Team India
-
#Sports
Jasprit Bumrah: రిటైర్మెంట్పై బుమ్రా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..?
T20 ప్రపంచ కప్ 2024లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను అతని రిటైర్మెంట్ గురించి అడిగారు. దానికి బుమ్రా T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి ఎప్పుడు రిటైర్ అవుతాడో చెప్పుకొచ్చాడు.
Published Date - 11:01 AM, Fri - 5 July 24 -
#South
Several Fans Injured: టీమిండియా పరేడ్.. పలువురికి గాయాలు, ముంబై పోలీసులు ఏం చెప్పారంటే..?
ఈ సమయంలో కొంత తొక్కిసలాట జరగడంతో కొందరికి (Several Fans Injured) గాయాలయ్యాయి. ఆ తర్వాత గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు.
Published Date - 09:10 AM, Fri - 5 July 24 -
#Sports
PM Modi Meets Team India: ప్రధాని మోదీతో టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైరల్..!
టి20 ప్రపంచకప్ గెలిచి బార్బడోస్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన భారత క్రికెట్ జట్టు గురువారం (జూలై 4, 2024) ప్రధాని నరేంద్ర మోదీని (PM Modi Meets Team India) కలిశారు.
Published Date - 02:33 PM, Thu - 4 July 24 -
#Sports
IND vs ZIM : భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్.. ఫ్రీగా మ్యాచులను చూడొచ్చా..?
టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.
Published Date - 08:47 AM, Thu - 4 July 24 -
#Speed News
Team India : టీ20 ప్రపంచకప్తో ఢిల్లీలోకి టీమ్ ఇండియా గ్రాండ్ ఎంట్రీ
టీ20 ప్రపంచకప్ గెల్చుకున్న టీమ్ ఇండియా కరీబియన్ ద్వీపం బార్బడోస్ నుంచి ప్రత్యేక ఎయిర్ ఇండియా ఛార్టర్డ్ విమానంలో గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది.
Published Date - 07:20 AM, Thu - 4 July 24 -
#Sports
PM Modi To Meet India: రేపు ఉదయం 11 గంటలకు టీమిండియాను కలవనున్న ప్రధాని మోదీ..!
PM Modi To Meet India: బార్బడోస్ నుంచి తిరిగి వస్తున్న భారత్ జట్టు (PM Modi To Meet India)ను ప్రధాని నరేంద్ర మోదీ రేపు అంటే జూలై 4న ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. బెరిల్ తుఫాను కారణంగా గత రెండు రోజులుగా టీమిండియా బార్బడోస్లో చిక్కుకుపోయింది. జూలై 4న టీం ఇండియా భారత్కు తిరిగి రానుంది. ఈ బృందం మంగళవారం బార్బడోస్ నుంచి బయలుదేరి బుధవారం ఢిల్లీకి చేరుకుంటుందని తెలుస్తోంది. టీ20 […]
Published Date - 04:24 PM, Wed - 3 July 24 -
#Sports
Team India: స్వదేశానికి టీమిండియా రాక మరింత ఆలస్యం..!
Team India: భారత క్రికెట్ జట్టు (Team India) ఇప్పటికీ బార్బడోస్లో చిక్కుకుపోయింది. బార్బడోస్లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 29, శనివారం జరిగింది. అయితే అక్కడి తుఫాన్ ప్రభావం వలన టీమ్ ఇండియా బార్బడోస్లో ఉండవలసి వచ్చింది. తుఫాను కారణంగా బార్బడోస్ విమానాశ్రయం మూతపడింది. ప్రస్తుతం బార్బడోస్లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. గత మంగళవారం అక్కడి నుంచి టీమ్ ఇండియా బయలుదేరాల్సి […]
Published Date - 10:41 AM, Wed - 3 July 24 -
#Sports
Rohit Sharma ate soil : రోహిత్ శర్మ ‘మట్టి’ రహస్యం ఇదే.. నమ్మకలేకపోతున్నా..
తాను మట్టిని ఎందుకు తిన్నాను అనే విషయం పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు.
Published Date - 09:04 AM, Wed - 3 July 24 -
#Sports
Shreyas Iyer: జింబాబ్వే టూర్కు అయ్యర్ను కావాలనే ఎంపిక చేయలేదా..?
Shreyas Iyer: జింబాబ్వేతో జరిగే సిరీస్ కోసం బీసీసీఐ టీమ్ ఇండియాలో కొన్ని మార్పులు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా టీమిండియా ప్రస్తుతం బార్బడోస్లో చిక్కుకుపోయింది. దీంతో ఈ టూర్కు ఎంపికైన ఆటగాళ్లు ఇంకా జట్టులో చేరలేకపోయారు. వీరి స్థానంలో జితేష్ శర్మ, సాయి సుదర్శన్, హర్షిత్ రానాలను బోర్డు ఎంపిక చేసింది. దీని తర్వాత శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఎక్కడ అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఫిట్నెస్పై ప్రశ్నలు సంధించారు వెన్నునొప్పి కారణంగా […]
Published Date - 10:52 PM, Tue - 2 July 24 -
#Sports
Indian Team: బార్బడోస్లోనే టీమిండియా.. మరో రెండు రోజుల్లో భారత్కు రావచ్చు!
Indian Team: T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్లో జరిగింది. ఇందులో భారత్ గెలిచింది. అప్పటి నుండి టీమ్ ఇండియా (Indian Team) ఆటగాళ్లు, వారి కుటుంబాలు, కోచింగ్ సిబ్బంది బార్బడోస్లో ఉన్నారు. బార్బడోస్లో భారీ వర్షాలు, తుఫాను కారణంగా టీమిండియా బార్బడోస్లో చిక్కుకుపోయింది. టీమిండియా బార్బడోస్ను వదిలి ఎప్పుడు భారత్కు చేరుకుంటుందోనని అభిమానులు నిత్యం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, బార్బడోస్లో మరో తుఫాను హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. […]
Published Date - 10:37 AM, Tue - 2 July 24 -
#India
Jay Shah : భారత్ టీ20 ప్రపంచ కప్ టీం రూ.125 ప్రైజ్ మనీ ప్రకటించిన జై షా
కెన్సింగ్టన్ ఓవల్లో భారత్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా రూ.125 కోట్లు భారత జట్టుకు ప్రకటించారు.
Published Date - 09:23 PM, Sun - 30 June 24 -
#India
India Bowlers : భారత బౌలర్లు దోషులు.. యూపీ పోలీస్ ట్వీట్ వైరల్
టీ20 ప్రపంచకప్ను టీమ్ ఇండియా గెలుచుకోవడంతో దేశం నిన్న రాత్రి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని వీధుల్లోకి వచ్చిన అభిమానులతో ఉల్లాసంగా సంబరాలు చేసుకుంది.
Published Date - 12:25 PM, Sun - 30 June 24 -
#Sports
Team India Prize Money: టీమిండియాకు దక్కిన ప్రైజ్మనీ ఇదే..!
Team India Prize Money: టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఛాంపియన్గా నిలిచిన తర్వాత భారత జట్టు కోట్ల రూపాయలను బహుమతి (Team India Prize Money)గా అందుకుంది. టీమ్ ఇండియాతో పాటు సౌతాఫ్రికా కూడా ప్రైజ్ మనీని అందుకుంది. 2024 టీ20 ప్రపంచకప్లో ఛాంపియన్గా నిలిచిన జట్టు దాదాపు రూ. 20 కోట్లను రివార్డ్గా అందుకుంది. దీంతో పాటు సూపర్ 8లో గెలిచిన జట్లకు కూడా డబ్బులు […]
Published Date - 11:15 AM, Sun - 30 June 24 -
#Sports
Yuvraj Singh: యువరాజ్ సింగ్ ఇంట్రస్టింగ్ పోస్ట్.. ట్వీట్ వైరల్
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు. అందులో ఏముందంటే? “టీమిండియా ప్లేయర్లు బాగా ఆడారు. బామ్మర్ధులూ గుడ్ నైట్” అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే యువీ అలా ఇంగ్లండ్ ప్లేయర్లను బామ్మర్ధులు అనడానికి కారణం లేకపోలేదు. యువరాజ్ సింగ్ బ్రిటీష్ మోడల్ అయిన హేజిల్ కిచ్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆమె ఇంగ్లండ్ […]
Published Date - 10:13 PM, Fri - 28 June 24 -
#Sports
Ind vs Afg: ఆఫ్ఘనిస్థాన్ ముందు భారీ లక్ష్యం.. హాఫ్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ యాదవ్
Ind vs Afg: 2024 టీ20 ప్రపంచకప్లో టీమిండియా నేడు ఆఫ్ఘనిస్థాన్తో (Ind vs Afg) తలపడతుంది. సూపర్-8లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ ఊహించిన దానికంటే మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే ఈరోజు ఇరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆఫ్ఘాన్ ముందు భారత్ జట్టు 182 […]
Published Date - 10:01 PM, Thu - 20 June 24