Violence
-
#Speed News
Nepal : నేపాల్లో కర్ఫ్యూ విధించినట్లు సైన్యం ప్రకటన
ఈ నేపథ్యంలో దేశాన్ని తిరిగి సామాన్య స్థితికి తీసుకురావడానికి నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు నేపాల్ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించబడింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, సాధారణ ప్రజలకు ఇంట్లోనే ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 10-09-2025 - 12:30 IST -
#India
Bengal : మరోసారి బెంగాల్లో చెలరేగిన హింస.. 110 మంది అరెస్ట్
వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై వారు రాళ్లతో దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. దీంతో 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు.
Date : 12-04-2025 - 2:51 IST -
#Andhra Pradesh
YSRCP : వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు.. కూటమి కార్యకర్తలపై దాడులు
YSRCP : వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయి, కూటమి పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశాయి. అదే విధంగా, శ్రీకాకుళం జిల్లా బొమ్మినాయుడు వలసలో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, 10 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి.
Date : 17-02-2025 - 9:42 IST -
#World
Congo Clashes: కాంగోలో మారణహోమం.. 778 మంది మృతి.. ఎక్కడ చూసిన రక్తపు ముద్దలు
Congo Clashes: పోరాటం కొనసాగుతున్న సమయంలో, కాంగో ప్రభుత్వ ప్రతినిధి తెలిపిన ప్రకారం, ఇప్పటివరకు 773 మంది మృతి చెందగా, 2,880 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరించారు.
Date : 02-02-2025 - 10:05 IST -
#Speed News
Bangladesh Violence: బంగ్లాదేశ్లో మరోసారి హింస.. ఈసారి టార్గెట్ ఎవరంటే?
ఢాకాలోని బిజోయ్ నగర్ ప్రాంతంలోని జాతీయ పార్టీ (ఎర్షాద్) పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని బంగ్లాదేశ్ స్థానిక టీవీ ఛానెల్లు, ఇతర మీడియా సంస్థలు నివేదించాయి.
Date : 01-11-2024 - 12:16 IST -
#India
Priyanka Gandhi : నాగరిక సమాజంలో హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు
Priyanka Gandhi : ఎక్స్లో తన సోషల్ మీడియా హ్యాండిల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఒక పోస్ట్లో ఇలా వ్రాశారు, "జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన వార్త చాలా బాధాకరం. ఇద్దరు పోర్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. "నాగరిక సమాజంలో హింస , ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు, దీనికి ఎంత ఖండించినా సరిపోదు" అని ఆమె అన్నారు.
Date : 25-10-2024 - 11:17 IST -
#Speed News
Maoists : ఛత్తీస్ గడ్ బస్తర్ ఎన్ కౌంటర్.. మావోయిస్టుల అధికారిక స్పందన
Maoists : ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
Date : 13-10-2024 - 9:19 IST -
#India
Tripura Violence : త్రిపురలో దుర్గాపూజ విరాళాల సేకరణల్లో ఘర్షణ.. ఒకరు మృతి
Tripura Violence : దుర్గాపూజ విరాళాల సేకరణ విషయంలో ఘర్షణకు దిగడంతో ఒకరు మరణించారు, 15 మంది పోలీసులతో సహా 17 మందికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణల తరువాత పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి, లాఠీచార్జ్ చేసినట్లు అధికారిక సమాచారం తెలిపింది.
Date : 07-10-2024 - 10:28 IST -
#Speed News
Bangladesh Violence: బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు.. 1000 మందికిపైగా మృతి..!
బంగ్లాదేశ్లో హింసాత్మక నిరసనలపై మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నిరసనలలో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Date : 30-08-2024 - 6:45 IST -
#India
FIR Within 6 Hours: 6 గంటల్లో ఎఫ్ఐఆర్, వైద్యుల భద్రతకు కేంద్రం మార్గదర్శకాలు
ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై కోల్కతాలో వైద్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.మరోవైపు వైద్యుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఆరోగ్య సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్యులపై దాడి లేదా హింస జరిగినట్లయితే, సంబంధిత సంస్థలు 6 గంటల్లో సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు
Date : 16-08-2024 - 2:53 IST -
#World
Bangladesh Protests: నా వాళ్ళు సేఫ్: ప్రధాని మోడీ
బంగ్లాదేశ్లో సుమారు 8,500 మంది విద్యార్థులతో సహా 15,000 మంది భారతీయులు ఉన్నారని అంచనా. భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
Date : 22-07-2024 - 9:28 IST -
#Telangana
BJP MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆదివారం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Date : 16-06-2024 - 3:31 IST -
#Andhra Pradesh
Violence In AP: ఏపీకి కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు.. ఆంధ్రాకు కేంద్ర సాయుధ బలగాలు..!
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంది.
Date : 17-05-2024 - 10:49 IST -
#Andhra Pradesh
Chandrababu: జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆపండి: ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు
Date : 19-03-2024 - 6:59 IST -
#India
Manipur: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత.. కారణమిదే..?
మణిపూర్ (Manipur)లో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంపాల్ ఈస్ట్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్ దళాల్ని మోహరించారు. మైతీ తెగలకు చెందిన ఆరంబాయ్ టెంగోల్ అనే క్యాడర్ ఓ సీనియర్ పోలీసు అధికారిని అపహరించారు.
Date : 28-02-2024 - 10:34 IST