Telangana
-
#Speed News
Trains Haltings : నేటి నుంచి ఈ రైళ్లకు అదనపు హాల్టులు
Trains Haltings : తెలంగాణ రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు అదనపు హాల్టులను ఇస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
Published Date - 09:15 AM, Sat - 20 January 24 -
#Telangana
hyderabad : ఈ నెల 22న భాగ్య నగరంలో శ్రీరామ చంద్రుని ప్రాణ ప్రతిష్ఠ విజయ్ దివస్ ఉత్సవాలు
యావత్ ప్రపంచం అయోధ్య వైపు చూస్తోంది. హిందూ ప్రపంచం పండుగగా భావిస్తున్న అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని భాగ్యనగరం నడిబొడ్డన చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) నిర్ణయించింది. పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్, కార్యదర్శి సాయిరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు అనిష్ గౌడ్, కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ,కార్యదర్శి అశోక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హిందూ ఐక్యత చాటేలా..హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పరిషత్ అధ్యక్షులు అభిషేక్ […]
Published Date - 09:37 PM, Fri - 19 January 24 -
#Telangana
Free Bus : వీళ్లు మాములు మహిళలు కాదు..సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు
సాధారణంగా బస్సు, రైళ్లలో మనం చాలా సార్లు చూసి ఉంటాం. సీట్ల కోసం గొడవలు పడటం.. ఒకరిని మరొకరు తోసుకోవడం…కానీ ఇప్పుడు తెలంగాణ లో ఫ్రీ బస్సు సౌకర్యం వచ్చిన దగ్గరి నుండి ఆర్టీసీ బస్సుల్లో మాటల యుద్ధాలు కాదు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకొంటూ… అడ్డొచ్చినవారిని కూడా వదలడం లేదు. కొన్నిసార్లు ఆ గొడవలు చేతులు దాటి ..రోడ్ ఫై కొట్టుకునే స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఇప్పుడు […]
Published Date - 01:33 PM, Fri - 19 January 24 -
#Telangana
Telangana: 12 జిల్లాల్లో అధ్యక్షుల్ని మార్చేసిన బీజేపీ
తెలంగాణలో పలు జిల్లాల అధ్యక్షులను బీజేపీ అధిష్టానం మార్చింది. వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మాధవరెడ్డి ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా భాస్కర్
Published Date - 11:55 PM, Thu - 18 January 24 -
#Telangana
Khammam: ఖమ్మంలో కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన
ఖమ్మం జిల్లా వైరా సమీపంలో నిర్మాణంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. వైరా నుంచి మధిర రహదారిలో వాహనాల రాకపోకల కోసం గ్రీన్ఫిల్డ్
Published Date - 11:30 PM, Thu - 18 January 24 -
#Telangana
Free Power Scheme: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద 1.05 కోట్ల ఇళ్లు
ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది . ఈ హామీని అమలు చేయడం వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందో లెక్కించాలని తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థలను కోరింది.
Published Date - 04:21 PM, Thu - 18 January 24 -
#Telangana
Free Bus Scheme : ఫ్రీ బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టు లో పిటిషన్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus Scheme) కల్పించారు. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి వీలు కల్పించింది. మహాలక్ష్మీ పేరుతో ప్రారంభించిన ఈ పథకాన్ని.. రాష్ట్ర మహిళలు చాలా చక్కగా సద్వినియోగం చేసుకుుంటున్నారు. ఉద్యోగాలకు, విద్యాసంస్థలకు, దూర ప్రయాణాలకు.. ఆర్టీసీ బస్సులనే తమ ప్రయాణానికి వినియోగిస్తున్నారు. దీంతో ప్రతీ ఆర్టీసీ బస్సు మహిళలతోనే కిటకిటలాడుతున్నాయి. నగరంతో పాటు […]
Published Date - 10:10 AM, Thu - 18 January 24 -
#Telangana
Digital Health Cards : రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్కార్డులు – సీఎం రేవంత్
దావోస్ పర్యటనలో బిజీ బిజీ గా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Redddy)..అక్కడి సదస్సులో ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు (Digital Health Cards) అందించనున్నామని, ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నామని..రాష్ట్ర ప్రజలందరికీ ఉత్తమ ఆరోగ్య సేవలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అత్యుత్తమ వైద్యసేవలకు, […]
Published Date - 09:46 AM, Thu - 18 January 24 -
#Telangana
Medaram : మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఫిబ్రవరి 21
Published Date - 07:43 AM, Thu - 18 January 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు షాకిచ్చిన గవర్నర్
బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, కే సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసే వరకు గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు.
Published Date - 12:03 AM, Thu - 18 January 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పోరాటం తప్పదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమ పార్టీకి లేదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోగా హామీలు అమలు చేయడంలో విఫలమైతే
Published Date - 11:48 PM, Wed - 17 January 24 -
#Telangana
Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నెలాఖరులోగా రైతు బంధు
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ వివరాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నెలాఖరులోగా రైతులందరి ఖాతాల్లో రైతుబంధు మొత్తాలను జమ చేస్తామని
Published Date - 11:19 PM, Wed - 17 January 24 -
#Telangana
Telangana: తెలంగాణలో JSW 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు
జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిపాదిత పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
Published Date - 07:13 PM, Wed - 17 January 24 -
#Telangana
Telangana: తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులు
రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ఆరుగురు, ఏపీకి ముగ్గురు అధికారులను కేటాయించారు.
Published Date - 06:30 PM, Wed - 17 January 24 -
#Telangana
Harish Rao: అసెంబ్లీ ఫలితాలు గుణపాఠంగా నేర్చుకుని, పార్లమెంటులో సత్తా చాటుదాం : హరీశ్ రావు
Harish Rao: తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ఎంపీ పి. రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ […]
Published Date - 04:24 PM, Wed - 17 January 24