Ttd
-
#Speed News
TTD: హిందూ ధర్మప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీటీడీ చైర్మన్ భూమన
TTD: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు భూమన కరుణాకర రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికే ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తాను తొలిసారి చైర్మన్ గా ఉన్న సమయంలో రెండు సార్లు ధార్మిక సదస్సలు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, […]
Date : 03-02-2024 - 3:12 IST -
#Andhra Pradesh
TTD: జనవరిలో 21.09 లక్షల మంది భక్తుల దర్శనం, తిరుమల శ్రీవారికి రూ.116.46 కోట్లు ఆదాయం
TTD: జనవరి నెలలో తిరుమల శ్రీవారిని 21.09 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. హిందూయేతర భక్తులకు ఆఫ్లైన్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంప్లెక్స్, క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా టైమ్ స్లాట్ విధానాన్ని మరింత పెంచాలని యోచన ఉన్నట్లు […]
Date : 02-02-2024 - 6:46 IST -
#Devotional
TTD: ఫిబ్రవరి 3 నుంచి తిరుమలలో హిందూ ధార్మిక సదస్సు
TTD: ప్రపంచవ్యాప్తంగా హిందూ సనాతన ధర్మ సంప్రదాయాలను ప్రచారం చేసే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిబ్రవరి 3 నుంచి తిరుమలలో మూడు రోజుల హిందూ ధార్మిక సదస్సును నిర్వహించనుంది. మఠాధిపతులు, వివిధ మఠాల అధిపతులు మరియు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులకు ఆహ్వానాలు పంపబడ్డాయి. ముఖ్యంగా, TTD వేంకటేశ్వర స్వామిపై అవగాహన కల్పించడానికి మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మద్దతును అందించే కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి తన ప్రయత్నాలను పెంచింది. టిటిడి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ […]
Date : 01-02-2024 - 2:32 IST -
#Devotional
TTD : ఏప్రిల్లో తిరుమలకు వెళ్లానుకుంటున్నారా..? అయితే మీరు ఇది చూడాల్సిందే..
ఏప్రిల్ (April ) నెలలో తిరుమల (Tirumala)కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి శుభవార్త తెలిపింది టీటీడీ (TTD). ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చేసింది టీటీడీ. అలాగే శ్రీవారి దర్శన టిక్కెట్లు, వసతి గదులు కోటా, సీనియర్ సిటిజన్లు/వికలాంగుల కోటా టికెట్లను విడుదల చేసింది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను జనవరి 24న అంటే రేపు ( జనవరి 24) ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనుంది. భక్తులు […]
Date : 23-01-2024 - 3:53 IST -
#Speed News
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ నెల కోటా ఆర్జితసేవ టికెట్ల విడుదల తేదీలివే..
జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వర్చువల్ సేవా టోకెన్లను 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
Date : 17-01-2024 - 8:11 IST -
#Devotional
TTD: తిరుమలలో మకర సంక్రాంతి వేడుకలు, ప్రత్యేక పూజలు
TTD: జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి […]
Date : 15-01-2024 - 12:27 IST -
#Andhra Pradesh
TTD : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ముగిశాయి. 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు
Date : 03-01-2024 - 8:03 IST -
#Devotional
TTD: కోట్లు కురిపిస్తోన్న శ్రీవారి హుండీ ఆదాయం
TTD: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయం నిత్య కళ్యాణం, పచ్చ తోరణం లా ఉంటుంది. దేశ నలుములాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. భక్తుల మొక్కుల చెల్లింపులతో శ్రీవారి హుండీ రోజురోజుకూ పెరుగుతుంటుంది. భక్తులు సమర్పించిన కానుకల కారణంగా తితిదే ఆదాయం రూ.1403.74 కోట్లుగా సమకూరింది. గత యేడాది ఒక్క జనవరి నెలలోనే 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ నెలలో రూ.123.07 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే, ఫిబ్రవరి నెలలో హుండీ ద్వారా రూ.114.29 కోట్ల […]
Date : 02-01-2024 - 5:12 IST -
#Devotional
TTD: తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం: టీటీడీ చైర్మన్
TTD: శ్రీవారి భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి మరింత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది టీటీడీ. టీటీడీ అచ్చుతం, శ్రీపథం వసతి సముదాయాలను నిర్మిస్తోంది. ఈ మేరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి (2), శ్రీ కోదండరామస్వామి (3) సత్రాల స్థానంలో అచ్చుతం, శ్రీపథం వసతి సముదాయాలను నిర్మించేందుకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి […]
Date : 30-12-2023 - 1:26 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుపతిలోని అలిపిరి సప్త గో ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకూ ఇకపై శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నారు.
Date : 27-12-2023 - 8:06 IST -
#Devotional
TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇళ్ల స్థలాలకు గ్రీన్ సిగ్నల్
TTD: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి శుభవార్త తెలిపింది. టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. జనవరిలో మరో 1500 మందికి కూడా ఇంటిపట్టాలు ఇచ్చేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక రిటైర్డ్ ఉద్యోగులతో పాటు తదితరుల కోసం మరో 350 ఎకరాలను రూ.80 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శానిటేషన్ […]
Date : 26-12-2023 - 5:38 IST -
#Devotional
TTD: వైకుంఠ ఏకాదశికి తిరుమలకు పోటెత్తిన భక్తులు
TTD: ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల రద్దీతో తిరుమలలో సందడి నెలకొంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరడంతో పుణ్యక్షేత్రం జనంతో నిండిపోయింది. “గోవిందా” అని నామస్మరణలతో మార్మోగింది. తెల్లవారుజామున 1:45 గంటలకు తలుపులు తెరుచుకోవడంతో భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో సామర్థ్యానికి మించి నిండిపోయారు. వేంకటేశ్వర స్వామి తేజస్సుతో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో ఇదే కోలాహలం నెలకొంది. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా, సంప్రదాయ […]
Date : 23-12-2023 - 3:41 IST -
#Devotional
TTD: తిరుమలలో వైకుంఠ ద్వారం దర్శనానికి భారీ ఏర్పాట్లు : టీటీడీ ఈవో
TTD: వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెరచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని, ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతుతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు 23న తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి, జనవరి […]
Date : 19-12-2023 - 11:19 IST -
#Speed News
TTD : డిసెంబర్ 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం.. ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
డిసెంబర్ 23న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. ఏర్పాట్లలో భాగంగా మంగళవారం ఆలయంలో కోయిల్
Date : 17-12-2023 - 3:11 IST -
#Speed News
Deputy CM Bhatti: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి..!
తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) దర్శించుకున్నారు.
Date : 12-12-2023 - 1:20 IST