Tirumala Tirupathi Devasthanam
-
#Andhra Pradesh
Mantena Ramaraju : కూతురి పెళ్లికి రూ.100 కోట్లు..తిరుమల శ్రీవారికి NRI రామరాజు కళ్లు చెదిరే విరాళం!
తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. రామలింగరాజు అనే భక్తుడు తన కుమార్తె, అల్లుడి పేరు మీద రూ.9 కోట్లు ఇచ్చారు. ఈ మేరకు దాతను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. మరోవైపు, తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. పంచమీ తీర్థం సందర్భంగా లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తన్మయత్వం పొందారు. శ్రీవారి ఆలయం నుంచి సారె, విలువైన కానుకలు అమ్మవారికి సమర్పించారు. తిరుమల శ్రీవారిని నిత్యం దేశ […]
Date : 26-11-2025 - 12:57 IST -
#Andhra Pradesh
Tirumala Tirupathi Devasthanam : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్నెరవేరబోతున్న కల..!
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీపాదం, అచ్యుతం సముదాయాల నిర్మాణం 75% పూర్తయింది. దాదాపు పదివేల మందికి వసతి కల్పించే ఈ ప్రాజెక్టుతో పాటు, అలిపిరి సమీపంలోనూ కొత్త వసతి సముదాయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో భక్తుల వసతి సమస్యలు త్వరలో తీరనున్నాయి. ఈ రెండు సముదాయాలు అందుబాటులోకి వస్తే శ్రీవారి భక్తులకు గదుల సమస్యలు ఉండవని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు […]
Date : 19-11-2025 - 11:02 IST -
#Devotional
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.68 కోట్లుగా నమోదైంది. ఇది తిరుమల ఆలయం ఆర్థిక బలాన్ని, భక్తుల దానధర్మాలను సూచిస్తుంది.
Date : 08-06-2025 - 12:23 IST -
#Andhra Pradesh
Srisailam Tourism : తిరుమలతో సమానంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu : సీ ప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం న వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణించారు. తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత యువకుడు ఆయన అని కొనియాడారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి […]
Date : 09-11-2024 - 6:14 IST -
#Andhra Pradesh
Tirumala: తిరుమలలో వైభవంగా భాగ్ సవారి ఉత్సవం..!
అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసింది సాక్షాత్తు స్వామివారేనని విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపపడతాడు. వెంటనే అమ్మవారిని బంధీ నుండి విముక్తురాలిని చేసి, పూల బుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు.
Date : 13-10-2024 - 8:35 IST -
#Andhra Pradesh
Laddu Quality: తిరుమల లడ్డూ నాణ్యత పెరిగిందా? సీఎం సమాధానం ఇదే!
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ విషయమై మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, టీటీడీ వసతుల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
Date : 05-10-2024 - 4:12 IST -
#Devotional
Koil Alwar Thirumanjanam: తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం!
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) ఘనంగా నిర్వహించారు.
Date : 09-07-2024 - 9:46 IST -
#Andhra Pradesh
TTD Devotees: తిరుమల నడకదారి భక్తులకు అలర్ట్.. గుంపులుగా వెళ్లాలని సూచన..!
తిరుమల నడకదారి భక్తులకు తిరుపతి అటవీ శాఖ అధికారి సతీష్ కూమార్ కీలక సూచనలు చేశారు. తిరుమల నడకదారి (TTD Devotees)లో మార్చి నెలలో ఇప్పటివరకు ఐదు సార్లు చిరుత కదలికలు కనిపించాయని ఆయన తెలిపారు.
Date : 29-03-2024 - 10:28 IST -
#Devotional
Shivaratri: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలు
Shivaratri: తిరుపతిజిల్లా, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని వివిధ రకాల పూలతో పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నైనానందకరంగా ముస్తాబు చేశారు. ఉదయం రెండు గంటల నుంచి స్వామి,అమ్మ వార్ల దర్శనార్థం భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం ఓంకార నామస్మరణలతో మారుమ్రోగుతుంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, నిర్వహించారు. స్వామివారు భక్తులకు వాయులింగంగా ముక్కంటిగా భక్తులకు దర్శనమిస్తూ కరుణిస్తున్నారు. అమ్మవారు జ్ఞానాంబికాదేవిగా భక్తుల మొర ఆలకిస్తూ కల్పవల్లిగా దర్శనమిస్తున్నారు.ఆలయ […]
Date : 09-03-2024 - 12:21 IST -
#Andhra Pradesh
TTD : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ముగిశాయి. 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు
Date : 03-01-2024 - 8:03 IST -
#Andhra Pradesh
TTD : ఆ మూడు రోజుల్లో తిరుమలలో గదులు కేటాయింపు ఉండదు.. కారణం ఇదే..?
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ నిబంధనలు విధించింది. డిసెంబరు 23 నుండి జనవరి ఒకటో తేదీ
Date : 18-11-2023 - 2:58 IST -
#Andhra Pradesh
TTD : టీటీడీ కాంట్రాక్టు కార్మికులకు గుడ్ న్యూస్.. రెగ్యులైజ్ చేసేందుకు టీటీడీ నిర్ణయం
టీటీడీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం
Date : 15-11-2023 - 8:22 IST -
#Cinema
Mohan Mullapudi : టీటీడీ ఎల్ఏసి సభ్యునిగా.. నిర్మాత శ్రీ మోహన్ ముళ్ళపూడి..
టీటీడీలో(TTD) సినీ రంగానికి చెందిన పలువురు వివిధ పదవులలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీలో మరో సినీ ప్రముఖుడుకి ఓ పదవిని ఇచ్చారు.
Date : 11-11-2023 - 6:27 IST