
#Andhra Pradesh
Yuvagalam : నేటి నుంచి నారా లోకేష్ యవగళం పాదయత్ర పునఃప్రారంభం.. పొదలాడ నుంచి ప్రారంభంకానున్న యాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను ఈ రోజు (సోమవారం) ఉదయం 10.19 గంటలకు డాక్టర్
Date : 27-11-2023 - 6:57 IST -
#Andhra Pradesh
Yuvagalam : నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమైన టీడీపీ – జనసేన నేతలు
యాత్ర ఎక్కడైతే ఆగిపోయిందో తిరిగి అక్కడి నుంచే యాత్రను రేపటి నుండి ప్రారభించబోతున్నారు
Date : 26-11-2023 - 4:08 IST -
#Andhra Pradesh
Bhuvaneswari : బెయిల్ పై విడుదలైన యువగళం వాలంటీర్లకు నారా భువనేశ్వరి పరామర్శ.. మీ రుణం తీర్చుకోలేనిదంటూ.!
నారా లోకేష్ చేపట్టిన యువగళం ద్వారా పార్టీకి సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ల సేవలు
Date : 07-10-2023 - 5:31 IST -
#Andhra Pradesh
Yuvagalam : యువగళం పాదయాత్రను వాయిదా వేయాలని కోరుతున్న టీడీపీ నేతలు..
ప్రస్తుతం ఢిల్లీ లో ఉన్న లోకేష్..రేపు తిరిగి యువగళం పాదయాత్ర ను పున: ప్రారభించబోతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీలో అడుగుపెడితే అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది
Date : 28-09-2023 - 1:31 IST