Tamil Nadu
-
#Speed News
Tamil Nadu Reains: డిసెంబర్ 28 వరకు తమిళనాడులో వర్షాలు
డిసెంబర్ 28 వరకు తమిళనాడు, పుదువై, కారైకల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది.
Date : 23-12-2023 - 6:16 IST -
#Speed News
TNPSC Annual Planner: తమిళనాడు పోటీ పరీక్షల టైమ్ టేబుల్
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (TNPSC) తమిళనాడు ప్రభుత్వ వివిధ విభాగాలకు అవసరమైన ఉద్యోగులు మరియు అధికారులను ఎంపిక చేస్తుంది
Date : 21-12-2023 - 4:51 IST -
#Speed News
Cyclone Michaung: మిక్జామ్ తుఫాను బాధితులకు రూ.6,000 పరిహారం అందజేత
మిక్జామ్ తుఫాను కారణంగా చెన్నై తీవ్రంగా నష్టపోయింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచింది.
Date : 18-12-2023 - 1:41 IST -
#Speed News
Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులోని దుండికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Date : 18-12-2023 - 6:50 IST -
#India
Ennore Oil Spill: ఎన్నూరులో ఆయిల్ బాధితులకు ప్రభుత్వం సాయం
ఎన్నూరులో చమురు వల్ల నష్టపోయిన కుటుంబాలకు, పడవలకు సాయం అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆయిల్ స్పిల్ బాధిత కుటుంబాలకు 12 వేల 500 రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం అందించింది.
Date : 17-12-2023 - 3:08 IST -
#Speed News
Telangana Vs Tamil Nadu : రూ.1000 కోట్ల పెట్టుబడిని ఎగరేసుకుపోయిన తమిళనాడు
Telangana Vs Tamil Nadu : తొలుత తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావించిన అమెరికాకు చెందిన గొరిల్లా గ్లాస్ తయారీ సంస్థ కార్నింగ్ మనసు మార్చుకుంది.
Date : 12-12-2023 - 3:12 IST -
#South
Tamil Nadu: మోడీజీ సాయం చేయండి ప్లీజ్, ప్రధానికి సీఎం స్టాలిన్ రిక్వెస్ట్
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో తుపాను కారణంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ.5,060 కోట్లను కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం లేఖ రాశారు. ప్రియమైన గౌరవనీయులైన PM మోడీగారు.. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టుపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. మా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. అందుకే లేఖ రాస్తున్నాను అని స్టాలిన్ అన్నారు. తక్షణ పునరుద్ధరణ […]
Date : 06-12-2023 - 6:50 IST -
#South
Cyclone Michaung: మిచాంగ్ తుఫాను బీభత్సం.. చెన్నైలో అల్లకల్లోలం, ఐదుగురు మృతి..!
మిచాంగ్ తుఫాను (Cyclone Michaung) బీభత్సం దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తోంది. చెన్నైలో భారీ వర్షాలు బలమైన గాలులకు సంబంధించిన సంఘటనలలో కనీసం ఐదుగురు మరణించారు.
Date : 05-12-2023 - 8:07 IST -
#South
Tamil Nadu : దీపావళి బోనస్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గిఫ్ట్ ..
దీపావళి కానుకగా తన ఉద్యోగులకు బైక్స్ ను దీపావళి గిఫ్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అంతే ఏమాత్రం ఖర్చు కు ఆలోచించకుండా బైక్ లను గిప్ట్ లుగా ఇచ్చేసాడు
Date : 05-11-2023 - 7:26 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా యూనిట్ లో పేలుడు, 10 మంది మృతి
బాణాసంచా యూనిట్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు.
Date : 10-10-2023 - 1:38 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్ పై ఎంతంటే
Tamil Nadu: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) త్వరలో తమ అవుట్లెట్ల ద్వారా విక్రయించే మద్యం ధరలను బాటిల్కు రూ.5 నుండి రూ.50 వరకు పెంచాలని యోచిస్తోంది. వైన్స్ నిర్వాహకులు ప్రస్తుతం ఈ ప్రతిపాదన కోసం ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 500 ఔట్లెట్లు మూతపడడం వల్ల ఆదాయం తగ్గడంతో దాన్ని భర్తీ చేసేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ద్వారా లేదా ఉన్నత […]
Date : 02-10-2023 - 2:32 IST -
#Speed News
Tamil Nadu: తమిళనాడు మద్యం ప్రియులకు చేదు వార్త
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ త్వరలో తమ ఔట్లెట్ల ద్వారా విక్రయించే మద్యం ధరలను ఒక్కో బాటిల్పై రూ.5 నుంచి రూ.50 వరకు పెంచాలని యోచిస్తోంది.
Date : 02-10-2023 - 7:12 IST -
#South
AIADMK: బీజేపీతో పొత్తుకు బైబై చెప్పిన ఎఐఎడిఎంకె.. సంబరాల్లో నేతలు..!
తమిళనాడులో బీజేపీ (BJP)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) సోమవారం (సెప్టెంబర్ 25) బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ)తో పొత్తును విరమించుకున్నట్లు ప్రకటించింది.
Date : 25-09-2023 - 7:31 IST -
#Speed News
Tamil Nadu : ఉప ప్రతిపక్ష నేత పదవి నుంచి పన్నీర్ స్వెల్వం తప్పించాలని కోరుతున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు కొనసాగుతుంది. పన్నీర్ సెల్వంను ఉప ప్రతిపక్షనేతగా పదవి నుంచి తప్పించాలని ఆ
Date : 22-09-2023 - 10:38 IST -
#South
Tamil Nadu : రైతులకు వరి పంట నష్ట పరిహారాన్ని ప్రకటించిన తమిళనాడు సర్కార్
2022-23 సంవత్సరానికి సంబంధించి వరిపంట నష్ట పరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాగు సమయంలో
Date : 21-09-2023 - 10:35 IST