Tdp
-
#Andhra Pradesh
Chandrababu : జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది – చంద్రబాబు
ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. వరుస భారీ బహిరంగ సభలకు షెడ్యూల్ ఫిక్స్ చేసాడు. ఇదిలా ఉంటె గత మూడు రోజులుగా కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాబు..జగన్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఇక శనివారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్న క్యాంటీన్కు చేరుకొని పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. అంగన్వాడీ శిబిరానికి వెళ్లి అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా […]
Published Date - 08:22 PM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
TDP : అంగన్వాడీల పోరాటానికి మద్దతు తెలిపిన చంద్రబాబు.. కుప్పంలో నిరసన శిబిరానికి వెళ్లి సంఘీభావం
అంగన్వాడీలు చేసే న్యాయబద్ధమైన పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
Published Date - 04:56 PM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
TDP Win : టీడీపీ, జనసేన కూటమికి 115 సీట్లు.. సంచలన సర్వే నివేదిక
ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకుగానూ 115 చోట్ల టీడీపీ (TDP), జనసేన కూటమి గెలిచే ఛాన్స్ ఉందని నివేదిక పేర్కొంది. గరిష్ఠంగా ఈ కూటమికి 128 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని తెలిపింది.
Published Date - 12:29 PM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
YSRCP : అనంతపురం జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్.. తేల్చి చెప్పిన వైసీపీ అధిష్టానం
వైసీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతున్న ఇప్పటికే చాలామంది సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వడంలేదనే సంకేతాలు అధిష్టానం నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ భవిష్యత్ కార్యచరణ వైపు అడుగులు వేస్తున్నారు. తొలి విడతలో 11 మంది అభ్యర్థులను సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. వీరిలో కొంతమంది స్థానాలు మార్పు చేసింది. దాదాపుగా 90 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడంతో అసంతృప్తి నేతలంతా పార్టీని వీడుతున్నారు. We’re […]
Published Date - 07:45 AM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh : చేనేతల అభ్యున్నతికి బాధ్యత తీసుకుంటానన్న నారా లోకేష్
చేనేతలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో నిలపడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని తెలుగుదేశం
Published Date - 07:04 PM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
TDP : “గిరిజన ద్రోహి జగన్ రెడ్డి “పేరుతో కరపత్రం విడుదల చేసిన టీడీపీ
సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు సంక్షేమ పథకాలకు దూరమవడమే కాకుండా వారికి రక్షణ కూడా కరువైందని
Published Date - 06:59 PM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh : బీసీల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదలచేస్తాం – నారా లోకేష్
రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ పేరిట ఒక
Published Date - 01:15 PM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
TDP : “ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా ” అన్న తాడిపత్రి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి : వర్ల రామయ్య
“ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్టు చేసి బైండోవర్ చేయాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. డీజీపీ రాజేంద్రనాధరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనిగా మారిందన్నారు. టీడీపీ నాయకులు, రాజేంద్రనాధరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ […]
Published Date - 08:29 AM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
Chandrababu : ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్నది కక్కిస్తా : టీడీపీ అధినేత చంద్రబాబు
ఉపాధి హామీ పథకం వైసీపీ నేతలు- కార్యకర్తలకు మేతగా మారిందని, పనులు చేయకుండా బిల్లులు మార్చుకున్నారని టీడీపీ
Published Date - 08:21 AM, Fri - 29 December 23 -
#Andhra Pradesh
AP : రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 130 సీట్లు పక్క – సినీ నిర్మాత జోస్యం
ఏపీ ఎన్నికలపైనే (AP Elections) ఇప్పుడు అందరి దృష్టి..రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో..? ఏ పార్టీ ఎన్ని స్థానాలు సాధిస్తుందో..? ప్రజలకు ఎవరికీ పట్టం కడతారో ..? అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరికీ వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత నట్టికుమార్ (Producer Natti Kumar ) ..రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి (TDP-Janasena) భారీ విజయం సాదించబోతుందని జోస్యం తెలిపారు. We’re now on […]
Published Date - 09:12 PM, Thu - 28 December 23 -
#Andhra Pradesh
AP : వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్న చంద్రబాబు..పూర్తి షెడ్యూల్ ఇదే..!!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు..పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. జనవరి 05 నుండి బాబు..వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మొదటి సీఎం గా చంద్రబాబు గెలువగా..రెండోసారి మాత్రం రాష్ట్ర ప్రజలు వైసీపీ కి పట్టం కట్టారు. ఇక ఇప్పుడు మూడో సారి ఎవరికీ ప్రజలు పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. ఈసారి 175 కు 175 స్థానాల్లో విజయం సాధించాలని జగన్ […]
Published Date - 08:26 PM, Thu - 28 December 23 -
#Andhra Pradesh
AP Congress : ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకే.. నేడో.. రేపో అధికారికంగా ప్రకటించనున్న ఏఐసీసీ..?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. పదేళ్లుగా స్తబ్థుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పుంజుకోబోతుంది. జగన్ వదిలిన బాణంగా గత
Published Date - 12:15 PM, Thu - 28 December 23 -
#Andhra Pradesh
RGV : కొలికపూడి శ్రీనివాసరావు ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వర్మ పిర్యాదు..
తన తలను వేలం పెట్టిన అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivas ) ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీ (DGP) కి పిర్యాదు చేసాడు డైరెక్టర్ వర్మ. సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ ఓ టీవీ లైవ్ లో కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ ముందుగా […]
Published Date - 07:10 PM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
Nandamuri Kalyan Ram: రాజకీయ వర్గాల్లో కాకా రేపుతున్న కళ్యాణ్ రామ్ కామెంట్స్
కళ్యాణ్ రామ్ ఇప్పుడు డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 29న డెవిల్ మూవీ రిలీజ్ కానుంది. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో డెవిల్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది.
Published Date - 06:55 PM, Wed - 27 December 23 -
#Andhra Pradesh
TDP : హిందూపురం లోక్సభ టికెట్ కోసం టీడీపీలో పోటీ.. సీటు కోసం అధినేత వద్దకు క్యూ..!
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీల్లో టికెట్లు దక్కించుకునేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. రాయలసీమ జిల్లాలో టీడీపీ టికెట్ల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. హిందూపురం లోక్సభ సీటు కోసం టీడీపీలో ఆశావాహులు అంతా అధిష్టానం వద్దకు వెళ్తున్నారు. హిందూపూర్ లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పలువురు నేతలకు అధినేత హామీ ఇవ్వడంతో ఇప్పుడు వారంతా అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. హిందూపురం లోకసభ నుంచి టీడీపీకి, […]
Published Date - 08:13 AM, Wed - 27 December 23