Ycp
-
#Andhra Pradesh
30 Years Prudhvi : వైసీపీ సర్కార్ ఫై నటుడు పృథ్వీ ఘాటు వ్యాఖ్యలు
సినీ నటుడు , జనసేన నేత 30 ఇయర్స్ పృథ్వీ (30 Years Prudhvi)..వైసీపీ సర్కార్ (YCP Govt) ఫై ఘాటు వ్యాఖ్యలు చేసారు. 175 కు 175 స్థానాల్లో గెలవబోతున్నామని చెపుతున్న వైసీపీ..మళ్లీ 90 స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మారుస్తుందని ప్రశ్నించారు. ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ఫై కసరత్తులు చేస్తున్నాయి. టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడి గా […]
Published Date - 06:27 PM, Sun - 24 December 23 -
#Andhra Pradesh
YCP : వైసీపీ నుండి మరో లిస్ట్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) పార్టీలో మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు ఫై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఫై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వారిని మార్చేస్తున్నారు. ఈసారి దాదాపు 100 మందికి పైగా టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ ఆయా నేతలకు చెప్పడం మొదలుపెట్టారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 11 […]
Published Date - 07:58 PM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
Minister Roja : నగరి టికెట్ ఫై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
మరో మూడు నెలల్లో ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలు (AP 2024 Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ (Jagan)..నియోజవర్గాల ఫై మరింత ఫోకస్ పెట్టారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలకు సందేశాలు సైతం పంపారు. ముఖ్యంగా ఈసారి మంత్రులకు టికెట్ కష్టమనే తెలుస్తుంది. ఇందులో ముందు వరుసలో నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం […]
Published Date - 02:50 PM, Tue - 19 December 23 -
#Andhra Pradesh
AP : ఎన్నికలవేళ జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత
మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) జరగబోతున్నాయి..ఈసారి ఎలాగైనా జగన్ (Jagan) ను ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెట్టుకున్నాడు. ఈ క్రమంలో టీడీపీ (TDP) తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా చర్చలు చంద్రబాబు తో జరుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన జనసేన […]
Published Date - 07:48 PM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
Nagababu : ఏపీలో నాగబాబు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఫై వైసీపీ ఆగ్రహం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో చాలామంది ప్రజలు , యువత , నేతలు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. తాజాగా జనసేన నేత నాగబాబు తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవడం ఫై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 06:32 PM, Sat - 16 December 23 -
#Andhra Pradesh
AP : 175 కి 175 గెలవబోతున్నాం – సర్వేలు కూడా ఇదే చెపుతున్నాయి – అంబటి
తెలంగాణ ఎన్నికలు ముగిసేసరికి ఇప్పుడు అంత ఆంధ్ర వైపే చూస్తున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ..ఈసారి కూడా విజయం సాధిస్తుందా..? లేదా..? అని ఎవరికీ వారు లెక్కలు వేసుకుంటున్నారు.మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికార పార్టీ వైసీపీ తో పాటు టీడీపీ , జనసేన పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. మేనిఫెస్టో..అభ్యర్థుల ఎంపిక..ప్రత్యర్థి పార్టీని ఎలా ఓడగొట్టాలి..ఎలా యుద్ధం చేయాలి అనేవి కసరత్తులు చేస్తున్నారు. ఇదిలా ఉంటె […]
Published Date - 09:05 PM, Fri - 15 December 23 -
#Andhra Pradesh
TDP : టీడీపీలోకి బారీగా చేరికలు.. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన మాజీమంత్రి రంగారావు, పలువురు వైసీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగు దేశంలో చేరారు. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 200 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అదే విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు పార్టీలో చేరారు. ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు ఏలూరు నియోజకవర్గానికి చెందిన […]
Published Date - 07:54 AM, Fri - 15 December 23 -
#Andhra Pradesh
Chandrababu : వైసీపీ అసంతృప్తి నేతలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu ) నాయుడు దాదాపు నాల్గు నెలల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదురుకున్న చంద్రబాబు..దాదాపు 52 రోజుల పాటు జైల్లో గడిపి..ఈ మధ్యనే బెయిల్ ఫై బయటకు వచ్చారు. బెయిల్ నుండి బయటకు వచ్చిన కొద్దీ రోజులు ఆరోగ్యం ఫై దృష్టి సారించారు. ఆ తర్వాత దైవ దర్శనాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు పూర్తిగా రాజకీయ ఫై దృష్టి […]
Published Date - 05:32 PM, Thu - 14 December 23 -
#Andhra Pradesh
CM Jagan : 11 నియోజకవర్గాల ఇంచార్జ్ లను మార్చిన జగన్..
వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. 11 నియోజకవర్గాల ఇంచార్జ్ (Incharge of Constituencies) లను మార్చారు. ఏపీ(AP) లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Assembly Elections 2024) రాబోతున్నాయి. ఈ క్రమంలో గెలుపు ఫై మరింత ఫోకస్ చేసారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు చాల టాప్ గా ఉండబోతున్నాయి. రీసెంట్ గా తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చారు రాష్ట్ర […]
Published Date - 08:52 PM, Mon - 11 December 23 -
#Andhra Pradesh
Ganji Chiranjeevi : గంజి చిరంజీవికి కీలక పదవి అప్పగించిన జగన్
మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి (Mangalagiri YCP New Incharge)గా గంజి చిరంజీవి (Ganji Chiranjeevi)ని నియమిస్తూ పార్టీ అధినేత , సీఎం జగన్ (CM Jagan) ప్రకటన చేసారు. ఉదయం మంగళగిరి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు రామకృష్ణ తెలిపారు. దీంతో జగన్.. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించాలని ఆదేశాలు […]
Published Date - 08:22 PM, Mon - 11 December 23 -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : వ్యక్తిగత కారణాలవల్ల వైసీపీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా – ఆళ్ల
ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి భారీ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి (Alla Ramakrishna Reddy) తన ఎమ్మెల్యే పదవి తో పాటు పార్టీ కి రాజీనామా (Resigns) చేసారు. గత కొద్దీ నెలలుగా పార్టీ ఫై అసంతృప్తిగా ఉన్న ఆళ్ల..నేడు పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..1995 నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్ గా పని చేసుకుంటూ వచ్చానని.. వైఎస్ రాజశేఖరరెడ్డి […]
Published Date - 01:51 PM, Mon - 11 December 23 -
#Speed News
Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ అవినీతి జరుగుతోంది
Nadendla Manohar: ప్రస్తుత ప్రభుత్వంలోని ప్రతి శాఖలోనూ అవినీతి జరుగుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న మనోహర్ ఇటీవల శ్రీకాకుళం చేరుకుని స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మనోహర్ మాట్లాడుతూ రోజురోజుకు అవినీతి మరింతగా బయటపడుతోందన్నారు. అవినీతికి పాల్పడినట్లు తమ మంత్రులే అంగీకరించారని ఆరోపించారు. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఎత్తిచూపారు. మూడు లక్షల ఆవులను […]
Published Date - 12:39 PM, Mon - 11 December 23 -
#Andhra Pradesh
TDP : ద్వారంపూడి దోచుకున్నదంతా నయా పైసాతో సహా కక్కిస్తాం : మాజీ మంత్రి కే.ఎస్ జవహార్
తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న పెడిగ్రీ ని తిని ద్వారంపూడి లాంటి వారు మొరుగుతున్నారని మాజీ మంత్రి కె.ఎస్. జవహర్
Published Date - 11:02 PM, Mon - 4 December 23 -
#Andhra Pradesh
AP Elections 2024 : మార్చి 06 న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు..?
గత కొద్దీ నెలలుగా మార్చి , లేదా ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) జరగనున్నాయనే ప్రచారం నడుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే
Published Date - 07:22 PM, Sat - 25 November 23 -
#Andhra Pradesh
Balakrishna : బాలకృష్ణ హిందూపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత..
హిందూపురం టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు బాలకృష్ణ హాజరు అయ్యారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా వైసీపీ పార్టీకి చెందిన మధు అనే కార్యకర్త బాలకృష్ణ కారును అడ్డుకొని
Published Date - 11:00 AM, Thu - 16 November 23