Terrorist Attack
-
#India
Soldier Killed: జమ్ము కాశ్మీర్ పూంచ్ సెక్టార్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో జవాన్ మృతి
శనివారం జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF) కాన్వాయ్పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో ఒక సైనికుడు మరణించగా, మరో నలుగురు సైనికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 10:42 AM, Sun - 5 May 24 -
#India
PM Modi : రష్యాలో ఉగ్రదాడిపై స్పందించిన ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని మోడీ (PM Modi) రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని క్రాకస్ సిటీ హాల్(Krakow City Hall)పై జరిగిన ఉగ్రవాద దాడి(terrorist attack)ని ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్ చేశారు. We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the […]
Published Date - 11:09 AM, Sat - 23 March 24 -
#India
IED Destroyed: రిపబ్లిక్ డే రోజున భారీ దాడికి కుట్ర.. భద్రతా సంస్థలు అప్రమత్తం, పుల్వామాలో IED స్వాధీనం..!
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. భద్రతా బలగాలు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (IED Destroyed)ని కనుగొన్నాయి. తర్వాత దాన్ని నాశనం చేశారు.
Published Date - 09:51 AM, Fri - 26 January 24 -
#India
Internet Shut: పూంచ్, రాజౌరీలలో ఇంటర్నెట్ సేవలు బంద్.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..!
పూంచ్, రాజౌరీలలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను (Internet Shut) నిలిపివేశారు.
Published Date - 09:20 AM, Sat - 23 December 23 -
#India
Terrorists Attack Army Vehicles: ఉగ్రవాదుల దాడిలో నలుగురు సైనికులు మృతి.. అసలేం జరిగిందంటే..?
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గురువారం (డిసెంబర్ 21) భారీ సాయుధ ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి (Terrorists Attack Army Vehicles) చేయడంతో నలుగురు సైనికులు అమరులయ్యారు.
Published Date - 06:54 AM, Fri - 22 December 23 -
#Speed News
Attack On Pak : పాక్ వైమానిక స్థావరంపై సూసైడ్ ఎటాక్.. ఏమైందంటే ?
Attack On Pak : పాకిస్థాన్లోని ఉత్తర ప్రాంతం మియాన్వాలిలో ఉన్న పాక్ వైమానిక స్థావరంపై శనివారం తెల్లవారుజామున ఆరుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు.
Published Date - 09:57 AM, Sat - 4 November 23 -
#Speed News
Uganda: పాఠశాలపై ఉగ్రవాదులు దాడి.. 25 మంది మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం
పశ్చిమ ఉగాండా (Uganda)లోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న పాఠశాలపై ఇస్లామిక్ స్టేట్తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో 25 మంది చనిపోయారు.
Published Date - 11:27 AM, Sat - 17 June 23 -
#Speed News
Burkina Faso: బుర్కినా ఫాసోలో దుండగులు దాడి.. 33 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లోని బౌకల్ డు మౌహౌన్ ప్రాంతంలో శనివారం (మే 13) దుండగులు రైతులపై దాడి (Attack) చేశారు. ఈ దాడిలో 33 మంది చనిపోయారు.
Published Date - 09:29 AM, Sun - 14 May 23 -
#India
Poonch Terrorist Attack: జమ్మూకాశ్మీర్ పూంచ్ లో భారీ ఉగ్రదాడి.. ఎన్ఐఏ విచారణ.. మృతిచెందిన జవాన్లు వీరే..!
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ (Poonch) జిల్లాలో గురువారం (ఏప్రిల్ 20) ఉగ్రవాదుల దాడి (Terrorist Attack)లో మరణించిన ఐదుగురు సైనికుల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది.
Published Date - 09:04 AM, Fri - 21 April 23 -
#World
Terrorist Attack In Istanbul : ఇస్తాంబుల్ లో ఉగ్రదాడి, 6గురు మృతి, 81మందికి గాయాలు…!!
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే తక్సిమ్ స్క్వేర్ లోని ఇస్టిక్ లాల్ అవెన్యూలో ఆదివారం ఉగ్రదాడి సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు మరణించారు. 81మందికి తీవ్రగాయాలయ్యాయి. అల్ జజీరా ప్రకారం దాడిచేసిన వ్యక్తి పేలుడు పదార్థాలతో నిండిన బ్యాగ్ ను పౌరుల మధ్య పడేశాడు. అతను వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఈ పేలుడు జరిగింది. పేలుడు టర్కీ ప్రభుత్వం తీవ్రవాద దాడిగా పరిగణిస్తున్నట్లు ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే వెల్లడించినట్లుగా టర్కీ వార్త సంస్థ అనడోలు […]
Published Date - 05:22 AM, Mon - 14 November 22 -
#World
Russia: రష్యా సైనిక శిబిరంపై ఉగ్రదాడి…కాల్పుల్లో 11మంది సైనికులు మృతి..!!
రష్యా సైనిక శిబిరంపైస ఉగ్రదాడి జరిగింది. ఈ కాల్పుల్లో 11మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 15మందికిపైగా సైనికులు గాయపడ్డారు.
Published Date - 08:51 AM, Sun - 16 October 22 -
#India
Alert: ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగొచ్చు.. అప్రమత్తంగా ఉండండి.
దేశంలో ఉగ్రకదలికలు పెరుగుతున్న వేళ నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. నిన్న పంజాబ్ లో జరిగిన లుథియానా బాంబ్ బ్లాస్ట్ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులకు అసలు నిజాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. పంజాబ్ లో ఎన్నికలు రానుండటంతో మరిన్ని బాంబ్ దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇంటలిజెన్స్ బ్యూరో ఎప్పటికప్పుడు భద్రతా దళాలలను హెచ్చరిస్తూ వస్తోంది. కశ్మీర్ కేంద్రం కంట్రోల్ లో ఉండటంతో ఉగ్రవాదుల దృష్టి ఇప్పుడు పంజాబ్ మీద పడిందని […]
Published Date - 05:15 PM, Fri - 24 December 21