TTD Chairman BR Naidu
-
#Andhra Pradesh
TTD : కోట్లాది రూపాయాల టీటీడీ నిధులు వైసీపీ నేతలు మింగేశారు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల టీటీడీ నిధులను అక్రమంగా మింగేశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని ప్రపంచానికి గొప్పగా తెలియజేయాల్సిన బాధ్యతను టీటీడీ నిర్వర్తిస్తోందని, అలాంటి సంస్ధపై రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారాలు చేయడం బాధాకరమన్నారు.
Published Date - 06:03 PM, Tue - 26 August 25 -
#Andhra Pradesh
TTD : ఏఐతో భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తుల సంక్షేమమే తితిదే యొక్క ప్రాధాన్య లక్ష్యమని స్పష్టం చేశారు. దర్శన సమయాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు, టికెట్ వ్యవస్థను తిరిగి రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉదయం టికెట్లు తీసుకున్న భక్తులు అదే రోజు సాయంత్రం దర్శనం చేయగలిగేలా సమయాల మార్పులను అమలులోకి తేవాలని భావిస్తున్నారు.
Published Date - 04:49 PM, Wed - 20 August 25 -
#Andhra Pradesh
TTD : రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్పు. తిరుమలకు సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయానికి శ్రీవారి అంతర్జాతీయ విమానాశ్రయం గా పేరు పెట్టాలని టీటీడీ ప్రతిపాదించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖకు అధికారిక లేఖ రాయాలని నిర్ణయించడంతో, భవిష్యత్లో తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి పేరుతోనే విమానాశ్రయం స్వాగతం పలికే అవకాశముంది.
Published Date - 05:43 PM, Tue - 17 June 25 -
#Devotional
TTD Key Decisions: టీటీడీ సంచలన నిర్ణయం.. వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు!
అయితే గతంలో 2022 డిసెంబర్లో సమయ మార్పు (8:30-11:30 AM) వల్ల వీఐపీ గెస్ట్హౌస్ల ఖాళీ సమయాల్లో ఆలస్యం, భక్తులకు వసతి సమస్యలు ఎదురైనట్లు నివేదికలు ఉన్నాయి.
Published Date - 09:01 PM, Sun - 27 April 25 -
#Andhra Pradesh
TTD : వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీఇన్నీ కావన్నారు. ఆయన బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకెళ్లారని విమర్శించారు. టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు.
Published Date - 05:32 PM, Sat - 19 April 25 -
#Andhra Pradesh
Subrahmanya Swamy : గోవుల మరణం వెనుక కుట్ర ఉంది : సుబ్రహ్మణ్యస్వామి
వృద్ధాప్యంలో మనుషుల ప్రాణాలు పోయినట్టే, వయసు మళ్లిన గోవులు కూడా చనిపోతాయని టీటీడీ చైర్మన్ ఎలా మాట్లాడుతారని ఆయన నిలదీశారు.అంతేకాదు, టీటీడీ చైర్మన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.
Published Date - 04:48 PM, Fri - 18 April 25 -
#Andhra Pradesh
TTD Chairman BR Naidu: టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోంది: చైర్మన్ బీఆర్ నాయుడు
బీఆర్ నాయుడు గత విజిలెన్స్ నివేదికను పేర్కొంటూ.. కరుణాకర్ రెడ్డి హయాంలో గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పట్టిన దాణా అందించినట్లు నిరూపితమైందని, దీనికి సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు.
Published Date - 08:18 PM, Sun - 13 April 25 -
#Andhra Pradesh
Tirumala: తిరుమల గోశాలలో గోవులు మరణించాయా..? వైసీపీ ఆరోపణలకు స్ట్రాంగ్ రియాక్షన్
టీటీడీ గోశాలలో ఆవులు మరణించాయంటూ వైసీపీ ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.
Published Date - 08:57 PM, Fri - 11 April 25 -
#Andhra Pradesh
TTD : సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీటీడీ సమావేశం
భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం సమీక్షించారు.
Published Date - 03:31 PM, Wed - 2 April 25 -
#Speed News
TTD Chairman BR Naidu : భారత అవార్డుకు బిఆర్ నాయుడు
TTD Chairman BR Naidu : BR నాయుడు ఒక ప్రముఖ సామాజిక-రాజకీయ కార్యకర్తగా, అలాగే మీడియా రంగంలో ఎంతో పేరు పొందిన వ్యక్తిగా, అనేక నూతన మార్పులను తీసుకువచ్చారు
Published Date - 09:46 PM, Tue - 18 March 25 -
#Andhra Pradesh
TTD : తిరుమల అన్న ప్రసాదంలో ‘వడ’ పంపిణీ చేసిన టీటీడీ ఛైర్మన్
అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు.
Published Date - 12:49 PM, Thu - 6 March 25 -
#Devotional
TTD : తిరుమల ఆలయంపై నో-ఫ్లై జోన్ ప్రకటించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
TTD : ఇటీవలి కాలంలో హెలికాప్టర్లు, ప్రైవేట్ విమానాలు, డ్రోన్లు తిరుమలపైకి ప్రయాణించడం ఆలయ పవిత్రతకు భంగం కలిగించే పరిస్థితిని తీసుకొస్తోంది
Published Date - 09:21 PM, Sat - 1 March 25 -
#Andhra Pradesh
TTD : హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై టీటీడీ చర్యలు..
ఈ 18 మందిలో టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, ఎస్వీయూ ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు, తదితరులు ఉన్నారు. ఇకపై సదరు ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని ఆదేశించారు.
Published Date - 04:43 PM, Wed - 5 February 25 -
#Andhra Pradesh
TTD : 31న టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ..ఎందుకంటే..?
టీటీడీ ఇప్పటికే రథసప్తమి పై పలు నిర్ణయాలు తీసుకుని భక్తులకు కీలక సూచనలు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మార్పులు...బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
Published Date - 12:28 PM, Mon - 27 January 25 -
#Andhra Pradesh
TTD : ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: బీఆర్ నాయుడు
తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Published Date - 02:57 PM, Mon - 13 January 25