Ycp
-
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : వ్యక్తిగత కారణాలవల్ల వైసీపీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా – ఆళ్ల
ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి భారీ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి (Alla Ramakrishna Reddy) తన ఎమ్మెల్యే పదవి తో పాటు పార్టీ కి రాజీనామా (Resigns) చేసారు. గత కొద్దీ నెలలుగా పార్టీ ఫై అసంతృప్తిగా ఉన్న ఆళ్ల..నేడు పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..1995 నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్ గా పని చేసుకుంటూ వచ్చానని.. వైఎస్ రాజశేఖరరెడ్డి […]
Date : 11-12-2023 - 1:51 IST -
#Speed News
Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ అవినీతి జరుగుతోంది
Nadendla Manohar: ప్రస్తుత ప్రభుత్వంలోని ప్రతి శాఖలోనూ అవినీతి జరుగుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న మనోహర్ ఇటీవల శ్రీకాకుళం చేరుకుని స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మనోహర్ మాట్లాడుతూ రోజురోజుకు అవినీతి మరింతగా బయటపడుతోందన్నారు. అవినీతికి పాల్పడినట్లు తమ మంత్రులే అంగీకరించారని ఆరోపించారు. మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ మంత్రి కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఎత్తిచూపారు. మూడు లక్షల ఆవులను […]
Date : 11-12-2023 - 12:39 IST -
#Andhra Pradesh
TDP : ద్వారంపూడి దోచుకున్నదంతా నయా పైసాతో సహా కక్కిస్తాం : మాజీ మంత్రి కే.ఎస్ జవహార్
తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న పెడిగ్రీ ని తిని ద్వారంపూడి లాంటి వారు మొరుగుతున్నారని మాజీ మంత్రి కె.ఎస్. జవహర్
Date : 04-12-2023 - 11:02 IST -
#Andhra Pradesh
AP Elections 2024 : మార్చి 06 న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు..?
గత కొద్దీ నెలలుగా మార్చి , లేదా ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) జరగనున్నాయనే ప్రచారం నడుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే
Date : 25-11-2023 - 7:22 IST -
#Andhra Pradesh
Balakrishna : బాలకృష్ణ హిందూపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత..
హిందూపురం టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు బాలకృష్ణ హాజరు అయ్యారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా వైసీపీ పార్టీకి చెందిన మధు అనే కార్యకర్త బాలకృష్ణ కారును అడ్డుకొని
Date : 16-11-2023 - 11:00 IST -
#Andhra Pradesh
YCP Samajika Sadhikara Bus Yatra : నేటి నుంచి సామాజిక సాధికార యాత్ర రెండో దశ
మొదటి దశ సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా... రెండో దశ నేటి బుధవారం నుండి ప్రారంభమవుతోంది. ఈ నెల 30 వరకు ఈ యాత్ర జరుగుతుంది.
Date : 15-11-2023 - 10:51 IST -
#Andhra Pradesh
AP News: టీడీపీ నేతపై వైసీపీ దాడి.. నారా లోకేష్ గరం
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సైకో ప్రభుత్వానికి సమయం దగ్గరపడిందని ఎద్దేవా చేశారు. వివరాలు చూస్తే.. కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్గోపాల్పై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు.
Date : 13-11-2023 - 1:19 IST -
#Andhra Pradesh
YCP Samajika Sadhikara Bus Yatra : విజయవంతంగా ఏడురోజుకు చేరిన సామాజిక సాధికార యాత్ర
శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది
Date : 04-11-2023 - 11:54 IST -
#Andhra Pradesh
ఏపీలో మరోసారి వైసీపీ గెలుపు – విజయసాయిరెడ్డి
2019 కంటే బలంగా 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని , సాదించబోతుందని ధీమా వ్యక్తం చేసారు
Date : 03-11-2023 - 3:26 IST -
#Andhra Pradesh
TDP vs YSRCP : కసాయి ముఖ్యమంత్రికి రైతుల దుస్థితి కనిపించదా..?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్ అయ్యారు. ఈ సంవత్సరం రైతాంగం లక్షలాది
Date : 02-11-2023 - 5:41 IST -
#Andhra Pradesh
Chandrababu Bail : జగన్ లండన్లో ఉండి బాబును అరెస్ట్ చేయిస్తే..పవన్ ఇటలీ లో ఉండి బెయిల్ ఇప్పించాడు
చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ ఉంటే.. బెయిల్ రావడం వెనుక తమ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు
Date : 02-11-2023 - 10:50 IST -
#Andhra Pradesh
YCP Bus Yatra Flop : తుస్సుమన్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర..
వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర రెండు రోజులకే తుస్సుమంది. జనాలు లేక ఖాళీ కుర్చీలకు పధకాలు చెపుతూ వస్తున్నారు
Date : 28-10-2023 - 3:09 IST -
#Andhra Pradesh
AP Roads : బస్సు యాత్ర చేపడితే కానీ రోడ్ల పరిస్థితి వైసీపీ నేతలకు తెలియరాలేదు
బసు పైన ఉన్న నేతలు అటు , ఇటు ఊగుతూ ఉండడమే సరిపోయింది. గుంతల రోడ్ల ఫై ప్రయాణం చేయలేక, ఆ బాధను బయటికి చెప్పుకోలేక నేతలంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ముందుకు వెళ్లారు
Date : 27-10-2023 - 4:05 IST -
#Andhra Pradesh
YCP ‘Samajika Sadhikara’ Bus Yatra : వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం
సామాజిక సాధికార బస్సు యాత్ర ను ఇచ్ఛాపురం నుండి ప్రారంభించారు. మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది
Date : 26-10-2023 - 4:09 IST -
#Andhra Pradesh
Jaganasura Dahanam : దసరా రోజు..జగనాసుర దహనం చేద్దామని నారా లోకేష్ పిలుపు
''దేశం చేస్తోంది రావణాసుర దహనం - మనం చేద్దాం జగనాసుర దహనం'' పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు
Date : 22-10-2023 - 5:12 IST