HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Terrorist-attack News

Terrorist Attack

  • Closure of Indian airspace.. Pakistan loses Rs. 126 crore

    #India

    Pakistan : భారత గగనతలం మూసివేత.. పాక్‌కు రూ.126 కోట్లు నష్టం

    ఈ నిర్ణయం పాక్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీపై గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్‌ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికల ప్రకారం, భారత్‌ తీసుకున్న నిర్ణయం వల్ల ఏప్రిల్‌ 24 నుండి జూన్‌ 20 వరకూ పాక్‌కు రూ.4.10 బిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.126 కోట్లు) నష్టం వాటిల్లింది.

    Published Date - 02:18 PM, Sat - 9 August 25
  • Pak Major

    #Speed News

    Pakistan : వింగ్ కమాండర్ అభినందన్‌ను పట్టుకున్న పాకిస్తాన్ మేజర్ ముయిజ్ హత్య

    పాకిస్థాన్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)కు చెందిన సీనియర్ అధికారిగా వ్యవహరిస్తున్న మేజర్ ముయిజ్ తేహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు.

    Published Date - 01:07 PM, Wed - 25 June 25
  • Jyoti Malhotra

    #Trending

    Jyoti Malhotra: భార‌త్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢ‌చ‌ర్యం చేసిన మ‌హిళా యూట్యూబ‌ర్‌!

    పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో పంజాబ్‌లోని మలేర్‌కోట్లా, హరియాణా నుంచి మొత్తం ఆరుగురు పాకిస్తానీ గూఢచారులను అరెస్టు చేశారు.

    Published Date - 08:06 PM, Sat - 17 May 25
  • Union Minister Rajnath Singh

    #India

    Rajnath Singh : భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ ఓ నిదర్శనం : రాజ్ నాథ్ సింగ్

    ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ భారత సైనిక పరాక్రమానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పాక్ ఆధారిత ఉగ్రవాదానికి ఇది ఘాటైన జవాబని, భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించదని ఆయన స్పష్టం చేశారు.

    Published Date - 03:08 PM, Sun - 11 May 25
  • Terrorist Attack

    #Speed News

    Terrorist Attack: దేశంలో మ‌రో ఉగ్ర‌దాడి.. అస‌లు నిజం ఇదే!

    దాడి సమాచారం అందిన వెంటనే సైన్యం, పోలీసు బలగాలు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

    Published Date - 11:02 PM, Sat - 10 May 25
  • Iran Terror Attack

    #India

    Act of War : ఇక పై ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తాం : భారత్‌

    ఈ మేరకు ఉన్నత స్థాయి అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, భవిష్యత్‌లో జరిగే ఎలాంటి ఉగ్రవాద చర్యలకైనా తగిన ప్రత్యుత్తరం ఇస్తామని నొక్కిచెప్పాయి.

    Published Date - 05:01 PM, Sat - 10 May 25
  • India–Pakistan border

    #Trending

    Pakistan: మరోసారి భారత్- పాక్ మధ్య కాల్పులు!

    పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఎల్‌ఓసీ వద్ద పాకిస్తాన్ సైన్యం రాత్రంతా కాల్పులు జరిపింది.

    Published Date - 09:45 AM, Sat - 26 April 25
  • Terrorist acts are a stain on society: CM Chandrababu

    #Andhra Pradesh

    Terrorist Attack : ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ : సీఎం చంద్రబాబు

    ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యాలేమీ సాధించలేరని చరిత్ర చెప్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజంపై మాయని మచ్చ అని సీఎం అన్నారు. ఈ దారుణమైన చర్యకు బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

    Published Date - 04:18 PM, Wed - 23 April 25
  • Terrorist Attack Vinay Narw

    #India

    Terrorist Attack : పెళ్ళైన ఆరు రోజులకే నేవీ ఆఫీసర్ మృతి

    Terrorist Attack : ఈ ఘటనలో మరణించినవారిలో 26 ఏళ్ల నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ (Lieutenant Vinay Narwal Navy Officer) పేరు అందరినీ కదిలిస్తోంది

    Published Date - 11:54 AM, Wed - 23 April 25
  • Terrorist Attack

    #Andhra Pradesh

    Terrorist Attack: ఉగ్ర‌దాడిలో ఇద్ద‌రు తెలుగు వ్య‌క్తులు మృతి.. వారి వివ‌రాలివే!

    జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్ద‌రు తెలుగు వ్య‌క్తులు కూడా మృతిచెందిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

    Published Date - 09:05 AM, Wed - 23 April 25
  • Bin Less Country Country Without Dust Bins Trash Bins Terrorist Attack Japan Tokyo

    #Special

    Bin Less Country : డస్ట్ బిన్ లేని దేశం.. వామ్మో.. అంత పెద్ద కారణం ఉందా ?

    జపాన్‌లో డస్ట్ బిన్‌లు(Bin Less Country) వినియోగించకపోవడానికి  ప్రధాన కారణం.. 1995 మార్చి 20న జరిగిన ఒక ఘటన.

    Published Date - 08:55 AM, Fri - 21 March 25
  • Terror attack..this incident is unfortunate: CM Omar Abdullah

    #India

    Terrorist attack : ఉగ్రదాడి..ఈ సంఘటన దురదృష్టకరం: సీఎం ఒమర్‌ అబ్దులా

    Terrorist attack : ప్రజలు ఎలాంటి నిర్భయంగా జీవించేందుకు వీలుగా ఈ దాడులను వీలైనంత త్వరగా ముగించేందుకు భద్రతా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేయాలి. అని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దులా పోస్ట్‌లో తెలిపారు.

    Published Date - 06:32 PM, Sun - 3 November 24
  • Priyanka Gandhi

    #India

    Priyanka Gandhi : నాగరిక సమాజంలో హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు

    Priyanka Gandhi : ఎక్స్‌లో తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఒక పోస్ట్‌లో ఇలా వ్రాశారు, "జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన వార్త చాలా బాధాకరం. ఇద్దరు పోర్టర్‌లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. "నాగరిక సమాజంలో హింస , ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు, దీనికి ఎంత ఖండించినా సరిపోదు" అని ఆమె అన్నారు.

    Published Date - 11:17 AM, Fri - 25 October 24
  • Terror Attack In J&K

    #Speed News

    Terror Attack In J&K: కాశ్మీర్‌ లోయలో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

    సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని సోనామార్గ్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాశ్మీరీయేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఆరుగురు వ్యక్తులు మరణించిన‌ట్లు తెలుస్తోంది.

    Published Date - 12:22 AM, Mon - 21 October 24
  • Karachi Blast

    #Speed News

    Karachi Blast : పాకిస్థాన్‌లో ఉగ్రదాడి.. చైనా పౌరులు మృతి

    Karachi Blast : ఆదివారం రాత్రి సుమారు 11:00 గంటల ప్రాంతంలో దాడి చోటు చేసుకుంది. కరాచీ నగరంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో పోర్ట్ కాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేసినట్లు రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

    Published Date - 10:11 AM, Mon - 7 October 24
  • 1 2 →

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

Latest News

  • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd