Telangana
-
#Telangana
Telangana : ఈ నెల 6న బిజెపి అభ్యర్థుల జాబితా విడుదల..?
ఈ నెల 06 న మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మొత్తం 6,003 అప్లికేషన్లు అందాయని , 40 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న ముఖ్య నేతల స్థానాలకు
Published Date - 03:29 PM, Mon - 2 October 23 -
#Speed News
Turmeric Board Telangana : 9 ఏళ్ల తర్వాత చెప్పులు ధరించిన పసుపు రైతు
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటకు ప్రధాన మంత్రి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు ప్రకటనతో రైతుల కల నెరవేరినట్లయింది
Published Date - 11:52 AM, Mon - 2 October 23 -
#Speed News
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో NIA దాడులు, ఎందుకో తెలుసా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మావోయిస్టు సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ
Published Date - 11:25 AM, Mon - 2 October 23 -
#Speed News
KTR: ఈ నెల 6న వరంగల్ కు కేటీఆర్ రాక, భారీగా సంక్షేమ బహిరంగ సభ!
అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి కట్టుగా సంన్వయం తో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
Published Date - 11:10 AM, Mon - 2 October 23 -
#Sports
Telangana : ఏషియన్ గేమ్స్ లో తెలంగాణ క్రీడాకారుల హవా.. అద్భుత విజయాలు సాధించిన నిఖత్ జరీన్, అగసర నందిని
ఏషియన్ గేమ్స్లో తెలంగాణ క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారత బాక్సర్ నిఖత్ జరీన్,హెప్టాథ్లాన్
Published Date - 11:22 PM, Sun - 1 October 23 -
#Speed News
Trafic In KPHB : హైదరాబాద్ కూకట్పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే..?
హైదరాబాద్లోని కూకట్పల్లి, హౌసింగ్బోర్డ్ కాలనీలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మూడు రోజులు సెలవుకావడంతో
Published Date - 10:49 PM, Sun - 1 October 23 -
#Telangana
Telangana: నిర్మల్ లో రూ.1,157 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన
నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిర్మల్ లో రూ.1,157 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్టోబర్ 4న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
Published Date - 04:20 PM, Sun - 1 October 23 -
#Speed News
PM Modi : తెలంగాణకు ‘పసుపు బోర్డు’.. ములుగులో ‘సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ’ : ప్రధాని మోడీ
PM Modi : మహబూబ్ నగర్ లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటనలు చేశారు.
Published Date - 03:46 PM, Sun - 1 October 23 -
#Telangana
Hyderabad: మోడీ పర్యటనకు ముందు హైదరాబాద్ లో పోస్టర్లు కలకలం
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం సృష్టించాయి. అవమానించిన రాష్ట్రంలో మోడీ పర్యటించే హక్కు లేదంటూ
Published Date - 11:10 PM, Sat - 30 September 23 -
#Telangana
Gaddar Daughter: రాజకీయ ప్రవేశంపై వెన్నెల ఏమన్నారంటే?
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను ఆకర్షించడంలో తెలంగాణ కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ టిక్కెట్టును గద్దర్ కుటుంబ సభ్యులకు కేటాయించినాట్లు వార్తలు
Published Date - 05:33 PM, Sat - 30 September 23 -
#Telangana
PM Modi: మోడీ టూర్.. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు పర్యటన
తెలంగాణలో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.
Published Date - 03:20 PM, Sat - 30 September 23 -
#Speed News
Bharat Dal – October 1st : రూ.60కే కిలో శనగపప్పు.. అక్టోబరు 1 నుంచి ‘భారత్ దాల్’ సేల్స్
Bharat Dal - October 1st : కేజీ శనగపప్పు ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.90గా ఉంది. దాన్ని ఇక రూ.60కే కొనొచ్చు.
Published Date - 08:26 AM, Sat - 30 September 23 -
#Speed News
2023 Telangana Elections : 6 గ్యారెంటీ పథకాలతో 6 సిక్స్ లే అంటున్న కాంగ్రెస్
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) జోష్ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. గతంలో ఓ లెక్క..ఇప్పుడు ఓ లెక్క అన్నట్లు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గత మూడు నెలల్లో కాంగ్రెస్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పధకాలు ( Congress Guarantee Schemes) ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పథకాలతోనే ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ప్రతి గల్లీ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలని పక్క […]
Published Date - 07:16 PM, Fri - 29 September 23 -
#Telangana
Telangana: పామ్ఆయిల్ రైతులకు ఎకరాకు రూ.50,000 సబ్సిడీ
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. రైతుల్ని రాజుగా చూడాలన్న కేసీఆర్ ఆశయంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.
Published Date - 06:18 PM, Fri - 29 September 23 -
#India
PM Modi: రూ.13,500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శంకుస్థాపన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 1న తెలంగాణలో పర్యటించబోతున్నారు.
Published Date - 06:10 PM, Fri - 29 September 23