Telangana
-
#Telangana
KTR : రాష్ట్రంలో గొంతు ఎండి మంచినీళ్లు మహాప్రభో అంటున్నారు – కేటీఆర్
రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్య ఫై తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు
Published Date - 11:53 AM, Wed - 3 April 24 -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్ చెల్లని 1000 నోటు: సీఎం రేవంత్
కేసీఆర్ను రూ.1000 నోటుతో పోలుస్తూ, ఆయన ఇంకెప్పటికీ చెల్లని నోటుగానే మిగిలిపోతారని, అలాంటి నోటు ఇంకెవరైనా వద్ద ఉంటే జైలుకెళతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Published Date - 05:10 PM, Tue - 2 April 24 -
#Telangana
KTR: రేవంత్ 420 హామీలు నిరవేర్చాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు వాగ్దానాలతో కాపు సామాజికవర్గం నష్టపోయిందన్నారు.
Published Date - 04:46 PM, Tue - 2 April 24 -
#Speed News
Telangana: యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి కొనుగోళ్ల కేంద్రాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
Published Date - 03:12 PM, Tue - 2 April 24 -
#Telangana
Phone Tapping Case: సారీ చెప్పండి లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేసు ముందుకు వెళ్తున్నా కొద్దీ బడా నేతల పేర్లు వెలుగు చూస్తున్నాయి
Published Date - 02:32 PM, Tue - 2 April 24 -
#Telangana
Sama Ram Mohan Reddy : కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్గా సామ రామ్మోహన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మీడియా, కమ్యూనికేషన్స్ కమిటీ చైర్మన్గా సామ రామ్మోహన్ రెడ్డిని నియమిస్తూ ..వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు
Published Date - 08:27 PM, Mon - 1 April 24 -
#Speed News
Actor Suman : రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ప్రజలే – నటుడు సుమన్
రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ముమ్మాటికీ ప్రజలే అని వ్యాఖ్యానించారు
Published Date - 08:16 PM, Mon - 1 April 24 -
#Telangana
KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్
చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనిని వివరించలేకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అన్నారు.
Published Date - 04:08 PM, Mon - 1 April 24 -
#Telangana
Congress : 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించిన కాంగ్రెస్
తాజాగా 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను అధిష్టానం నియమించింది
Published Date - 03:45 PM, Mon - 1 April 24 -
#India
Seethakka: రాష్ట్రపతి నిలబడితే.. మోడీ కూర్చుంటారా?.. ప్రధాని తీరుపై సీతక్క విమర్శ
Danasari Seethakka: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna)ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ […]
Published Date - 12:57 PM, Mon - 1 April 24 -
#Telangana
KTR : ‘KCR ఏం చేశారు..’ అనే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం
తెలంగాణ (Telangana) లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇరు పార్టీల నేతలు ఎక్కడ తగ్గేదెలా అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు , సవాళ్లు చేసుకుంటున్నారు. తమ పార్టీ నేతలంతా వారి పార్టీలోకి తీసుకెళ్తుందని ఆగ్రహం తో ఉన్న బిఆర్ఎస్..నిన్న కేసీఆర్ (KCR) ఎండిన […]
Published Date - 10:59 AM, Mon - 1 April 24 -
#Speed News
Telangana: జహీరాబాద్లో 70 కిలోల గంజాయి స్వాధీనం, నలుగురి అరెస్ట్
Telangana: ఎక్సైజ్ స్టేట్ టాస్క్ టీమ్ 70 కిలోల (కేజీలు) గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. వారి నుంచి ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం మార్చి 30 రాత్రి జహీరాబాద్కు చెందిన మహ్మద్ మొయిన్ (44), మహమ్మద్ ఖాజా (34), జర్ప్లా శ్రీనివాస్ (46), మహ్మద్ ఇస్మాయ్ (28)లను పట్టుకున్నారు. నిందితులు ముఠాగా […]
Published Date - 09:38 AM, Mon - 1 April 24 -
#Speed News
Lok Sabha Seats : ఆ నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన నేడే.. లోక్సభ స్థానాలకు ఇంఛార్జీలు వీరే
Lok Sabha Seats : త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తెలంగాణలోని 17 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులను నియమించింది.
Published Date - 07:53 AM, Mon - 1 April 24 -
#Telangana
Weather Update: తెలంగాణకు ఐఎండీ వార్నింగ్
తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 'ఎల్లో వార్నింగ్' జారీ చేసింది.
Published Date - 07:51 PM, Sun - 31 March 24 -
#Telangana
MLA Yashaswini Reddy: కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేది: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ పర్యటనపై స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:16 PM, Sun - 31 March 24