Vizag
-
#Andhra Pradesh
185 stray pigs: ఏపీలో 185 పందులను కాల్చి చంపిన అధికారులు.. కారణమిదే..?
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) పబ్లిక్ హెల్త్ అధికారులు ప్రొఫెషనల్ షూటర్ల సహాయంతో
Published Date - 09:20 AM, Sun - 4 December 22 -
#Andhra Pradesh
Vizag : వైజాగ్ టెక్ సమ్మిట్ , 3వేల కోట్ల ఒప్పందాలకు ప్లాన్
కొత్త ఏడాది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నూతన అడుగులు వేయడానికి ప్లాన్ చేశారు.
Published Date - 01:57 PM, Fri - 2 December 22 -
#Andhra Pradesh
AP Politics: మెగా రూట్! వైసీపీలోకి `గంటా`? వైజాగ్ రాజధానికి మద్ధతుగా.!
ఎప్పుడు ఏ పార్టీ పంచన చేరతాడో తెలియని లీడర్ గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తరం టీడీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. ఇటీవల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపిన చమత్కారి. త్వరలో వైసీపీలోకి వెళ్లబోతున్నాడని టాక్.
Published Date - 01:09 PM, Sat - 26 November 22 -
#Andhra Pradesh
AP Govt: ఏపీ పోలీసుల ఏసుక్రీస్తు బాట, చలాన్ల వెనుక బోధనలు!
ఏపీలో మత పిచ్చి ముదరి పాకానపడినట్టు కనిపిస్తోంది. విశాఖ కేంద్రంగా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ట్రాఫిక్ చలాన్ల మీద ఏసు క్రీస్తు ప్రబోధాలు ఉండడం చూస్తే మతం ప్రచారం పరాకాష్టకు చేరిందని అర్థం అవుతోంది.
Published Date - 11:37 AM, Sat - 26 November 22 -
#Speed News
Vande Bharat: వైజాగ్ టు విజయవాడ.. పరుగులు తీయనున్న వందే భారత్!
ఇండియాలో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాలను త్వరగా చేరుకోవడానికి ఎంతగానో
Published Date - 05:08 PM, Fri - 25 November 22 -
#Andhra Pradesh
Delhi Liquor Scam: వైసీపీ భీష్ముడు! స్కామ్ ల వేట!!
రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చుట్టూ అపవాదులు అల్లుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మెడకు చుట్టే ప్రయత్నం టీడీపీ చేస్తూనే ఉంది. కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టే ప్రయత్నం చేసింది. వాటికి బలం చేకూరేలా అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది.
Published Date - 01:46 PM, Thu - 17 November 22 -
#Andhra Pradesh
Jagan Agenda Before Modi: మోడీ ఎదుటే `జగన్ ఎజెండా` కుండబద్దలు
వైసీపీ ఎజెండా ఏమిటో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎదుట సీఎం జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా అంటూ పరోక్షంగా బీజేపీకి జలక్ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా మోడీతో అనుబంధం ఉందని చెబుతూనే ఏపీ ప్రయోజనాలను కాపాడే ఏ ఇతర పార్టీలతోనైన జత కట్టడానికి వెనుకాడబోనని జగన్మోహన్ రెడ్డి సున్నితంగా పరోక్ష సంకేతాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
Published Date - 11:48 AM, Sat - 12 November 22 -
#Devotional
Karthika Maha Deepotsavam: విశాఖలో ఈనెల 14న కార్తీక మహాదీపోత్సవం..!
విశాఖపట్నం ఆర్. కె బీచ్ లో నవంబర్ 14వ తేదీన టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవం కార్యక్రమాన్ని
Published Date - 10:00 AM, Sat - 12 November 22 -
#Andhra Pradesh
PM Vizag Tour: మోడీ సభ సక్సెస్ కు జగన్ పాట్లు!
ప్రధాని మోడీ ఎదుట బలనిరూణకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. సుమారు 3లక్షల మంది ప్రజల్ని తరలించడం ద్వారా ఏపీలో బలంగా ఉన్నామనే సంకేతం ఇవ్వడానికి తహతహలాడుతోంది.
