Vande Bharat Train
-
#India
Jharkhand : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. వందే భారత్ సహా పలు రైళ్లు రద్దు..!
ఈ ఘటనతో ఆగ్నేయ రైల్వేలోని చండిల్ - టాటానగర్ సెక్షన్లో రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే, శుభవార్త ఏమిటంటే – ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాద స్థలంలో రైల్వే సిబ్బంది, సహాయక బృందాలు అత్యంత వేగంగా స్పందించి పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చారు.
Date : 09-08-2025 - 12:09 IST -
#India
Vande Bharat : నెల్లూరులో నిలిచిన వందేభారత్ రైలు..ప్రయాణికులు అవస్థలు
ఈ ఘటన వల్ల రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సదుపాయం పనిచేయకపోవడంతో గాలి లేక ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో, ఎండలో ఉన్నట్లే ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు అరగంటకుపైగా రైలు నెల్లూరు స్టేషన్లో నిలిపివేయబడింది.
Date : 13-06-2025 - 2:36 IST -
#Speed News
BCCI- Indian Railways: ఇండియన్ రైల్వేస్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బీసీసీఐ.. కారణమిదే?
ఢిల్లీ-పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్కు ఇప్పటివరకు ఎలాంటి ఫలితం ప్రకటించలేదు. ఈ మ్యాచ్ ఫలితం గురించి బీసీసీఐ నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
Date : 09-05-2025 - 10:35 IST -
#India
PM Modi : కశ్మీర్లోయలో వందేభారత్..వచ్చే నెలలో ప్రారంభం ?
అతేకాక..కట్రాలో బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారని సమాచారం. వాటితోపాటు జమ్మూకశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన ను సందర్శించనున్నారని సమాచారం.
Date : 27-03-2025 - 1:10 IST -
#India
Vande Bharat Train : అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన పై వందేభారత్ రైలు తొలి కూత
ఇక వందేభారత్ టికెట్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీ నుంచి కాశ్మీర్కు రూ.1,500 నుంచి రూ.2,100గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రైలు మార్గమధ్యలో జమ్మూ, శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో స్టాప్స్ ఉండనున్నట్లు సమాచారం.
Date : 25-01-2025 - 2:32 IST -
#India
Narendra Modi : 12 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Narendra Modi : దేశంలోని మొట్టమొదటి ‘వందే మెట్రో’తో సహా డజను వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Date : 15-09-2024 - 11:33 IST -
#Viral
Vande Bharat : వందేభారత్ రైల్లో ప్రయాణిస్తున్నారా..? అయితే గొడుగు వెంటపెట్టుకోండి..
ప్రయాగ్రాజ్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ట్రైన్ లోని ఓ భోగి కురవడంతో అందులోని ప్రయాణికులంతా తడిసిముద్దయ్యారు
Date : 29-06-2024 - 1:31 IST -
#India
Vande Bharat Express: వందేభారత్పై రాళ్లు విసిరిన బాలుడు.. నెట్టింట విమర్శలు!
వందే భారత్ రైలు (Vande Bharat Express) భారతదేశంలోని ప్రీమియం రైళ్లలో ఒకటి. ఇది దేశంలోని అనేక నగరాల మధ్య నడుస్తుంది.
Date : 26-04-2024 - 9:20 IST -
#India
Vande Bharat Express: మరో మూడు కొత్త రూట్లలో వందే భారత్ రైలు.. పూర్తి వివరాలు ఇవే..!
సూపర్ ఫాస్ట్ సర్వీసుకు ప్రసిద్ధి చెందిన వందే భారత్ రైలు (Vande Bharat Express) క్రమంగా దేశంలోని అనేక ప్రాంతాలకు చేరుకుంటోంది.
Date : 17-12-2023 - 11:56 IST -
#India
Vande Bharat Accident : వందేభారత్ ఢీకొని.. ఇద్దరు పిల్లలు సహా తల్లి మృతి
Vande Bharat Accident : ట్రైన్ వస్తుండటంతో.. రైల్వే క్రాసింగ్ గేట్లను మూసేశారు.
Date : 30-10-2023 - 11:30 IST -
#Special
Sleeper Vande Bharat : వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ వస్తున్నాయ్.. కంఫర్ట్ కు కేరాఫ్ అడ్రస్
Sleeper Vande Bharat : వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రెడీ అవుతున్నాయి. ఈ రైళ్ల బోగీల డిజైనింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
Date : 02-10-2023 - 6:40 IST -
#India
Vande Bharat Sleeper Train: పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ వెర్షన్.. ఎప్పటి నుంచి అంటే..?
భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ చైర్ కార్ రైలును నడుపుతోంది. అయితే ఇప్పుడు దాని కొత్త వెర్షన్ స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Sleeper Train) త్వరలో నడపబోతోంది.
Date : 16-09-2023 - 12:09 IST -
#Special
X mark : వందే భారత్ ట్రైన్స్ చివరి బోగీలపై X గుర్తు ఎందుకు లేదు ?
X mark : ప్రతి రైలు చివరి కంపార్ట్మెంట్పై X గుర్తు ఉంటుంది.. అయితే అది వందే భారత్ ట్రైన్స్ చివరి కోచ్ లపై ఎందుకు లేదు ?
Date : 16-07-2023 - 8:17 IST -
#South
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్కు బదులుగా మరో ట్రైన్.. ట్విటర్ వేదికగా ఆవేదన వెలుబుచ్చిన ప్రయాణికుడు ..
వందే భారత్ పేరుతో మరో రైలు రావడంతో సిద్ధార్ద పాండే షాకయ్యాడు. అందులో టాయిలెట్ అద్వాన్నంగా ఉంది, బోగీలోనూ అసౌకర్యంగా ఉంది. దీంతో తన ఆవేదనను సిద్ధార్ద పాండే ట్విట్టర్ వేదికగా వెలుబుచ్చాడు.
Date : 19-06-2023 - 7:21 IST -
#India
Vande Bharat Train: వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్పై మరోసారి రాళ్ల దాడి.. ఎక్కడంటే..?
కేంద్ర రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభిస్తున్న వందే భారత్ రైళ్ల (Vande Bharat Train)పై దేశవ్యాప్తంగా రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి.
Date : 26-02-2023 - 6:18 IST