HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Meets Krishna Guntur And Ntr Districts Leaders To Announce Incharges

YS Jagan: పార్టీపై దృష్టి పెట్టిన జగన్, మూడు జిల్లాలకు అధ్యక్షుల నియామకం

YS Jagan: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రతి జిల్లాకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు

  • Author : Praveen Aluthuru Date : 25-09-2024 - 5:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan
Ys Jagan

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీపై దృష్టి పెట్టారు. పార్టీ సంస్థాగత మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలో బలపరచడానికి చర్యలకు సిద్ధమయ్యారు జగన్ (ys jagan). గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితిని అంచనా వేసి జిల్లా స్థాయిలో నేతలను ఎంపిక చేయనున్నారు. అందులో భాగంగా ఈ రోజు వైఎస్ జగన్ పార్థి నేతలతో కీలక భేటీ నిర్వహించారు.

ప్రస్తుతం రాజకీయ పరిణామాలను విశ్లేషించడానికి మరియు జిల్లా అధ్యక్షుల ఎంపికను ఖరారు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(ysrcp) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలను ఏర్పాటు చేశారు. బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో రెడ్డి సమావేశమయ్యారు. ప్రతి జిల్లాకు కొత్త అధ్యక్షుల గురించి చర్చించారు. ఈ జిల్లాలకు కొత్త అద్యక్షుల వివరాలు ఈ రోజే ప్రకటించనున్నారు. రాబోయే రాజకీయ సవాళ్లకు ముందు తన సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి జగన్ దృష్టి పెట్టారు.

కాగా గత వారం రోజులుగా రాష్ట్రంలో తిరుపతి లడ్డు వివాదం నడుస్తుంది. ఈ వివాదంపై అధికార పార్టీ, ప్రతిపక్షంపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.ఈ వివాదాన్ని తేల్చేందుకు వైసీపీ సిబిఐ దర్యాప్తుకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా పార్టీ సంస్థాగత మార్పులో భాగంగా ఈ రోజు వైఎస్ జగన్ మూడు జిల్లాల నేతలతో భేటీ నిర్వహించారు.

Also Read: YS Jagan : లడ్డూ వివాదం..కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • guntur
  • incharges
  • Jagan Updates
  • krishna
  • ntr
  • Telugu Latest News
  • ys jagan
  • ysrcp

Related News

    Latest News

    • పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!

    • మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

    • భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం

    • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి

    • అమెరికా నౌకలను ముంచేస్తాం.. రష్యా ఎంపీ హెచ్చరికలు

    Trending News

      • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

      • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

      • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

      • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

      • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd