Technology
-
#Telangana
AI Training For Journalists: తెలంగాణలో జర్నలిస్టులకు తొలి ఏఐ శిక్షణ!
చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, నోట్బుక్ ఎల్ఎం, గూగుల్ జెమినీ, మిడ్ జర్నీ, సోరా, వీఈఓ3 వంటి ఏఐ టూల్స్ను ఎలా ఉపయోగించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Date : 03-09-2025 - 6:47 IST -
#India
PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్ తయారు చేస్తున్న చిన్న చిప్ ప్రపంచ మార్పుకు నాంది పలుకుతుంది. గతంలో మేము సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టాం కానీ, ఇప్పుడు మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని స్పష్టం చేశారు.
Date : 02-09-2025 - 12:57 IST -
#Technology
TikTok: టిక్టాక్ భారత్లోకి రీఎంట్రీ ఇవ్వనుందా?
టిక్టాక్ తిరిగి భారతదేశంలో అడుగుపెట్టాలంటే అది భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా డేటా భద్రత, జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడం తప్పనిసరి.
Date : 22-08-2025 - 9:54 IST -
#Trending
First Pregnancy Robot: పిల్లలను కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ, ధర ఎంతంటే?
ఈ విప్లవాత్మక ఆవిష్కరణ వైద్య శాస్త్రంతో పాటు సామాజికంగా, నైతికంగా, చట్టపరంగా అనేక సవాళ్లను లేవనెత్తుతుంది. రోబోట్ల నుండి జన్మించిన శిశువులను సమాజం ఎలా ఆమోదిస్తుందనేది ఒక పెద్ద ప్రశ్న.
Date : 16-08-2025 - 9:41 IST -
#Andhra Pradesh
AP : నాలుగు సూత్రాల ఆధారంగా పాలన కొనసాగితే అభివృద్ధి సాధించగలం: సీఎం చంద్రబాబు
సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Date : 04-08-2025 - 5:30 IST -
#Andhra Pradesh
Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నిలకడలేని పరిస్థితులపై ప్రత్యక్షంగా విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని సీఎం తెలిపారు.
Date : 02-08-2025 - 1:10 IST -
#Life Style
Baba Vanga : బాబా వంగా జోస్యం 2025 – 2125 భవిష్యత్తు..భయానక విజ్ఞాన కల..!
ఆమె జోస్యాలలో ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ కల్లోలాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు చోటుచేసుకుంటాయని ఉన్నాయి. ఈ క్రమంలో బాబా వంగా నేడు జీవించి ఉంటే రాబోయే 100 సంవత్సరాల గురించి ఏం చెబుతారు?
Date : 19-07-2025 - 8:05 IST -
#Speed News
YouTube Rules: యూట్యూబ్ యూజర్లకు బిగ్ షాక్.. మారిన రూల్స్ ఇవే!
కొత్త విధానం పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబడిన లేదా పునర్వినియోగం చేయబడిన కంటెంట్ను తొలగించడంపై దృష్టి సారిస్తుంది. ఇది ప్రేక్షకులకు ఎటువంటి విలువను అందించదు లేదా చాలా తక్కువ విలువను అందిస్తుంది.
Date : 09-07-2025 - 7:38 IST -
#Business
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చు!
వాట్సాప్ చిన్న వ్యాపారుల కోసం ఒక ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. అదే వాట్సాప్ బిజినెస్. ఈ యాప్ సహాయంతో మీరు మీ ఉత్పత్తులు లేదా సేవలను వృత్తిపరంగా ప్రచారం చేయవచ్చు.
Date : 04-07-2025 - 9:12 IST -
#Business
Internet: ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రాబోయే ఐదేళ్లలో!
2029 నాటికి భారతదేశంలో ఫైబర్ ఆప్టిక్ లైన్లపై 94 శాతం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉంటాయి. దీనికి ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ కంపెనీల ప్రయత్నాలు దోహదపడతాయి.
Date : 29-06-2025 - 2:00 IST -
#Andhra Pradesh
Chandrababu : ఆధునిక సాంకేతికతకు మోడల్గా అమరావతి : సీఎం చంద్రబాబు
ఐటీ రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మన జీవన విధానంలో భాగంగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో ఇప్పటికే పోలీస్ విభాగం రాత్రి పట్రోలింగ్ నిర్వహిస్తోంది.
Date : 25-06-2025 - 2:08 IST -
#Technology
Baba Vanga Prediction : స్మార్ట్ఫోన్ యుగం తో సమస్యలు తప్పవని కొన్ని ఏళ్ల క్రితమే బాబా వంగా జోస్యం
Baba Vanga Prediction : నిద్రలేచినప్పటినుంచి పడుకునే వరకు స్మార్ట్ఫోన్, స్మార్ట్హోమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి మన జీవితాల్లో భాగమయ్యాయి
Date : 19-06-2025 - 3:03 IST -
#India
Narendra Modi : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సవాళ్లపై ప్రధాని మోదీ ఆందోళన
Narendra Modi : కెనడాలోని ఆల్బెర్టాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వల్ల, ముఖ్యంగా డీప్ఫేక్ల వ్యాప్తి వల్ల ఏర్పడుతున్న సవాళ్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 18-06-2025 - 1:23 IST -
#India
PM Modi : సాంకేతికత వల్ల ప్రజల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు : ప్రధాని మోడీ
ఇది సాంకేతికత శక్తిని ప్రదర్శించేదిగా నిలుస్తుందని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు. సాంకేతికతను యథార్థంగా వినియోగించుకుంటూ, యువశక్తిని ప్రేరణగా తీసుకుంటూ భారత దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది.
Date : 12-06-2025 - 12:18 IST -
#India
Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
Narendra Modi: భారతదేశం మరో అద్భుత నిర్మాణానికి సాక్ష్యమవుతూ ప్రపంచానికి ఒక మెప్పు పరచింది. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఆవిష్కరణ జరిగింది.
Date : 06-06-2025 - 12:39 IST