Tdp
-
#Andhra Pradesh
TDP : కర్నూల్ జిల్లా మంత్రాలయంలో నారా భువనేశ్వరి పర్యటన.. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాలను అధైర్యపడొద్దు..మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. కర్నూలుజిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలో భువనేశ్వరి మూడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొదటగా పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్(45) చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. గోపాల్ 30-09-2023న మృతిచెందారు. గోపాల్ భార్య జయశీలమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు. అనంతరం కౌతాళం మండలం, […]
Date : 10-01-2024 - 6:07 IST -
#Andhra Pradesh
Allagadda TDP : నేడు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. ఏవీ సుబ్బారెడ్డి సభకు రావొద్దంటూ అఖిల ప్రియ అల్టిమేటం
ఆళ్లగడ్డ టీడీపీలో వర్గపోరు కొనసాగుతుంది. భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకి
Date : 09-01-2024 - 7:32 IST -
#Andhra Pradesh
Kesineni Sweatha : విజయవాడ మేయర్కి రాజీనామా లేఖ ఇచ్చిన కేశినేని శ్వేత.. లోకేష్ వల్లే తాము..?
విజయవాడ 11వ డివిజన్ టీడీపీ కార్పోరేటర్ కేశినేని శ్వేత రాజీనామా చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మీకి తన రాజీనామా లేఖను
Date : 08-01-2024 - 2:08 IST -
#Andhra Pradesh
TDP : మూడు నెలల్లో అమరావతే రాజధాని.. ఇది తథ్యం : ఆచంట సభలో చంద్రబాబు
మరో మూడు నెలల్లో అమరావతే రాజధాని అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గంలో రా కదలిరా రా సభలో ఆయన ప్రసంగించారు. బాబాయి హత్యలో చెల్లిపై కేసు పెట్టడమే జగన్ విశ్వసనీయత అని.. మద్య నిషేధం అని చెప్పి.. మద్యంపై అప్పు తేవడమేనా విశ్వసనీయత అని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో బూతు రత్నలకు, బూతు సామ్రాట్ లకు ఎమ్మెల్యే టిక్కెట్లు, మంత్రి పదవులు ఇస్తున్నారని తెలిపారు. 2014లో 15కి 15 అసెంబ్లీలు, 3కి […]
Date : 07-01-2024 - 10:12 IST -
#Andhra Pradesh
TDP : అరాచక ప్రభుత్వానికి ముంగింపు పలకాలి.. తిరువూరు సభలో చంద్రబాబు
నాలుగేళ్లలో రాష్ట్రం వెనుకబడిపోయిందని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు తిరువూరు జిల్లాలో రా కదలి రా పేరుతో
Date : 07-01-2024 - 4:14 IST -
#Andhra Pradesh
Kesineni Nani : తిరువూరు సభలో కేశినేని నానికి ముందు వరుసలో సీటు.. ఎంపీ రియాక్షన్ ఇదే..?
టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు సభపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. తిరువూరు సభలో ఆయనకు ముందువరుసలో సీటు కేటాయించారు. సభలో అన్ని చోట్ల ఎంపీ ఫోటోలతో ఫ్లెక్సీలు కట్టారు. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రోటోకాల్ పాటించామంటూ చెప్పుకోవడానికే సీటు, ఫ్లెక్సీలు వేయించారని ఆయన అన్నారు. రాజీనామాపై తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇదే ప్రోటోకాల్ గతంలో ఎందకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. తన పార్టీ ఆఫీసులో జెండాలు తీసేశానని.. బోర్డులు మాత్రమే […]
Date : 07-01-2024 - 1:28 IST -
#Andhra Pradesh
TDP : నేడు తిరువూరులో చంద్రబాబు పర్యటన.. సభకు రావాలని ఎంపీ కేశినేని నానికి అధిష్టానం బుజ్జగింపులు
రా కదిలిరా పేరుతో చంద్రబాబు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కనిగిరిలో తొలిసభతో జోష్ మీద ఉన్న టీడీపీ ఈ రోజు విజయవాడ పార్లమెంట్లోని తిరువూరు(ఎస్సీ) నియోజకవర్గంలో నిర్వహిస్తుంది.అధినేత చంద్రబాబు సభకు నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ అంతా సభకు తరలివెళ్తున్నారు. ఇటు పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నేతలు తరలివెళ్లనున్నారు. దాదాపుగా లక్ష మంది సభకు హాజరవుతారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. తిరువూరు పట్టణం […]
Date : 07-01-2024 - 8:47 IST -
#Andhra Pradesh
MP Kesineni Nani : టీడీపీ ఎంపీ కేశినేని సంచలన నిర్ణయం.. త్వరలో ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా
బెజవాడ రాజకీయాలు హాట్హాట్గా మారాయి. టీడీపీలో వర్గపోరు ముదిరి పార్టీకి రాజీనామాలు చేసే పరిస్థితికి వెళ్లిపోయింది. విజయవాడ ఎంపీగా రెండుసార్లు టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నాని ఆ పార్టీని వీడుతున్నట్లు అధికారికంగా ఆయప సోషల్మీడియాలో తెలిపారు. చంద్రబాబునాయుడు తన అవసరం పార్టీకి లేదనప్పుడు తాను కూడా పార్టీలో కొనసాగే అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. త్వరలో ఢిల్లీ వెల్లి లోక్సభ స్పీకర్ని కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. అనంతరం పార్టీ ప్రాథమిక […]
Date : 06-01-2024 - 6:40 IST -
#Andhra Pradesh
TDP : ఉత్తరాంధ్రలో ముగిసిన నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన.. బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
కుటుంబ పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబాలకు అధైర్యపడొద్దు.. మీకు మేమున్నామంటూ చంద్రబాబు
Date : 05-01-2024 - 10:25 IST -
#Andhra Pradesh
TDP : మైలవరంలో బొమ్మసాని ఆత్మీయ సమావేశం.. టికెట్ తనకే ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరని బొమ్మసాని
మైలవరంలో టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఈ
Date : 05-01-2024 - 10:19 IST -
#Andhra Pradesh
TDP : సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తా.. కనిగిరి రా కదిలిరా సభలో నారా చంద్రబాబు నాయుడు
సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని.. టీడీపీ పిలుపునిచ్చిన రా.. కదలిరా
Date : 05-01-2024 - 9:57 IST -
#Andhra Pradesh
TDP : బెజవాడ టీడీపీ ఎంపీ టికెట్ పై అధిష్టానం క్లారిటీ.. సిట్టింగ్ ఎంపీ స్థానంలో కొత్తవారికి అవకాశం
బెజవాడ టీడీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయవాడ ఎంపీ టికెట్పై అధిస్టానం క్లారిటీ ఇచ్చింది. వచ్చే
Date : 05-01-2024 - 8:08 IST -
#Andhra Pradesh
TDP : శ్రీకాకుళం జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం.. కార్యకర్తల కుటుంబానికి నారా భువనేశ్వరి ఆర్థికసాయం
ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమం రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ
Date : 04-01-2024 - 10:52 IST -
#Andhra Pradesh
Paderu : పాడేరులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు
పాడేరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగింలింది. వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు చంద్రబాబు
Date : 04-01-2024 - 10:46 IST -
#Andhra Pradesh
Chandrababu: జగన్ బీసీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మాత్రమే తొలగిస్తున్నాడు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ రోజు జయహో బీసీల కార్యక్రమాన్ని ప్రారంభించి చంద్రబాబు మాట్లాడారు. వైస్ జగన్ వెనుకబడిన తరగతులకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను
Date : 04-01-2024 - 9:29 IST