Telangana
-
#Telangana
Rahul Gandhi : మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలి: రాహుల్ గాంధీ
Rahul Gandhi: రానున్న రోజుల్లో మేడిన్ తెలంగాణ… మేడిన్ చైనా కంటే మిన్నగా ఉండాలని ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. తుక్కుగూడ ‘జన జాతర’ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… మేడిన్ తెలంగాణ సక్సెస్ అయ్యాక… ఆ తర్వాత మేడిన్ ఉత్తర ప్రదేశ్, మేడిన్ రాజస్థాన్… ఇలా అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. బీజేపీ దేశవ్యాప్తంగా విద్వేష దుకాణం తెరిస్తే… తెలంగాణలో ప్రజలు […]
Published Date - 09:58 PM, Sat - 6 April 24 -
#Telangana
Telangana Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ ఫై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లను ట్యాప్ చేసింది
Published Date - 09:01 PM, Sat - 6 April 24 -
#Telangana
Uttam Vs Ponnala : ఉత్తమ్ వ్యాఖ్యలకు పొన్నాల కౌంటర్..ఎవరి మాట నిజం..?
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ ఖాళీ అవుతుందని చేసిన వ్యాఖ్యలకు బిఆర్ఎస్ నేత పొన్నాల కౌంటర్ ఇచ్చారు
Published Date - 08:37 PM, Sat - 6 April 24 -
#Telangana
Tukkuguda Congress Meeting : దేశంలో జనగణన చేపడతాం – రాహుల్ గాంధీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే సభ వేదికపై గ్యారంటీ కార్డు విడుదల చేశాను. ఇప్పుడు జాతీయ స్థాయి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు వచ్చాను
Published Date - 08:08 PM, Sat - 6 April 24 -
#Telangana
KTR: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా కేటీఆర్
KTR: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల నివాసి సిరిపురం లక్ష్మినారాయణ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లి లక్ష్మినారాయణ భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. లక్ష్మినారాయణ మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ ఆ కుటుంబానికి తక్షణ సాయం కింద పార్టీ తరఫున […]
Published Date - 07:37 PM, Sat - 6 April 24 -
#Telangana
Rythu Deeksha: కాంగ్రెస్ 100 రోజుల పాలనలో రైతు సంక్షోభం : కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల్లో ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం రైతు దీక్షకు దిగారు.
Published Date - 04:17 PM, Sat - 6 April 24 -
#Telangana
Satyavathi Rathod : పార్టీ మార్పుపై స్పందించిన సత్యవతిరాథోడ్
Satyavathi Rathod: బీఆర్ఎస్(brs) నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్(Congress)లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాను పార్టీని వీడడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. తాజాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi […]
Published Date - 12:55 PM, Sat - 6 April 24 -
#Telangana
KCR Polam Baata: 10 వేల మంది రైతులతో మేడిగడ్డకు పోదాం: కేసీఆర్
సాగునీటికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీకి నీటిని ఎత్తిపోసి విడుదల చేసేలా పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
Published Date - 05:45 PM, Fri - 5 April 24 -
#Speed News
Son Killed Father: తుర్కయంజాల్లో దారుణం.. కన్నతండ్రిని హతమార్చిన కొడుకు
తుర్కయంజాల్లో దారుణం చోటుచేసుకుంది. మందలించినందుకు కన్నతండ్రిని ఓ కొడుకు (Son Killed Father) హతమార్చాడు.
Published Date - 10:16 AM, Fri - 5 April 24 -
#Sports
Uppal Stadium: ఉప్పల్ స్టేడియంకు పవర్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. చెన్నై వర్సెస్ సన్రైజర్స్ మ్యాచ్ పై అనుమానాలు..?
ఏప్రిల్ 5న ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (Uppal Stadium)లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య IPL మ్యాచ్ జరగనుంది.
Published Date - 11:44 PM, Thu - 4 April 24 -
#Telangana
Jagdish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagdish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్తో కలిసి గురువారం ఉదయం పరిశీలించారు.
Published Date - 04:53 PM, Thu - 4 April 24 -
#Speed News
CM Revanth: మాట నిలబెట్టుకున్న సీఎం.. గల్ఫ్ బాధితులకు రేవంత్ అండ
CM Revanth: గల్ఫ్ బాధితుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) కృతజ్ఞతలు తెలిపింది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఎరవత్రి అనిల్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్, ఖతార్ ఎన్నారై దాసరిపల్లి మిథిల, టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసీ మిత్ర కార్మిక […]
Published Date - 12:13 PM, Thu - 4 April 24 -
#Telangana
Telangana: రేవంత్ కు ఇచ్చి పడేస్తున్న బావాబామ్మర్దులు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కేటీఆర్, హరీష్ దూకుడు పెంచారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేస్తుండగా, హామీలు అమలు కావని హరీష్ అంటున్నారు. ప్రతిపక్ష పాత్రలో ఈ ఇద్దరు అధికార పార్టీపై ధాటిగా పోరాడుతున్నారు.
Published Date - 05:53 PM, Wed - 3 April 24 -
#Telangana
Hyderabad: రేవంత్ సర్కార్ ని ఇరకాటంలో పడేస్తున్న కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. గడిచిన 100 రోజుల్లో పాలనాపరంగా ఫర్వాలేదనిపించినా ఎక్కడో సమన్వయ లోపం కారణంగా కొన్ని సమస్యలు కళ్ళముందే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మూడు నెలలుగా బయటకు రాలేదు. దీంతో పార్టీ కేటీఆర్, హరీష్ రావు మోస్తున్నారు.
Published Date - 01:49 PM, Wed - 3 April 24 -
#Telangana
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్రావు బహిరంగ లేఖ
Harish Rao: బీఆర్ఎస్(brs) మాజీ మంత్రి హరీశ్రావు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రైతుల రుణమాఫీ(rythu runa mafi) విషయమై బహిరంగ లేఖ(open letter) రాశారు. రైతులకు వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9వ తేదీనే చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ. 2 లక్షలు రుణం తీసుకోవాలన్నారని, రేవంత్ మాటలు నమ్మి చాలా మంది అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు. […]
Published Date - 12:21 PM, Wed - 3 April 24