Terrorist Attack
-
#Telangana
Hyderabad : హైదరాబాద్ అడ్డాగా ఉగ్రకుట్రకు ప్లాన్
Hyderabad : గుజరాత్ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పెద్ద షాక్ ఇచ్చినట్లుగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఆదివారం నాడు నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన
Date : 10-11-2025 - 10:50 IST -
#India
Pakistan : భారత గగనతలం మూసివేత.. పాక్కు రూ.126 కోట్లు నష్టం
ఈ నిర్ణయం పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీపై గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికల ప్రకారం, భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏప్రిల్ 24 నుండి జూన్ 20 వరకూ పాక్కు రూ.4.10 బిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.126 కోట్లు) నష్టం వాటిల్లింది.
Date : 09-08-2025 - 2:18 IST -
#Speed News
Pakistan : వింగ్ కమాండర్ అభినందన్ను పట్టుకున్న పాకిస్తాన్ మేజర్ ముయిజ్ హత్య
పాకిస్థాన్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)కు చెందిన సీనియర్ అధికారిగా వ్యవహరిస్తున్న మేజర్ ముయిజ్ తేహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు.
Date : 25-06-2025 - 1:07 IST -
#Trending
Jyoti Malhotra: భారత్లో ఉంటూ పాకిస్తాన్కు గూఢచర్యం చేసిన మహిళా యూట్యూబర్!
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో పంజాబ్లోని మలేర్కోట్లా, హరియాణా నుంచి మొత్తం ఆరుగురు పాకిస్తానీ గూఢచారులను అరెస్టు చేశారు.
Date : 17-05-2025 - 8:06 IST -
#India
Rajnath Singh : భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ ఓ నిదర్శనం : రాజ్ నాథ్ సింగ్
ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ భారత సైనిక పరాక్రమానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పాక్ ఆధారిత ఉగ్రవాదానికి ఇది ఘాటైన జవాబని, భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించదని ఆయన స్పష్టం చేశారు.
Date : 11-05-2025 - 3:08 IST -
#Speed News
Terrorist Attack: దేశంలో మరో ఉగ్రదాడి.. అసలు నిజం ఇదే!
దాడి సమాచారం అందిన వెంటనే సైన్యం, పోలీసు బలగాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
Date : 10-05-2025 - 11:02 IST -
#India
Act of War : ఇక పై ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తాం : భారత్
ఈ మేరకు ఉన్నత స్థాయి అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, భవిష్యత్లో జరిగే ఎలాంటి ఉగ్రవాద చర్యలకైనా తగిన ప్రత్యుత్తరం ఇస్తామని నొక్కిచెప్పాయి.
Date : 10-05-2025 - 5:01 IST -
#Trending
Pakistan: మరోసారి భారత్- పాక్ మధ్య కాల్పులు!
పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఎల్ఓసీ వద్ద పాకిస్తాన్ సైన్యం రాత్రంతా కాల్పులు జరిపింది.
Date : 26-04-2025 - 9:45 IST -
#Andhra Pradesh
Terrorist Attack : ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ : సీఎం చంద్రబాబు
ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యాలేమీ సాధించలేరని చరిత్ర చెప్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని సీఎం అన్నారు. ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
Date : 23-04-2025 - 4:18 IST -
#India
Terrorist Attack : పెళ్ళైన ఆరు రోజులకే నేవీ ఆఫీసర్ మృతి
Terrorist Attack : ఈ ఘటనలో మరణించినవారిలో 26 ఏళ్ల నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ (Lieutenant Vinay Narwal Navy Officer) పేరు అందరినీ కదిలిస్తోంది
Date : 23-04-2025 - 11:54 IST -
#Andhra Pradesh
Terrorist Attack: ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి.. వారి వివరాలివే!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా మృతిచెందినట్లు కథనాలు వస్తున్నాయి.
Date : 23-04-2025 - 9:05 IST -
#Special
Bin Less Country : డస్ట్ బిన్ లేని దేశం.. వామ్మో.. అంత పెద్ద కారణం ఉందా ?
జపాన్లో డస్ట్ బిన్లు(Bin Less Country) వినియోగించకపోవడానికి ప్రధాన కారణం.. 1995 మార్చి 20న జరిగిన ఒక ఘటన.
Date : 21-03-2025 - 8:55 IST -
#India
Terrorist attack : ఉగ్రదాడి..ఈ సంఘటన దురదృష్టకరం: సీఎం ఒమర్ అబ్దులా
Terrorist attack : ప్రజలు ఎలాంటి నిర్భయంగా జీవించేందుకు వీలుగా ఈ దాడులను వీలైనంత త్వరగా ముగించేందుకు భద్రతా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేయాలి. అని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దులా పోస్ట్లో తెలిపారు.
Date : 03-11-2024 - 6:32 IST -
#India
Priyanka Gandhi : నాగరిక సమాజంలో హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు
Priyanka Gandhi : ఎక్స్లో తన సోషల్ మీడియా హ్యాండిల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఒక పోస్ట్లో ఇలా వ్రాశారు, "జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన వార్త చాలా బాధాకరం. ఇద్దరు పోర్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. "నాగరిక సమాజంలో హింస , ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు, దీనికి ఎంత ఖండించినా సరిపోదు" అని ఆమె అన్నారు.
Date : 25-10-2024 - 11:17 IST -
#Speed News
Terror Attack In J&K: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆరుగురు దుర్మరణం
సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బాల్లోని సోనామార్గ్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాశ్మీరీయేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.
Date : 21-10-2024 - 12:22 IST