YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
RK Roja : చంద్రబాబు నాయుడు నిజానికి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు..!
RK Roja : ఈ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలల్లోనే ప్రజలను దారుణమైన బాధలకు గురి చేసిందని ఆర్కే రోజా ఆరోపించారు. నగరిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళలు, విద్యార్థులు, యువతను మోసం చేయడంలో ఈ ప్రభుత్వం ముందుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 26-12-2024 - 6:49 IST -
#Andhra Pradesh
Happy Birthday YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, గవర్నర్
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పార్టీ శ్రేణులు భారీగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Date : 21-12-2024 - 11:56 IST -
#Andhra Pradesh
YSRCP: కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి వైసీపీ నయా స్ట్రాటజీ..
వైసీపీ తమ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ, దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో, వైసీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించి, తమ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు న్యాయపరమైన సహాయం అందించేందుకు అన్నిరకాలుగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది.
Date : 06-11-2024 - 12:52 IST -
#Andhra Pradesh
MLC Bharath : శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోసం డబ్బులు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై కేసు
MLC Bharath : YSRCP నామినీ, MLC అయిన భరత్ తిరుమల శ్రీవారి తోమాల సేవ టిక్కెట్ మోసం ఆరోపణలతో న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన భరత్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.
Date : 20-10-2024 - 1:01 IST -
#Andhra Pradesh
YS Jagan : వైసీపీ వర్క్షాప్లో జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan : గురువారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్క్ షాప్లో వైఎస్ జగన్ పాల్గొని, పార్టీ బలాన్ని పెంచుకునే అంశాలను వివరించారు. 15 సంవత్సరాలలో పార్టీ యొక్క ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, రాజకీయాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. “మనం పార్టీగా ఎంతటి సమర్థతతో ముందుకు సాగుతున్నామనేది ఎంతో ముఖ్యమైంది. అర్ధవంతమైన ఫలితాలను సాధించాలంటే, ఆర్గనైజ్గా పనిచేయాలన్నారు.
Date : 17-10-2024 - 4:20 IST -
#Andhra Pradesh
YS Jagan: మేము గుడ్ బుక్ రాసుకోవడం ప్రారంభించాం – వైఎస్ జగన్
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, అధికార దుర్వినియోగం ద్వారా కార్యకర్తలకు నష్టం జరిగే సమయంలో వారికి భరోసా ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని నిర్వహించామని ఆయన వెల్లడించారు. “నేను చేయొద్దని చెప్పినా…” రెడ్బుక్ అనేది […]
Date : 09-10-2024 - 5:25 IST -
#Andhra Pradesh
Balineni Srinivasa Reddy: జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నాను.. అన్ని విషయాలు వెల్లడిస్తా: బాలినేని
ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో నా నిర్ణయం చెప్పాను. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. పార్టీలో నాకు జరిగినటువంటి అన్ని విషయాలు రేపు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
Date : 18-09-2024 - 7:01 IST -
#Andhra Pradesh
Balineni Srinivasa Reddy: వైసీపీకి ఝలక్ ఇచ్చిన బాలినేని.. పార్టీకి రాజీనామా..!
తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. రేపు (గురువారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో భేటీ కానున్నట్లు సమాచారం అందుతోంది. ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని ఐదుసార్లు గెలిచారు.
Date : 18-09-2024 - 5:17 IST -
#Andhra Pradesh
YS Jagan Convoy : మాజీ సీఎం వైఎస్ జగన్కు తృటిలో తప్పిన ప్రమాదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్కు తృటిలో ప్రమాదం తప్పింది.
Date : 22-06-2024 - 2:57 IST -
#Andhra Pradesh
YS Jagan: 12 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు వైఎస్ జగన్ అరెస్ట్.. ఓడితే అంతే..
జగన్ మోహన్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. 2014 ఎన్నికల్లో జగన్ బలమైన ప్రతిపక్ష నేతగా ఎదగడం, 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలతో భారీ విజయాన్ని అందుకోవడం తెలిసిందే. కాగా జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు జగన్ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి
Date : 27-05-2024 - 3:57 IST -
#Andhra Pradesh
Anam Venkata Ramana Reddy : భారతి రెడ్డి రాళ్ల దాడి డ్రామాను రూపొందించారు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్పై శనివారం సాయంత్రం రాళ్లు రువ్వడంతో ఆయనకు గాయాలయ్యాయి.
Date : 14-04-2024 - 9:19 IST -
#Andhra Pradesh
AP Politics : ప్రచారంలో వైసీపీ ముందంజ..?
వైఎస్సార్సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేపట్టిన 'మేమంత సిద్ధం' (Memantha Siddam) బస్సుయాత్ర నిన్న దీబగుంట్లకు చేరుకున్నది. బస్సుయాత్రలో మహిళలు, యువకులు చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి స్టాప్లోనూ ఆయనకు ఘనస్వాగతం లభించింది. అదేవిధంగా బుధవారం బస్సు ప్రొద్దుటూరు వైపు వెళ్లగా వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు.
Date : 29-03-2024 - 6:26 IST -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : ముందు ఆర్కే తన విజయరేఖ చెక్ చేసుకోవాలి..!
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జోరు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతన్నాయి ఆయా పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
Date : 22-03-2024 - 10:16 IST -
#Andhra Pradesh
Dastagiri : జగన్ను ఓడించడంపై దస్తగిరి శాయశక్తులా కృషి చేస్తున్నాడు..!
వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉండి మారిన అప్రూవర్లలో ఒకరైన దస్తగిరి (Dastagiri) తన సొంత గడ్డ అయిన పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి సమస్యాత్మక పరిస్థితిని సృష్టించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
Date : 20-03-2024 - 9:02 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీ ఎన్నికల రేసులో ఆరుగురు మాజీ సీఎంల కుమారులు.!
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీ (TDP), జనసేన (Jansena)లు ముందుగా జాబితాను ప్రకటించాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొత్తం జాబితాను మాత్రం పార్టీలు ప్రకటించలేదు. ఈ జాబితాలో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కూడా చేరి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ మొత్తం జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు రేసులో […]
Date : 16-03-2024 - 9:07 IST