Telangana
-
#Speed News
Bhatti: 12న మహిళా గ్రూపులకు జీరో వడ్డీ రుణాల పథకం అమలుః భట్టి
Mallu Bhatti Vikramarka:రైతుబంధు(Rythu Bandhu)కు సంబంధించి కొండలు, గుట్టలు, రోడ్లకు తాము రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని… త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తామన్నారు. వ్యవసాయం చేసే వారికే రైతుబంధు […]
Published Date - 05:53 PM, Sat - 9 March 24 -
#Telangana
Revanth Reddy: చంచల్ గూడ జైలును విద్యా సంస్థగా మారుస్తాంః రేవంత్ కీలక ప్రకటన
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ పాతబస్తీని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రో ఫేజ్-2 ను తీసుకువస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. కులీ కుతుబ్ షాహీల నుంచి నిజాం వరకు హైదరాబాద్ […]
Published Date - 02:33 PM, Sat - 9 March 24 -
#Speed News
Train Haltings : ఏపీ, తెలంగాణలో ఎక్స్ప్రెస్ రైళ్లకు కొత్త స్టాప్లు ఇవే..
Train Haltings : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.
Published Date - 08:39 AM, Sat - 9 March 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్లో ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎందుకంటే..?
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8,9,10 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వారాంతపు సెలవులను రద్దు చేసింది.
Published Date - 11:10 PM, Thu - 7 March 24 -
#Telangana
Half Day schools : ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు..
Half Day schools : తెలంగాణ(Telangana)లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 (శుక్రవారం) నుంచి ఒంటిపూట బడుల(Half Day schools)ను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ(government), ప్రైవేటు(private), ఎయిడెట్(Aidet) స్కూళ్లలలో(schools) మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. We’re now on WhatsApp. Click to Join. ఈ రోజుల్లో పాఠశాలలు ఉదయం 8 […]
Published Date - 03:15 PM, Thu - 7 March 24 -
#Telangana
Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
Telangana HC Verdict On MLCs : తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు(governor quota mlc)గా కోదండరాం, ఆమీర్ అలీఖాన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్లో ప్రతిపాదించి […]
Published Date - 12:57 PM, Thu - 7 March 24 -
#Telangana
MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో కృత్రిమ కరవుకు దారితీస్తోందిః కవిత
MLC Kavitha: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహారం కృత్రిమ కరవుకు(Artificial famine) దారితీస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్(Chit chat with the media) చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు(Kaleshwaram Project) ఉన్నప్పటికీ దాన్ని వాడుకోలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని కవిత తెలిపారు. జీవో 3 వల్ల […]
Published Date - 11:34 AM, Thu - 7 March 24 -
#Telangana
TSPSC: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ
TSPSC: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇవాళ ప్రకటించింది. ఆగస్టులో గ్రూప్ -2, అక్టోబరులో గ్రూప్-1 మెయిన్స్, నవంబరులో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల తేదీలు.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కాగా, ఇటీవలే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈరోజు పరీక్షల తేదీలను వివరించింది. […]
Published Date - 04:59 PM, Wed - 6 March 24 -
#Telangana
BJP’s Name Game in Telangana : మూసాపేట ఇక మస్కిపేట గా మారబోతుందా..?
అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన వారికీ అనుగుణంగా పేర్లు మార్చడం చేస్తుంటారు. మొన్నటివరకు బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అధికారంలో ఉన్న క్రమంలో వాహనాల రిజిస్టేషన్లకు AP ని కాస్త TS గా చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే TS ను కాస్త TG మార్చారు. అంతే కాదు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని కూడా యాదగిరి గుట్టగా మార్చబోతున్నారు. ఇలా ఈ రెండే కాదు నగరంలోని పలు ఏరియాల పేర్లు కూడా మార్చాలని చూస్తుంది. గ్రేటర్ […]
Published Date - 02:57 PM, Wed - 6 March 24 -
#Telangana
Telangana: అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎలా అవుతారు: సీఎం
గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈ రోజు వరకు సీఎం రేవంత్ ని కలిసింది లేదు. కనీసం ఎదుట పడింది లేదు. అసెంబ్లీకి తాను ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టింది లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 10:09 PM, Tue - 5 March 24 -
#Telangana
T-SAT: టీశాట్కు కొత్త సీఈఓ.. ఎవరో తెలుసా..?
ప్రముఖ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని టీశాట్ (T-SAT) సీఈఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 08:36 PM, Tue - 5 March 24 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. మార్చి 19న భూమి పూజ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించుకున్నాయి . రేవంత్ రెడ్డికి గుడి నిర్మాణానికి రెడ్డి సంఘం స్పాన్సర్ చేస్తోంది. మార్చి 19, 2024న నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Published Date - 05:13 PM, Tue - 5 March 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎం: ప్రధాని మోదీ
రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు.
Published Date - 04:22 PM, Tue - 5 March 24 -
#Telangana
BJP MP Ticket : డీకే అరుణకు బీజేపీ టికెట్ ఎందుకు రాలేదు ? రెండో లిస్టులోనైనా టికెట్ దక్కేనా ?
BJP MP Ticket : మహబూబ్నగర్ ఎంపీ సీటును బీజేపీ ఎందుకు పెండింగ్లో పెట్టింది ?
Published Date - 08:58 AM, Tue - 5 March 24 -
#Speed News
KTR: పాలమూరు జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ, గెలుపు వ్యూహాలపై చర్చ
KTR: కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న లోక్ సభ, ఎంఎల్సీ ఉపఎన్నికపైన చర్చించారు. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక పైన చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ స్థానంతో […]
Published Date - 12:15 AM, Tue - 5 March 24