Union Ministers
-
#Andhra Pradesh
Nara Lokesh: కేంద్ర మంత్రులతో నారా లోకేష్ వరుస భేటీలు.. కీలక ప్రాజెక్టులపై చర్చ!
అనంతరం మంత్రి నారా లోకేష్ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
Date : 18-08-2025 - 4:48 IST -
#Andhra Pradesh
Delhi : కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
రాజధాని అమరావతి ప్రాంతాభివృద్ధితోపాటు రైల్వే లైన్లు తదితర అంశాలను వారితో చర్చించినట్లు తెలుస్తుంది.
Date : 25-12-2024 - 5:22 IST -
#Andhra Pradesh
Pemmasani: ఏపీ రైతుల కోసం పెమ్మసాని కీలక డిమాండ్!
గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు.
Date : 11-12-2024 - 12:01 IST -
#Telangana
CM Revanth Reddy Request: బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డి వినతి!
బాపూ ఘాట్ వద్ద గాంధీ సిద్దాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం (మెడిటేషన్ విలేజ్), చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
Date : 26-11-2024 - 7:24 IST -
#India
Winter Parliament Sessions : నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు
Winter Parliament Sessions : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934ను సవరించేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లుతో సహా పలు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి 1970 నాటి బ్యాంకింగ్ కంపెనీల (అండర్టేకింగ్ల స్వాధీనం , బదిలీ) చట్టం , 1980 నాటి బ్యాంకింగ్ కంపెనీల (అండర్టేకింగ్ల స్వాధీనం , బదిలీ) చట్టాన్ని సవరించడానికి బిల్లులను కూడా ముందుకు తెస్తారు.
Date : 25-11-2024 - 11:29 IST -
#India
BJP : మహారాష్ట్ర ఎన్నికలు.. 40 మందిని స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన బీజేపీ
BJP : మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించి.. 23న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 9 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు ఉండగా.. లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసీ ఇప్పటికే ప్రకటించింది.
Date : 26-10-2024 - 2:04 IST -
#Andhra Pradesh
KumaraSwamy : సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి కుమారస్వామి భేటి
KumaraSwamy : సెయిల్ లో విలీనం అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి, కార్మికుల స్థితిగతులు మెరుగవ్వాలనే విషయాన్ని చంద్రబాబు కేంద్రమంత్రి కుమారస్వామికి స్పష్టం చేశారు.
Date : 08-10-2024 - 4:46 IST -
#Speed News
Kishan Reddy – Bandi Sanjay : కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్రెడ్డి, బండి సంజయ్
తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇవాళ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
Date : 13-06-2024 - 1:44 IST -
#India
Modi 3.0 Cabinet : నేడు ప్రధాని తో పాటు 30 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం..?
ప్రధాని మోడీ తో పాటు కీలక మంత్రులు 30 మంది వరకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సారి మొత్తం 78 మందికి మంత్రి పదువులు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు
Date : 09-06-2024 - 1:22 IST -
#India
Modi 3.0 Cabinet: టీడీపీ, జేడీయూలకు మూడేసి కేంద్ర మంత్రులు.. రేపు క్లారిటీ..?!
Modi 3.0 Cabinet: 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు మెజారిటీ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలలో NDA మెజారిటీ సాధించిన తర్వాత జూన్ 9 ఆదివారం నాడు రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ (Modi 3.0 Cabinet) వరుసగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. వీటన్నింటితో పాటు మోడీ 3.0 కేబినెట్లోకి వచ్చే మంత్రుల పేర్లపై కూడా చర్చ […]
Date : 08-06-2024 - 11:00 IST -
#Speed News
CM Nitish Kumar: ఢిల్లీలో నితీష్ ఆపరేషన్ సక్సెస్.. కేంద్రమంత్రి పదవి ఖరారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఢిల్లీ నుంచి బీహార్ వరకు ఈ భేటీపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఎన్డీఏ సాధించబోతున్న భారీ విజయంపై నితీశ్ కుమార్ ముందుగా ప్రధాని మోదీని అభినందించారు.
Date : 03-06-2024 - 7:23 IST -
#Andhra Pradesh
Whats Today : ఇద్దరు కేంద్రమంత్రుల పర్యటన.. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో చర్చ
Whats Today : ఈరోజు నుంచి తిరుపతి ఎయిర్పోర్టులో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ మూసివేస్తారు.
Date : 16-12-2023 - 8:09 IST -
#India
Praful Patel-Fadnavis-Modi : మోడీ క్యాబినెట్ లోకి ప్రఫుల్ పటేల్, ఫడ్నవీస్ ?
Praful Patel-Fadnavis-Modi : ఎన్సీపీ నుంచి 30 మందికిపైగా ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయి.
Date : 03-07-2023 - 7:11 IST