Telugudesam Party
-
#Andhra Pradesh
Nara Lokesh: విద్యాశాఖ మంత్రి సమక్షంలో పసిమొగ్గల ఆనందం!
విలువల విద్యా సదస్సులో విద్యాశాఖ మంత్రివర్యులు ప్రసంగిస్తూ సమాజంలో మార్పు తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక విలువల విద్యపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
Date : 25-11-2025 - 3:16 IST -
#Andhra Pradesh
AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ఫోకస్..
ఆంధ్రప్రదేశ్లో రెండో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ జాబితా త్వరలోనే విడుదల కానుందని కూటమి నేతలు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం ఉదయం, చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు నామినేటెడ్ పదవులపై చర్చలు జరిపారు. మొదటి దశలో 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు, ఆర్టీసీకి వైస్ ఛైర్మన్ను నియమించారు. రెండో జాబితాలో రెట్టింపు సంఖ్యలో పోస్టులను భర్తీ చేసే అవకాశముందని కూటమి నేతలు ఆశిస్తున్నారు. కూటమి విజయం కోసం […]
Date : 26-10-2024 - 4:17 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీలో మరో కొత్త పధకం అమలు, ముస్లింలకు పెద్ద పీట వేసిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, ఇది ముస్లిం మైనారిటీ విద్యార్థుల ప్రయోజనం కోసం రూపొందించబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు అందుబాటులోకి రానున్నారు. ఈ ప్రక్రియలో విద్యా వాలంటీర్ల నియామకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుంది. మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్ ఇప్పటికే విద్యావాలంటీర్ల నియామకానికి ఆమోదం ఇచ్చారు. రాష్ట్రంలో 185 […]
Date : 19-10-2024 - 11:38 IST -
#Andhra Pradesh
Nara Lokesh: పరదాల పాలన నుంచి ప్రజలకు విముక్తి.. మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..!
మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రజల సమస్యలను వింటూ వారి సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుకుతున్నారు.
Date : 17-07-2024 - 3:07 IST -
#Andhra Pradesh
TDP : నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.? – నారా భువనేశ్వరి
వైసీపీ పాలనలో నాలుగన్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా..మన బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా అని నారా భువనేశ్వరి
Date : 27-10-2023 - 7:07 IST -
#Andhra Pradesh
TDP : వైసీపీ పాలనలో పేదరికం పెరిగింది – భవిష్యత్ గ్యారంటీ బస్సుయాత్రలో టీడీపీ నేతలు
వైసీపీ నాలుగేళ్ల పాలనలో పేదలు నిరు పేదలుగా మారిపోయారని టీడీపీ నేతలన్నారు. పేదలను ధనికుల్ని చేయాలన్నదే
Date : 29-06-2023 - 10:21 IST -
#Andhra Pradesh
AP CID : సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్పై చంద్రబాబు ఆగ్రహం.. జగన్ జేబు సంస్థగా..?
ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ డిజీ సునీల్ కుమార్ ను ఆ పోస్టు నుంచి వెంటనే తొలగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు...
Date : 14-10-2022 - 6:58 IST -
#Andhra Pradesh
NTR Health University : హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు.. టీడీపీ రిలే దీక్షలతో ఒరిగిందేంటి..?
తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలిపిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో...
Date : 04-10-2022 - 2:35 IST -
#Andhra Pradesh
TDP-YCP : గోదావరిపై టీడీపీ, వైసీపీ ఆపరేషన్ షురూ..!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించేందుకు వైసీపీ, టీడీపీలు ఆపరేషన్స్ మొదలు పెట్టాయి.
Date : 07-09-2022 - 12:47 IST