Union Minister
-
#India
Pashupati Paras: బీజేపీకి బిగ్ షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా
లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మంత్రి రాజీనామా చేయడం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి పశుపతి పరాస్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Published Date - 12:06 PM, Tue - 19 March 24 -
##Speed News
Bullet Train Features : బుల్లెట్ రైలు విశేషాలతో రైల్వే మంత్రి వీడియో వైరల్.. చూసేయండి
Bullet Train Features : గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగం.. కేవలం 2 గంటల్లో 508 కిలోమీటర్ల ప్రయాణం.. నదులపై 24 వంతెనలు.. ఈవివరాలతో భారతదేశపు తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతోంది.
Published Date - 09:00 AM, Tue - 13 February 24 -
##Speed News
Deepfake Videos : డీప్ఫేక్ వీడియోలకు కళ్లెం.. కొత్త చట్టం తెచ్చే యోచన
Deepfake Videos : ‘‘డీప్ ఫేక్ వీడియోలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది.
Published Date - 03:44 PM, Wed - 22 November 23 -
##Speed News
Nitin Gadkari Biopic : 27న ‘గడ్కరీ’ బయోపిక్ రిలీజ్.. స్టోరీలో ఏముంది ?
Nitin Gadkari Biopic : నితిన్ గడ్కరీ... సామాన్య నాయకుడు కాదు. ఒకప్పుడు బీజేపీలో ప్రధానమంత్రి పోస్టుకు పోటీ పడిన దిగ్గజ నేత.
Published Date - 01:45 PM, Sat - 7 October 23 -
##Speed News
Ration Card: మంత్రి లేఖకు స్పందించని కేంద్రమంత్రి
రేషన్కార్డులో పేర్లు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాల్సిన నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారు రాలేకపోతున్నారు. ఈ మేరకు ఈ కేవైసీ వల్ల తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఇటీవల సుదీర్ఘ లేఖ రాసి, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఢిల్లీలో అందజేశారు.అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. కాగా ఈ విషయమై మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్కార్డుల్లోని లబ్ధిదారులకు […]
Published Date - 05:59 PM, Fri - 29 September 23 -
##Speed News
No To Early Elections : ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదు.. కేంద్ర సర్కారు స్పష్టీకరణ
No To Early Elections : ఈ ఏడాది డిసెంబరులో లేదా 2024 జనవరిలో జమిలి ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం జరుగుతున్న తరుణంలో కేంద్రం స్పందించింది.
Published Date - 02:22 PM, Sun - 3 September 23 -
#India
First 3D Building : దేశంలోనే తొలి 3D పోస్టాఫీసు ప్రారంభం.. వీడియో చూడండి
First 3D Building : సాధారణంగా ప్రింటర్ ద్వారా కాగితంపై ముద్రణ జరుగుతుంది.. కానీ ఆధునిక సాంకేతికతతో ప్రింటింగ్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించింది..
Published Date - 01:03 PM, Fri - 18 August 23 -
##Speed News
Guwahati Airport: కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలేం జరిగిందంటే?
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా మనకు విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నారు. టెక్నికల్ సమస్యలు, అలాగే ఇతర కారణాలవల్ల ఫ్లైట్లను ఎమర్జెన్
Published Date - 08:45 PM, Sun - 4 June 23 -
##Covid
Union Minister Jyotiraditya Scinda: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా.. స్వయంగా ట్విట్టర్ వేదిక వెల్లడి
కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Union Minister Jyotiraditya Scinda) కరోనా (Corona) బారిన పడ్డారు. జ్యోతిరాదిత్య సింధియా కోవిడ్ (Covid-19) రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది.
Published Date - 06:33 AM, Tue - 18 April 23 -
#India
Union Minister Injured: కేంద్రమంత్రికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో కేంద్ర సహాయ మంత్రి (Union Minister) సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.
Published Date - 06:21 AM, Fri - 17 March 23 -
#Telangana
Kishan Reddy Nephew: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంలో విషాదం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కుటుంబంలో విషాదం నెలకొంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గురువారం రోజు గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.
Published Date - 07:49 AM, Fri - 24 February 23 -
#Telangana
Union Minister Post: బీజేపీ బిగ్ స్కెచ్.. తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి!
తెలంగాణ, ఏపీకి చెరో (Union Minister post) ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.
Published Date - 11:17 AM, Sat - 7 January 23 -
#Telangana
Kishan Reddy : టీఆర్ఎస్ చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు కేంద్రమంత్రి పిలుపు..!!
తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడంమే లక్ష్యంగా ప్రతిఒక్కరం పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ చేస్తోన్న అసత్య ప్రచారాలన్నింటిని తిప్పికొడుతూ…తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదివారం షామీర్ పేటలో ప్రారంభమైన మూడు రోజుల బీజేపీ రాష్ట్రా స్థాయి శిక్షణా శిబిరంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు పార్టీ నేతలంతా […]
Published Date - 06:36 AM, Mon - 21 November 22 -
#Andhra Pradesh
Polavaram Project: ఆంధ్ర జీవనాడి.. పోలవరం పురోగతి భేష్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం ఇందుకూరు పేట-1 పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, సీఎం జగన్ పరిశీలించారు. ఈ క్రమంలో అక్కడి నిర్వాసితులతో మాట్లాడిన గజేంధ్ర షెకావత్.. పోలవరం పునరావాస కాలనీలో ప్రజలకు మెరుగైన […]
Published Date - 03:20 PM, Fri - 4 March 22