Telangana Politics
-
#Speed News
Etela Rajender : కాళేశ్వరం అక్రమాలతో నాకేం సంబంధం..?.. ఈటల సంచలనం
Etela Rajender : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం కమిషన్ ముందు హాజరయ్యారు.
Date : 06-06-2025 - 11:58 IST -
#Speed News
MLC Kavitha : సీఎం రేవంత్ జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండటం దారుణం
MLC Kavitha : తెలంగాణ ఆవిర్భావానికి కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దూరదృష్టి కారణమన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే చట్టసమితి కాదు, ఇది వేలాదిమంది శ్వాసలు, రక్తం, త్యాగాలతో నిండిన గొప్ప పోరాట చరిత్ర అని గుర్తు చేశారు.
Date : 02-06-2025 - 11:37 IST -
#Telangana
Harish Rao : నీ అనుచరుల కోసమే అందాల పోటీలు పెట్టావా..?
Harish Rao : తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ, “మార్పు మార్పు” అని ప్రఖ్యాతమైన ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని కూడా మార్చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 01-06-2025 - 3:17 IST -
#Speed News
MLC Kavitha: నూతన కార్యాలయం ఓపెన్ చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: తెలంగాణలో రాజకీయంగా హాట్టాపిక్గా మారిన విషయం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్కు ఇటీవల రాసిన లేఖ. ఈ లేఖ బహిర్గతం అయ్యాక రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది.
Date : 31-05-2025 - 3:06 IST -
#Telangana
K.Keshava Rao : కవిత కాంగ్రెస్లో చేరితే పార్టీకి ప్రయోజనం ఉంటుందా..?
K.Keshava Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఊపందుకున్నాయి. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కే. కేశవరావు (కేకే) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Date : 31-05-2025 - 11:34 IST -
#Telangana
Meenakshi Natarajan : తెలంగాణ సర్కారు పనితీరుపై మీనాక్షి స్కాన్.. ఎమ్మెల్యేలతో భేటీలో కీలక అంశమదే
ఈవివరాలను మీనాక్షి(Meenakshi Natarajan) క్రోడీకరించి అధిష్టానానికి నివేదిక అందజేస్తారని తెలుస్తోంది.
Date : 29-05-2025 - 9:43 IST -
#Speed News
DK Aruna: ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యత!
మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు మరియు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఆమెను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సులేటివ్ కమిటీ చైర్పర్సన్గా నియమించింది.
Date : 23-05-2025 - 3:47 IST -
#Telangana
Kavitha CM Race: సీఎం రేసులోకి కవిత.. కేటీఆర్తో పోటీ ఖాయమేనా ?
ఇంతకీ కవిత(Kavitha CM Race)కు వ్యతిరేకంగా బీఆర్ఎస్లో ప్రచారం చేస్తున్న నేతలు ఎవరు ?
Date : 13-05-2025 - 5:37 IST -
#Telangana
KCR: రేవంత్ రెడ్డే సీఎంగా ఉండాలి..! కేసీఆర్ ఎందుకలా అన్నారు.. గులాబీ బాస్ వ్యూహం ఏమిటి?
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తిస్థాయిలో అధికారంలో ఉండాలి.. రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ అభిప్రాయపడినట్లు
Date : 09-04-2025 - 10:11 IST -
#Telangana
vijayashanthi : ఎమ్మెల్సీగా రాములమ్మ ప్రమాణం..నెక్స్ట్ ఏంటి?
vijayashanthi : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ఆమెతోపాటు మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. విజయశాంతి ప్రమాణ సమయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Date : 07-04-2025 - 2:48 IST -
#Telangana
Nagam Janardhan Reddy : చంద్రబాబుతో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ వెనుక అసలు కారణం..?
Nagam Janardhan Reddy : గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన నాగం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ప్రయాణం కొనసాగించారు
Date : 13-03-2025 - 8:09 IST -
#Telangana
KTR : టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సహాయం కంటే ఢిల్లీ యాత్ర ముఖ్యమా..?
KTR : తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల సమస్యలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
Date : 26-02-2025 - 10:53 IST -
#Telangana
Ponnam Prabhakar : 317 జీవో మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
Ponnam Prabhakar : గతంలో ప్రస్తావించిన 317 జీవో (GO 317) పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన విమర్శలకు టీఆర్ఎస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిస్పందించారు. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్, 317 జీవో సబ్ కమిటీపై పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. 317 జీవో సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Date : 24-02-2025 - 12:30 IST -
#Andhra Pradesh
YV Subba Reddy : ప్రతిపక్షనేత హోదాపై వైఎస్ జగన్ పోరాటం.. వైవీ సుబ్బారెడ్డి స్పందన
YV Subba Reddy : వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతులు, ముఖ్యంగా మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోకపోవడంపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదా కోసం పోరాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Date : 23-02-2025 - 12:36 IST -
#Telangana
Duddilla Sridhar Babu : బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటి..?
Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగ నియామక ప్రక్రియపై బీజేపీని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే ప్రసక్తిని వెల్లడించారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పారదర్శక ఉద్యోగ నియామక విధానంపై కూడా మంత్రి తన స్పందనను వ్యక్తం చేశారు.
Date : 23-02-2025 - 12:11 IST