Tirumala Tirupathi Temple
-
#Andhra Pradesh
TTD : తిరుమలలో కొనసాగుతున్న రద్ధీ.. రేపు శ్రీవారి నవంబర్ నెల టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్ధీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 24 కంపార్ట్మెంట్లు భక్తులతో..
Date : 20-09-2022 - 8:49 IST -
#Speed News
TTD : టీటీడీలో ఉద్యోగాల పేరిట మోసం.. ముగ్గురుపై కేసు
టీటీడీలో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూళ్లు చేస్తున్న ముగ్గురిపై....
Date : 03-09-2022 - 9:57 IST -
#Speed News
TTD : రేపు శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అక్టోబరు నెల కోటాను బుధవారం ఉదయం
Date : 23-08-2022 - 10:05 IST -
#Andhra Pradesh
TTD : టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారికి చరిత్రలో జులై నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది.
Date : 11-08-2022 - 10:14 IST -
#Speed News
TTD : తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు
తిరుమల శ్రీవారి వార్షిక ఉత్సవమైన పవిత్రోత్సవాలను నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
Date : 08-08-2022 - 1:52 IST -
#Speed News
TTD : రేపు ఆగస్టు నెల అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేయనున్న టీటీడీ
అంగప్రదక్షిణం టోకెన్లను రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
Date : 19-07-2022 - 10:25 IST -
#Andhra Pradesh
TTD: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం – టీటీడీ ఛైర్మన్
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 11-07-2022 - 9:22 IST -
#Andhra Pradesh
TTD : రేపు సెప్టెంబర్ నెల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల(రూ.300)ను రేపు టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ కోటా చెందిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే ఈ రోజు(బుధవారం) ఉదయం 9 గంటలకు 12, 15,17 తేదీల రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. […]
Date : 06-07-2022 - 8:30 IST -
#Speed News
TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త చెప్పిన టీటీడీ..!
శ్రీవారి భక్తులకు టీడీపీ మరో శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో రేపటి నుంచి అన్ని రకాల దర్శనాలు అందుబాటులోకి రానున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో తిరుమలలో అన్ని రకాల దర్శనాలతో పాటు ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తున్నట్లు టీడీపీ అధికారుల తెలిపారు. ఇక కరోనా నేపధ్యంలో గత రెండేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానంలోఅన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. పరిమిత సంఖ్యలో గత రెండేళ్లుగా భక్తులను అనుమతిస్తుండటంతో, […]
Date : 31-03-2022 - 12:49 IST