Telangana
-
#Telangana
ABP- C Voter Survey : లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే విజయం అంటున్న ఏబీపీ-సీ ఓటర్ సర్వే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Election 2023) ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయ డంఖా మోగించిందో..లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) కూడా అదే రిపీట్ కాబోతుందని ఏబీపీ-సీ ఓటర్ సర్వే (ABP- C Voter Survey) వెల్లడించింది. తెలంగాణ లో రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికలు జరుగగా..రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ కు జై కొట్టారు. రెండుసార్లు బిఆర్ఎస్ పాలనా చూసిన ప్రజలు..ఒక్కసారి కాంగ్రెస్ పనితీరు చూద్దామని నిర్ణయం తీసుకొని..కాంగ్రెస్ […]
Published Date - 02:17 PM, Tue - 26 December 23 -
#Telangana
Electric Scooters Scheme: స్కూటీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న రేవంత్ సర్కార్..!
రూ.350 కోట్లతో విద్యార్దినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు (Electric Scooters Scheme) ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
Published Date - 11:07 AM, Tue - 26 December 23 -
#Speed News
January 1 : 2024లో ఫస్ట్ డే.. తెలంగాణలో సెలవు.. ఏపీలో రూ.3వేల పెన్షన్
January 1 : తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న సెలవు ప్రకటించింది. ఆ రోజున జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది.
Published Date - 01:49 PM, Mon - 25 December 23 -
#Speed News
COVID-19: ఫీవర్ ఆస్పత్రిలో కోవిడ్ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్రెడ్డి
తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.
Published Date - 12:13 PM, Mon - 25 December 23 -
#Telangana
Road Accidents in Telangana : ప్రాణాలు తీస్తున్న పొగమంచు ..
గత కొద్దీ రోజులుగా తెలంగాణ (Telangana) లో చలి విపరీతంగా పెరిగింది..ఉదయం 9 గంటలైనా చలి తగ్గడం లేదు. ముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచు కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలామంది నిద్రలోనే కన్నుమూస్తున్నారు. ఈరోజు సోమవారం పొగమంచు కారణంగా జరిగిన పలు ప్రమాదాల్లో (Accidents) ఆరుగురు మృతి (Dies) చెందారు. వికారాబాద్ జిల్లాలో పొగ మంచు కారణంగా శివారెడ్డిపేట్ చెరువులోకి కారు దూసుకెళ్లింది. హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో […]
Published Date - 12:11 PM, Mon - 25 December 23 -
#Telangana
CM Revanth Reddy: అధికారులు రోజుకు 18 గంటలు పని చేయాలి: సీఎం రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో అధికారులకు సమస్యలుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సమాచారం అందించి వెంటనే విధుల నుంచి వైదొలగవచ్చని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రోజుకు 18 గంటలు పని చేయాలని అధికారులకు సూచించారు.
Published Date - 11:09 AM, Mon - 25 December 23 -
#Telangana
Congress 6 Guarantees : ఆరు గ్యారెంటీల పట్ల రేషన్ కార్డు లేనివారి ఆందోళన
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్షి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పరిధి పెంచడం చేసిన రేవంత్ సర్కార్..100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను (Congress 6 Guarantees) అమలు చేయాలనీ చూస్తుంది. ఇందుకోసం ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. We’re now on […]
Published Date - 11:09 AM, Mon - 25 December 23 -
#Telangana
CM Revanth Reddy: రేవంత్లో రాజన్నను చూస్తున్నాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో వైఎస్ రాజశేఖర్రెడ్డిలోని పాలనా సమర్థతను చూస్తున్నామని కొండా సురేఖ అన్నారు. హనుమకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి
Published Date - 08:44 AM, Mon - 25 December 23 -
#Speed News
Job Skills : జాబ్ స్కిల్స్లో తెలంగాణ, ఏపీ ర్యాంకింగ్స్ ఎంతో తెలుసా ?
Job Skills : దేశ ప్రజల్లో ఉద్యోగ నైపుణ్యాలపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ), ఇతర ఆర్గనైజేషన్లతో కలిసి వీబాక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
Published Date - 07:22 AM, Mon - 25 December 23 -
#Telangana
IAS Transfers in Telangana : తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీలు..
తెలంగాణ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ..అధికారం చేపట్టిన దగ్గరి నుండి వరుసగా అధికారులను బదిలీ చేస్తూ వస్తుంది. గత ప్రభుత్వంలో పనిచేసిన అన్ని శాఖల్లోని అధికారులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా పలువురు ఐఏఎస్ల బదిలీలు చేసింది. రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్లు, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ (Rangareddy district Collector)గా […]
Published Date - 08:17 PM, Sun - 24 December 23 -
#Telangana
Telangana: ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి: కేటీఆర్
కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి తెలంగాణయే కారణమని కేటీఆర్ అన్నారు.
Published Date - 04:53 PM, Sun - 24 December 23 -
#Telangana
BRS Sweda Patram : కాంగ్రెస్ శ్వేత పత్రాల మీద కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
కాంగ్రెస్ ‘శ్వేత పత్రానికి’ ధీటుగా బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’ (Sveda Patras) విడుదల చేసింది. వాస్తవానికి శనివారం ఉదయం 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్లో ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ కార్యక్రమం ఈరోజుకు వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేల్ల పాలనపై ఆయన ‘స్వేదపత్రం’ పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ […]
Published Date - 12:21 PM, Sun - 24 December 23 -
#Speed News
Telangana: క్రిస్మస్ సందర్భంగా తెలంగాణలో 2 రోజులు సెలవులు
Telangana: హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ, బాక్సింగ్ డే రెండు రోజు సెలవులు పాటించేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు కూడా క్రిస్మస్ మరియు బాక్సింగ్ డేలకు సెలవులు పాటించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం.. డిసెంబర్ 25, 26 తేదీలలో క్రిస్మస్, బాక్సింగ్ డేలకు సెలవులు ఉంటాయి. ఈ రోజులు ‘సాధారణ సెలవులు’ కింద జాబితా చేయబడ్డాయి. అయితే బ్యాంకులు ఒక్కరోజు మాత్రమే మూతపడనున్నాయి. […]
Published Date - 04:27 PM, Sat - 23 December 23 -
#Telangana
Ragging: వరంగల్ కేయూలో ర్యాగింగ్ .. 81 స్టూడెంట్స్ సస్పెండ్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టళ్లలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. జూనియర్లను వేధిస్తున్న సీనియర్ విద్యార్థులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు.
Published Date - 04:24 PM, Sat - 23 December 23 -
#Speed News
Corona Cases: తెలంగాణలో కరోనా కేసుల వివరాలివే
Corona Cases: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో తొమ్మిది కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, వాటిలో ఎనిమిది హైదరాబాద్లో ఉండగా, ఒకటి రంగారెడ్డి నుండి నమోదైంది. ఐసోలేషన్లో ఉన్న మొత్తం కేసుల సంఖ్య 27గా ఉందని ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నీలోఫర్ ఆసుపత్రిలో 14 నెలల బాలుడు, రెండు నెలల బాలిక COVID-19 కు పాజిటివ్ పరీక్షించారు. వారు ఐసోలేషన్ వార్డులో ఉన్నారని సీనియర్ ఆరోగ్య అధికారి తెలిపారు. మొత్తం 1,245 నమూనాలను […]
Published Date - 04:12 PM, Sat - 23 December 23