Ycp
-
#Andhra Pradesh
MLC Vamsi Krishna : రాజకీయాల్లోకి వచ్చి 60 ఎకరాలు అమ్ముకున్న – విశాఖ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ
విశాఖ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ (MLC Vamsi Krishna)..తాజాగా వైసీపీ పార్టీ (YCP)కి గుడ్ బై చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ (Janasena) లో చేరిన సంగతి తెలిసిందే. వంశీ పార్టీ మారడంపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా లో ఆయనపై పలు విమర్శలు , సంచలన కామెంట్స్ చేస్తూ..దిష్ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న కామెంట్స్ ఫై వంశీ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల్లోకి వచ్చి 60 […]
Published Date - 12:24 PM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
Ambati Rambabu : అంబటి రాంబాబును కచ్చితంగా ఓడిస్తాం అంటున్న సొంత పార్టీ నేతలు
ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఈసారి సొంత పార్టీ (YCP) నేతలకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు జగన్ (JAGAN). దాదాపు 100 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పటికే వారికీ సంకేతాలు పంపించారు కూడా. ఈ తరుణంలో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడ్డారు సదరు నేతలు. టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీ ఆఫీసుల తలుపులు తెరిచి ఉండడంతో […]
Published Date - 03:13 PM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
AP : రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 130 సీట్లు పక్క – సినీ నిర్మాత జోస్యం
ఏపీ ఎన్నికలపైనే (AP Elections) ఇప్పుడు అందరి దృష్టి..రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో..? ఏ పార్టీ ఎన్ని స్థానాలు సాధిస్తుందో..? ప్రజలకు ఎవరికీ పట్టం కడతారో ..? అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరికీ వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత నట్టికుమార్ (Producer Natti Kumar ) ..రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి (TDP-Janasena) భారీ విజయం సాదించబోతుందని జోస్యం తెలిపారు. We’re now on […]
Published Date - 09:12 PM, Thu - 28 December 23 -
#Andhra Pradesh
MLC Vamsi Krishna Srinivas : జనసేన లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్
అంత అనుకున్నట్లే వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్..ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల (2024 AP Elections ) సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీ లో ఉంటె బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు (YCP Leaders) సొంత పార్టీని వీడి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల్లోకి చేరేందుకు […]
Published Date - 03:36 PM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
Jogi Ramesh : జగన్ భక్తుడికి టికెట్ లేనట్లే..?
ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ లో రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) పార్టీ మంత్రులకు , ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల్లో ఆయా నేతలకు వ్యతిరేకత ఉన్నప్పటికీ..అధినేత కేసీఆర్ అవేమి పట్టించుకోకుండా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చారు. దీంతో ప్రజలు వారిని ఓడగొట్టి..ఇంట్లో కూర్చుపెట్టారు. […]
Published Date - 02:33 PM, Tue - 26 December 23 -
#Andhra Pradesh
‘Adugudam Andhra’ : ఏపీలో ‘అడుగుదాం ఆంధ్ర’ పేరుతో నిరుద్యోగుల నిరసన..
ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటీకే అంగన్వాడి, మున్సిపాలిటీ కార్యకర్తలు తమ డిమాండ్ లను..ఎన్నికల హామీలను సీఎం జగన్ నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండగా..తాజాగా ‘అడుగుదాం ఆంధ్ర’ (Adugudam Andhra Program ) పేరుతో నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. ‘ఆడుదాం ఆంధ్రా’ (Adudam Andhra Program) క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించారు. […]
Published Date - 12:46 PM, Tue - 26 December 23 -
#Andhra Pradesh
Jagan : జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు – ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార – ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో 175 కి 175 సాధించి తీరుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే..అంత సీన్ లేదని , 30 సీట్లు వస్తే గొప్పే అని టిడిపి నేతలు అంటున్నారు. తాజాగా వైసీపీ బహిష్కృత నేత, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..కడపలో జరిగిన […]
Published Date - 07:23 PM, Mon - 25 December 23 -
#Andhra Pradesh
Daggubati Venkateswara Rao : గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది – దగ్గుబాటి వెంకటేశ్వరరావు
గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలవకపోవడమే మంచిదైందన్నారు మాజీ వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao). 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుపై ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు మరో మూడు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఆసక్తికర […]
Published Date - 07:14 PM, Mon - 25 December 23 -
#Andhra Pradesh
30 Years Prudhvi : వైసీపీ సర్కార్ ఫై నటుడు పృథ్వీ ఘాటు వ్యాఖ్యలు
సినీ నటుడు , జనసేన నేత 30 ఇయర్స్ పృథ్వీ (30 Years Prudhvi)..వైసీపీ సర్కార్ (YCP Govt) ఫై ఘాటు వ్యాఖ్యలు చేసారు. 175 కు 175 స్థానాల్లో గెలవబోతున్నామని చెపుతున్న వైసీపీ..మళ్లీ 90 స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు మారుస్తుందని ప్రశ్నించారు. ఏప్రిల్ నెలలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ఫై కసరత్తులు చేస్తున్నాయి. టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడి గా […]
Published Date - 06:27 PM, Sun - 24 December 23 -
#Andhra Pradesh
YCP : వైసీపీ నుండి మరో లిస్ట్ అంటూ ఫేక్ న్యూస్ వైరల్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) పార్టీలో మార్పులు , చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు ఫై దృష్టి సారించారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఫై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వారిని మార్చేస్తున్నారు. ఈసారి దాదాపు 100 మందికి పైగా టికెట్స్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్నీ ఆయా నేతలకు చెప్పడం మొదలుపెట్టారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 11 […]
Published Date - 07:58 PM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
Minister Roja : నగరి టికెట్ ఫై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు
మరో మూడు నెలల్లో ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలు (AP 2024 Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ (Jagan)..నియోజవర్గాల ఫై మరింత ఫోకస్ పెట్టారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలకు సందేశాలు సైతం పంపారు. ముఖ్యంగా ఈసారి మంత్రులకు టికెట్ కష్టమనే తెలుస్తుంది. ఇందులో ముందు వరుసలో నగరి ఎమ్మెల్యే , మంత్రి రోజా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం […]
Published Date - 02:50 PM, Tue - 19 December 23 -
#Andhra Pradesh
AP : ఎన్నికలవేళ జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత
మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) జరగబోతున్నాయి..ఈసారి ఎలాగైనా జగన్ (Jagan) ను ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెట్టుకున్నాడు. ఈ క్రమంలో టీడీపీ (TDP) తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే అభ్యర్థుల తాలూకా చర్చలు చంద్రబాబు తో జరుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన జనసేన […]
Published Date - 07:48 PM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
Nagababu : ఏపీలో నాగబాబు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఫై వైసీపీ ఆగ్రహం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇదే క్రమంలో చాలామంది ప్రజలు , యువత , నేతలు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. తాజాగా జనసేన నేత నాగబాబు తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకోవడం ఫై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. We’re now on WhatsApp. Click to […]
Published Date - 06:32 PM, Sat - 16 December 23 -
#Andhra Pradesh
AP : 175 కి 175 గెలవబోతున్నాం – సర్వేలు కూడా ఇదే చెపుతున్నాయి – అంబటి
తెలంగాణ ఎన్నికలు ముగిసేసరికి ఇప్పుడు అంత ఆంధ్ర వైపే చూస్తున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ..ఈసారి కూడా విజయం సాధిస్తుందా..? లేదా..? అని ఎవరికీ వారు లెక్కలు వేసుకుంటున్నారు.మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికార పార్టీ వైసీపీ తో పాటు టీడీపీ , జనసేన పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. మేనిఫెస్టో..అభ్యర్థుల ఎంపిక..ప్రత్యర్థి పార్టీని ఎలా ఓడగొట్టాలి..ఎలా యుద్ధం చేయాలి అనేవి కసరత్తులు చేస్తున్నారు. ఇదిలా ఉంటె […]
Published Date - 09:05 PM, Fri - 15 December 23 -
#Andhra Pradesh
TDP : టీడీపీలోకి బారీగా చేరికలు.. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన మాజీమంత్రి రంగారావు, పలువురు వైసీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కదిరి, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు తెలుగు దేశంలో చేరారు. సత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు 200 కుటుంబాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. అదే విధంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మరడాని రంగారావు పార్టీలో చేరారు. ఆయన గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనతో పాటు ఏలూరు నియోజకవర్గానికి చెందిన […]
Published Date - 07:54 AM, Fri - 15 December 23