Telangana
-
#Telangana
Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 3 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలిపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది .
Published Date - 07:16 AM, Wed - 21 February 24 -
#Telangana
CM Revanth Reddy: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటిస్తున్నది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు రోడ్ల స్థితి గతులపై కేంద్ర మంత్రులతో చర్చించారు.
Published Date - 11:14 PM, Tue - 20 February 24 -
#Telangana
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, తెలంగాణకు అమిత్ షా రాక
Amit Shah: బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఆయన రానున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆయన రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆయన చివరి సారిగా గతేడాది డిసెంబర్ 27న రాష్ట్రానికి వచ్చారు.షా లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలిచి […]
Published Date - 05:34 PM, Tue - 20 February 24 -
#Telangana
BJP-BRS Alliance: బిజెపి-బిఆర్ఎస్ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించాయి.
Published Date - 05:18 PM, Tue - 20 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పై ఈసీ వేటు? ఇక నో ఎలక్షన్స్
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడింది. ఒక్కొక్కరు ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరుతున్నారు.మరోవైపు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కాంగ్రెస్ ఎండగడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం గులాబీ పార్టీని గట్టిగానే దెబ్బ కొట్టింది. ఇదిలా ఉండగా ఆ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది. […]
Published Date - 04:36 PM, Tue - 20 February 24 -
#Telangana
Telangana: వారం పాటు నిరసన వాయిదా వేసిన అర్చకులు
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యతరహా ఆలయాల్లోని దాదాపు 2,200 మంది అర్చకులకు ధూప దీప నైవైద్య పథకం కింద గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. సకాలంలో వేతనాలు చెల్లించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
Published Date - 02:12 PM, Tue - 20 February 24 -
#Speed News
Summer: ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం.. ఎండలతో జనాల ఇబ్బందులు
మొన్నటి వరకు చలితో సతమతమైన ప్రజలు ప్రస్తుతం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడు ఫిబ్రవరి నెలలోనే భగ్గుమంటున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగుతున్నాయి. వారం క్రితం తీవ్ర చలిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతున్నది. రోడ్లపైన జనాలు కనిపించడం లేదు. గతేడాది కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే […]
Published Date - 11:26 PM, Mon - 19 February 24 -
#Telangana
TSPSC Notification: 563 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టుల కోసం
Published Date - 09:23 PM, Mon - 19 February 24 -
#Speed News
Suicide: మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి డ్రైవర్ ఆత్మహత్య
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డ్రైవర్ శివరాములు (42) ఆత్మహత్య రాజకీయంగా కలకలం రేపింది.మెదక్ పట్టణంలోని పిల్లి కొట్టాల్ వద్ద గల డబుల్ బెడ్రూమ్ కాలనీలో తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Published Date - 05:39 PM, Mon - 19 February 24 -
#Telangana
Telangana: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ..?
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీగా బరిలోకి దిగుతుండటం, బీజేపీ ఒకవైపు నుంచి దూసుకొస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కేసీఆర్ కాషాయం పార్టీతో దోస్తీ కట్టాల్సిందేనని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కమలం పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టలేదు […]
Published Date - 04:58 PM, Mon - 19 February 24 -
#Telangana
Shock To BRS: బీఆర్ఎస్ కు గట్టి షాక్.. కీలక మేయర్పై అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ బీఆర్ఎస్ మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానానికి అడుగులు పడ్డాయి. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్తో సహా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
Published Date - 04:13 PM, Mon - 19 February 24 -
#Telangana
Medaram Jatara 2024: మేడారం జాతరకు వచ్చే వీఐపీలు ఆర్టీసీ బస్సులోనే రావాలి : పొంగులేటి
తెలంగాణలో రెండేళ్లకోసారి జరగనున్న మేడారం మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నెల 21 నుంచి 24 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు,హెలికాప్టర్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
Published Date - 02:36 PM, Mon - 19 February 24 -
#India
Top News Today: దేశవ్యాప్తంగా చర్చనీయ అంశాలు
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేయనున్నారు
Published Date - 01:44 PM, Mon - 19 February 24 -
#Telangana
Medigadda Issue: బ్లాక్లిస్ట్లోకి ఎల్అండ్టీ? రేవంత్ యాక్షన్ తప్పదా !
Medigadda Issue: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఎల్ అండ్ టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2019లోనే బ్యారేజీ దెబ్బతిన్నప్పటికీ ఆ మరమ్మతులు చేయకుండానే అప్పుగా బిల్లులు పొందిన ఎల్అండ్టీపై ప్రభుత్వం దృష్టి సారించింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకపోతే ఆ సంస్థను బ్లాక్లిస్ట్లో పెడతామని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను కూడా వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉపయోగిస్తామని హెచ్చరించింది. మరోవైపు మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ […]
Published Date - 10:25 AM, Mon - 19 February 24 -
#Speed News
Skill Development Courses : 100 డిగ్రీ కాలేజీల స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. ఇక 100 ‘స్కిల్’ కోర్సులు
Skill Development Courses : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 08:45 AM, Mon - 19 February 24