Telangana
-
#Speed News
Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన, 57 లక్షల దరఖాస్తులు స్వీకరణ!
Praja Palana: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం కింద తెలంగాణలో అధికారులు సుమారు 57 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు హామీలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువ. గ్రామాలు, పట్టణాల్లోనూ అధికారులు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కార్యక్రమం ముగియడానికి మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కనిపించాయి. ఆరు హామీల దరఖాస్తులకు అధికారులు […]
Date : 05-01-2024 - 2:38 IST -
#Speed News
Sonia Gandhi : తెలంగాణ ఎన్నికల బరిలో సోనియా ? ఆ మూడు స్థానాలపై గురి !
Sonia Gandhi : ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ?
Date : 05-01-2024 - 2:25 IST -
#Telangana
2024 Indian General Election : పాలమూరు ఎంపీ టికెట్ కోసం ముగ్గురు బిజెపి నేతలు పోటీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించిన బిజెపి (BJP)..పార్లమెంట్ ఎన్నికల్లో (2024 Indian General Election) మొత్తం స్థానాలు కైవసం చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తుంది. ముఖ్యంగా పట్టున్న స్థానాల్లో కీలక నేతలను నిలబెట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలో పాలమూరు (Palamuru MP Constituency) స్థానం కైవసం చేసుకుంటామని బిజెపి ధీమాగా ఉంది. దీంతో ఈ టికెట్ కోసం ముగ్గురు బిజెపి నేతలు పోటీ పడుతున్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna), […]
Date : 05-01-2024 - 12:37 IST -
#Telangana
Sajjanar: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్, సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు
Sajjanar: సంక్రాంతికి ఇంటికి వెళ్లాలనుకునే వారికి TSRTC శుభవార్త చెప్పింది. పండుగకు 4,484 ప్రత్యేక బస్సు సర్వీసులు రోడ్లపై తిరుగుతాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు. జనవరి 6 నుంచి 15 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా వర్తింపజేస్తామని చెప్పారు. సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లే వారి […]
Date : 05-01-2024 - 12:19 IST -
#Telangana
Viral : RTC బస్సుల్లో ఆటో డ్రైవర్ల బిక్షాటన
రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవ ర్లు భిక్షాటన చేపట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉ చిత ప్రయాణం కల్పించడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మా బతుకులు రోడ్డున పడ్డాయి.. అ క్కా సాయం చేయి.. అమ్మా సాయం చేయి’ అంటూ భిక్షమెత్తుతూ నిరసన తెలిపారు. తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడిన వెంటనే మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం అమలు చేసిన సంగతి […]
Date : 05-01-2024 - 11:43 IST -
#Telangana
MLC Elections : కాంగ్రెస్ ఎమ్మెల్సీ టికెట్ కోసం..15 మంది పోటీ..?
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ (MLA Quota MLC By-Election Schedule) విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari), కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది. We’re now on WhatsApp. […]
Date : 05-01-2024 - 11:02 IST -
#Telangana
Chiranjeevi : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మెగాస్టార్ స్పెషల్ మీటింగ్..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుని(Mallu Bhatti Vikramarka) నేడు గురువారం రాత్రి ప్రజాభవన్ లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), ఆయన సతీమణి సురేఖలు మర్యాదపూర్వకంగా కలిశారు.
Date : 04-01-2024 - 10:16 IST -
#Telangana
Telangana: కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త… హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ వెంటనే భర్తీ చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 15,644 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక
Date : 04-01-2024 - 8:17 IST -
#Telangana
MLC By-Election Schedule : తెలంగాణ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ (MLA Quota MLC By-Election Schedule) విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి (Kadiyam Srihari), కౌశిక్ రెడ్డి (Kaushik Reddy)ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది. We’re now on WhatsApp. […]
Date : 04-01-2024 - 8:08 IST -
#Telangana
Telangana: సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలపై సీబీఐ విచారణ..!
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణలో రాజకీయాలు హీట్పుట్టిస్తున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ భారీగా సొమ్ము కూడబెట్టుకుందని కాంగ్రెస్
Date : 04-01-2024 - 5:03 IST -
#Telangana
Manne Jeevan Reddy : కాంగ్రెస్లోకి పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి..?
తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రావడం తో ఇతర రంగాల వేత్తలు..కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ముందు వరకు పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా..ఇక ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ లో కీలక పదవుల్లో ఉన్న వారు మెల్లగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటీకే పలువురు జడ్పీటీసీ , ఎంపీటీసీ లు చేరగా..తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి (Manne Jeevan Reddy) కాంగ్రెస్ […]
Date : 04-01-2024 - 3:45 IST -
#Telangana
CM Revanth Reddy: పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఈ మేరకు పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నారు.
Date : 04-01-2024 - 3:33 IST -
#Telangana
Sankrnathi Free Bus : సంక్రాంతికి కూడా ఉచితమేనట..
మరో వారంలో సంక్రాంతి (Sankrnathi ) సంబరాలు మొదలుకాబోతున్నాయి..ఇప్పటికే సంక్రాంతికి సొంతళ్లుకు వెళ్లే వారు వారి వారి ప్లాన్ లలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లో మహిళలకు ఉచిత బస్సు (Women Free Bus) సౌకర్యం ఉండదనే వార్త వైరల్ గా మారింది. సంక్రాంతి టైములో TSRTC మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసేయబోతుందని..ఆ సమయంలో టికెట్ తీసుకొని ప్రయాణం చేయాల్సిందే అని సోషల్ మీడియా లో పలు వార్తలు ప్రచారం అవ్వడం […]
Date : 04-01-2024 - 2:47 IST -
#Telangana
Telangana: ముస్లిం యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నాడు: బండి
ఈ నెల 22న జరగనున్న రామ మందిర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు .
Date : 03-01-2024 - 8:00 IST -
#Telangana
Telangana: తెలంగాణలో 26 మంది ఐఏఎస్ల బదిలీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా రాష్ట్రంలో 26 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 03-01-2024 - 5:48 IST