Published Date - 01:18 PM, Fri - 11 November 22 -
#Andhra Pradesh
Modi, Pawan Meet: జగన్ కోసం రోడ్ మ్యాప్..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జనసేనాని పవన్ భేటీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందా? రాజకీయ రోడ్ మ్యాప్ పై క్లారిటీ రానుందా? వాళ్లిద్దరి భేటీ తెలుగుదేశం పార్టీని ఒంటరి చేయనుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. టైమ్ ఫిక్స్ కానప్పటికీ భేటీ మాత్రం ఉంటుందని జనసైన్యం విశ్వసిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ రాత్రికి మోడీ విశాఖ చేరుకుంటారు. ఆ తరువాత ఏపీ బీజేపీ నేతలతో సమావేశం అవుతారు. అది ముగిసిన తరువాత పవన్ కు టైమ్ ఇచ్చే అవకాశం ఉంది.
Published Date - 12:02 PM, Fri - 11 November 22 -
#Andhra Pradesh
Modi Tour: మోడీ పర్యటనకు నిరసనల సెగ, బంద్ షురూ!
ప్రధాన మంత్రి మోడీ ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ ఇచ్చిన రిపోర్ట్ తో ఢీలా పడ్డారు. విశాఖపట్నంలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఒక కిలోమీటర్ వరకు మాత్రమే అనుమతినిస్తూ ఎస్పీజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు సమాయాత్తం అయ్యారు. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలకడానికి కమ్యూనిస్ట్ లు సిద్ధం అయ్యారు. మరో వైపు టీఆర్ ఎస్వీ నిరసనలకు పిలుపు ఇవ్వడమే కాకుండా గో బ్యాక్ మోడీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ కు పిలుపునివ్వడం గమనార్హం.
Published Date - 05:24 PM, Thu - 10 November 22 -
#Andhra Pradesh
Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ముందే `మోడీ`కి నిరసన సెగ
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఈనెల 11వ తేదీన జరగనుంది. ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా విధులను బహిష్కరించడానికి కార్మికులు సిద్ధం అయ్యారు.
Published Date - 05:08 PM, Wed - 9 November 22 -
#Andhra Pradesh
3 capitals: విశాఖ రాజధానికి జగన్ మాస్టర్ స్కెచ్
మూడు రాజధానులపై సీఎం జగన్మోహన్ రెడ్డి సరికొత్త స్కెచ్ కు తెరలేపారు. ఆయన సూచన మేరకు విశాఖ కార్పొరేషన్ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని తీర్మానం చేసింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తీర్మానాలు చేయడానికి వైసీపీ సిద్ధం అయిందని తెలుస్తోంది. ఆ ప్రక్రియకు విశాఖ నుంచి ఆరంగేట్రం చేయడం గమనార్హం.
Published Date - 05:22 PM, Sat - 5 November 22 -
#Andhra Pradesh
pm vizag tour: ప్రధాని విశాఖ షెడ్యూల్ ఖరారు, మళ్లీ జనసేనానికి జలక్!
ముసుగులో గుద్దులాట మాదిరిగా జనసేన, బీజేపీ మధ్య ఏపీలో పొత్తు కొనసాగుతోంది. ఆ రెండు పార్టీల లీడర్లు మాత్రం పొత్తు ఉందని చెబుతారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా కలిసి పనిచేయరు. పైగా పవన్ కల్యాణ్ ను ఎప్పటికప్పుడు అవమానించేలా ఏపీ బీజేపీ వ్యవహరిస్తోంది. ఢిల్లీ బీజేపీ పెద్దలు పాల్గొనే వేదికలపై పవన్ కు చోటు దొరకడంలేదు.
Published Date - 04:09 PM, Wed - 2 November 22 -
#Andhra Pradesh
Capital Vizag: దొరకని దొరలు! అమరావతిని తలదన్నే విశాఖ భూ దందా!
అధికారంలో ఎవరు ఉంటే వాళ్లు ఖరీదైన భూములను దోచుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పరిపాటి అయింది.
Published Date - 02:12 PM, Mon - 31 October 22