World News
-
#Trending
Trump: భారత్పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష విధానాన్ని సవాల్ చేయడానికి భారత్, రష్యా, చైనా ఒక వేదికపైకి వచ్చాయి. ఈ మూడు దేశాలు తమ స్నేహాన్ని, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి.
Date : 01-09-2025 - 8:14 IST -
#India
India: మోదీ చైనా పర్యటన.. ఆసియాను ఆకట్టుకున్న భారత విజయం!
ఈ దౌత్య విజయంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో పీఎం మోదీ జరిపిన ద్వైపాక్షిక సమావేశాలు అమెరికాతో భారత్ పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల సమయంలో చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడ్డాయి.
Date : 01-09-2025 - 5:58 IST -
#India
Putin Waited For PM Modi: ప్రధాని మోదీ కోసం 10 నిమిషాలు వెయిట్ చేసిన పుతిన్!
క్రెమ్లిన్ (రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం) ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు కారులో దాదాపు ఒక గంట పాటు ముఖాముఖి చర్చలు జరిపారని చెప్పారు.
Date : 01-09-2025 - 4:26 IST -
#Speed News
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. 800 మందికి పైగా మృతి!
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. గత దశాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాల వల్ల 7,000 మందికి పైగా మరణించారు. సగటున ప్రతి సంవత్సరం భూకంపాల వల్ల 560 మంది మరణిస్తున్నారు.
Date : 01-09-2025 - 3:10 IST -
#Business
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.
Date : 31-08-2025 - 6:50 IST -
#India
India-China: అమెరికాకు వార్నింగ్.. వచ్చే ఏడాది భారత్కు చైనా అధ్యక్షుడు!
వచ్చే ఏడాది 2026లో భారత్లో BRICS సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
Date : 31-08-2025 - 5:33 IST -
#India
Modi Meets Xi: భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం.. పరిష్కారానికి తొలి అడుగు!
భారత్, చైనా సరిహద్దు వివాదం పరిష్కారమైతే ఆర్థిక, దౌత్యపరమైన లాభాలు ఉంటాయి. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయి. అనేక పెద్ద ఒప్పందాలు కుదురుతాయి.
Date : 31-08-2025 - 3:00 IST -
#India
Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశపడిన ట్రంప్.. భారీ షాక్ ఇచ్చిన భారత్!
ప్రధాని మోదీ- ట్రంప్ మధ్య జూన్ 17న చివరిసారిగా సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ట్రంప్ భారత్-పాక్ వివాదం గురించి మాట్లాడారు. పాకిస్తాన్ తనను నోబెల్ బహుమతికి నామినేట్ చేస్తోందని, భారత్ కూడా అలా చేయాలని ట్రంప్ కోరారు.
Date : 30-08-2025 - 6:55 IST -
#Speed News
Pakistan: పాకిస్థాన్కు భారత్ సాయం.. 1,50,000 మంది పాకిస్థానీలు సేఫ్!
సోమవారం భారత్ దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్కు వరద హెచ్చరిక జారీ చేసింది. గత కొన్ని నెలల్లో ఈ రెండు దేశాల మధ్య ఇది మొదటి ప్రత్యక్ష సంప్రదింపు.
Date : 27-08-2025 - 9:54 IST -
#Business
Trump Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. బంగారం ధర భారీగా పెరగనుందా?
అమెరికా సుంకంపై వజ్రాల వ్యాపారులు భిన్నంగా స్పందిస్తున్నారు. వజ్రాల తయారీదారు, వ్యాపారి జయేష్ పటేల్ మాట్లాడుతూ.. "అమెరికా వజ్రాల విక్రయాలకు అతిపెద్ద మార్కెట్.
Date : 27-08-2025 - 4:04 IST -
#India
India: అమెరికాకు వ్యతిరేకంగా భారత్ మరో సంచలన నిర్ణయం!
వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్ బ్రిక్స్ దేశాలతో తన కరెన్సీలోనే వాణిజ్యం, లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. బ్రిక్స్ దేశాలతో వ్యాపారం చేయడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం లభిస్తుంది.
Date : 27-08-2025 - 3:02 IST -
#Trending
Trump Called PM Modi: ట్రంప్ పదే పదే ఫోన్ చేసినా పట్టించుకోని మోదీ.. జర్మన్ పత్రిక సంచలన కథనం!
ఈ వ్యాఖ్యల తర్వాత ట్రంప్ పదేపదే ప్రధాని మోదీని బుజ్జగించడానికి ప్రయత్నించినట్లు ఆ పత్రిక కథనంలో ఉంది. ప్రస్తుతం భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోందని ఆ నివేదిక తెలిపింది.
Date : 26-08-2025 - 8:41 IST -
#India
India: అమెరికాకు భారత్ భారీ షాక్.. దెబ్బ అదుర్స్ అనేలా కీలక నిర్ణయం!
అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేయడానికి ప్రధాన కారణం 50 శాతం టారిఫ్ల భారం. జూలై 30న అమెరికా ప్రభుత్వం భారత్పై టారిఫ్లు విధించింది.
Date : 23-08-2025 - 5:35 IST -
#Trending
Russia Offer: భారత్కు గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. చమురు కొనుగోళ్లపై 5 శాతం రాయితీ!
డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ బ్రిక్స్ దేశాలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చర్యలు తీసుకోకపోతే మాస్కోపై కూడా ఆంక్షలు విధిస్తామని రష్యాను హెచ్చరించారు.
Date : 20-08-2025 - 8:49 IST -
#India
Trump: ట్రంప్ కావాలనే భారత్ను టార్గెట్ చేశారా? నిపుణుల అభిప్రాయం ఇదే!
భారతదేశం ట్రంప్ 2.0 కొత్త వ్యూహానికి బాధిత దేశమైంది. ఇందులో మిత్రులను అవమానించడం, ప్రత్యర్థులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం వంటివి ఉన్నాయి.
Date : 19-08-2025 - 5:21 IST