Telangana Government
-
#Telangana
TET : తెలంగాణలో నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల
TET : ఇక ద్వితీయార్ధానికి సంబంధించిన నోటిఫికేషన్ను నవంబరు 4న విడుదల చేయనుంది. అయితే జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆగస్టులో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం పేర్కొంది.
Published Date - 11:08 AM, Mon - 4 November 24 -
#Telangana
Caste Census : సమగ్ర కుల సర్వేకు ప్రజలంతా సహకరించాలి: మంత్రి పొన్నం
Caste Census : ఈ సర్వేలో సమాచారం సేకరిస్తున్నవారు, సమాచారం తెలుపుతున్నవారు ప్రతి తెలంగాణ బిడ్డ ఈ సర్వేలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు.
Published Date - 04:04 PM, Fri - 1 November 24 -
#Telangana
Husnabad : హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుక
Husnabad : హుస్నాబాద్ 100 పడకల ఆస్పత్రి నుండి 250 పడకల ఆస్పత్రిగా మార్చడానికి రూ.82 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు జారి అయినట్లు తెలిపారు.
Published Date - 06:19 PM, Wed - 30 October 24 -
#Speed News
Electricity Charges : గుడ్ న్యూస్.. కరెంటు ఛార్జీలు పెంచబోం : తెలంగాణ సర్కారు
కరెంటు ఛార్జీల(Electricity Charges) పెంపు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1200 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటామని డిస్కంలు ప్రతిపాదించగా రాష్ట్ర సర్కారు నో చెప్పింది.
Published Date - 01:45 PM, Tue - 29 October 24 -
#Speed News
Bandi Sanjay : సుద్దపూస ఇప్పుడేమంటాడో.. కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్
Bandi Sanjay : ప్రస్తుతం, ఈ వీఐపీల రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ, బామ్మర్ది ఫాంహౌజ్లో జరిగిన రేవ్ పార్టీపై స్పందించారు. "సుద్దపూస కేటీఆర్ ఇప్పుడు ఏమంటాడో?" అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Published Date - 11:28 AM, Sun - 27 October 24 -
#Speed News
TGERC: టీజీఈఆర్సీసీ కమిషన్ పాలకమండలి నియామకంపై కసరత్తు..?
TGERC: ప్రస్తుతం ఉన్న పాలకమండలి పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. నిబంధనల ప్రకారం, కొత్త పాలకమండలి నియామకానికి కనీసం ఆరు నెలల ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. పాలకమండలి పదవీకాలం ఐదేళ్లుగా ఉంటుంది, ప్రస్తుతం ఉన్న పాలకమండలి 2019 అక్టోబర్ 30న బాధ్యతలు స్వీకరించింది.
Published Date - 10:35 AM, Sun - 27 October 24 -
#Speed News
Gussadi Kanakaraju: గుస్సాడీ కనకరాజు మృతి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Gussadi Kanakaraju: గుస్సాడీ నృత్యం, పురాతన ఆచారాలను, ఆదివాసీ జీవనశైలిని ప్రతిబింబిస్తుంది. అయితే.. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్య ప్రదర్శన లు ఇచ్చి తమ జాతికే వన్నె తెచ్చిన పద్మశ్రీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. అయితే.. ఆయన భౌతిక కాయానికి నేడు (శనివారం) మర్లవాయిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి.
Published Date - 11:21 AM, Sat - 26 October 24 -
#Telangana
Singareni : సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Singareni : శుక్రవారం ప్రతి కార్మికుని ఖాతాలో రూ. 93,750 జమ కానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో.. సంస్థలోని 42 వేల మంది కార్మికులు దీపావళి బోనస్ అందుకోనున్నారు. అంతకుముందు లాభాల వాట రూ. 796 కోట్లను కార్మికుడికి సగటున రూ. 1.90 లక్షలు అందజేసిన సగంతి తెలిసిందే.
Published Date - 04:53 PM, Thu - 24 October 24 -
#Telangana
Nikhat Zareen : తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నిఖత్ జరీన్
Nikhat Zareen : తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్గా ఎదిగింది. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నిఖత్కు నిరాశే ఎదురైంది.
Published Date - 02:55 PM, Thu - 24 October 24 -
#Telangana
Etela Rajender : మూసీ నిర్వాసితులతో కలిసి ఈటల రాజేందర్ ర్యాలీ
Etela Rajender : డబుల్బెడ్రూమ్ ఇళ్లకి ఎలా వెళ్లగలం? వీళ్లు పెట్టే టెన్షన్కి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. రూ.కోట్లు ఇచ్చినా.. మా ప్రాణాలు పోయినా మేం ఇక్కడి నుంచి కదలం'' అని పలువురు నిర్వాసితులు ఈటల వద్ద సమస్యలు చెప్పుకున్నారు.
Published Date - 08:33 PM, Wed - 23 October 24 -
#Speed News
Dharani Portal : ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఎన్ఐసీకి.. ఎందుకంటే ?
ఈనేపథ్యంలో పోర్టల్కు(Dharani Portal) సంబంధించిన సాంకేతిక అంశాలపై ఎన్ఐసీకి సహకరించాలని టెరాసిస్కు తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
Published Date - 12:15 PM, Tue - 22 October 24 -
#Speed News
DSC Counselling : తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ టీచర్ల కౌన్సెలింగ్ వాయిదా ..
DSC Counselling : తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చింది విద్యాశాఖ. నేడు అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లను ఖరారు చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఎవ్వరూ ఊహించలేని విధంగా డీఎస్సీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
Published Date - 11:26 AM, Tue - 15 October 24 -
#Telangana
Indiramma Committee : ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో విడుదల
Indiramma Committee : ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ, మున్సిపాలిటలలో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామ కమిటీలో గ్రామ సర్పంచ్ ఛైర్మన్గా ఏడుగురు సభ్యులు ఈ కమిటీలో ఉండనున్నారు.
Published Date - 07:24 PM, Fri - 11 October 24 -
#Speed News
Saddula Bathukamma : వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘లేజర్ లైట్ షో’
Saddula Bathukamma : రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మతో శుక్రవారం వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వేడుకల్లో పలు చోట్ల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలు టాంక్బండ్పై ఘనంగా నిర్వహించారు.
Published Date - 10:39 AM, Fri - 11 October 24 -
#Speed News
CM Revanth Reddy : నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని ఒక ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో తొలి విడతగా 28 చోట్ల పాఠశాలల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.
Published Date - 10:02 AM, Fri - 11 October 24