Tamil Nadu
-
#South
Prices Of Liquor: ఈ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్.. రూ. 80 వరకు పెరగనున్న ధరలు..!
తమిళనాడు రాష్ట్రంలో మద్యాన్ని ఇష్టపడే వారు ఇప్పుడు మరింత డబ్బు చెల్లించాల్సి రావొచ్చు. ఫిబ్రవరి 1 నుంచి తమిళనాడులో దీని ధరలు (Prices Of Liquor) పెరగనున్నాయి.
Date : 30-01-2024 - 2:33 IST -
#South
Tamil Nadu : విద్యార్థికి జ్యూస్లో మూత్రం కలిపి తాగించిన తోటి విద్యార్థులు
స్కూల్స్ , కాలేజీలలో విద్యార్థులు రెచ్చిపోతున్నారు..కొంతమంది ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే..మరికొంతమంది కోపం తో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తిరుచిరాపల్లి (Tiruchirappalli )లోని తమిళనాడు (Tamil Nadu) నేషనల్ లా యూనివర్శిటీ (National Law University)లో ఓ విద్యార్థికి మూత్రం (Urine) కలిపిన జ్యూస్ (Juice )తాగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. We’re now on WhatsApp. Click to Join. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న బాధిత విద్యార్థి..రోజుమాదిరిగానే కాలేజీకి వెళ్లగా.. […]
Date : 23-01-2024 - 7:59 IST -
#South
Jai Ravana : దేశం మొత్తం రామస్మరణ చేస్తుంటే.. తమిళనాడులో మాత్రం రావణ జపం..ఎందుకు..?
సుమారు 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరిందని.. దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ముగిసిందని…చిన్న కుటీరంలో ఉన్న శ్రీ రాముడు ఈరోజు ఆలయంలోకి వచ్చారని హిందువులంతా సంబరాలు చేసుకుంటూ జై శ్రీ రామ్..అంటూ రామ స్మరణ చేస్తుంటుంటే..తమిళనాడు లో మాత్రం రావణ జపం చేస్తున్నారు. ఇప్పుడే అక్కడి సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతుంది. ఎందుకు ఇలా ట్రెండ్ అవుతుంది..? ముఖ్యంగా తమిళులకు మొదటి నుంచి ఉత్తరాది రాష్ట్రాల వారు అంటే ఇష్టం […]
Date : 22-01-2024 - 3:23 IST -
#Sports
MS Dhoni Fan Suicide: ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మహత్య
మహేంద్ర సింగ్ ధోని వీరాభిమాని గోపికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ధోని డైహార్డ్ ఫ్యాన్ గా గుర్తింపు పొందిన గోపికృష్ణ మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. తమిళనాడులోని కడలూర్ జిల్లా అరంగూర్ కు చెందిన గోపికృష్ణన్
Date : 20-01-2024 - 6:59 IST -
#Speed News
Tamil Nadu Reains: డిసెంబర్ 28 వరకు తమిళనాడులో వర్షాలు
డిసెంబర్ 28 వరకు తమిళనాడు, పుదువై, కారైకల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది.
Date : 23-12-2023 - 6:16 IST -
#Speed News
TNPSC Annual Planner: తమిళనాడు పోటీ పరీక్షల టైమ్ టేబుల్
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (TNPSC) తమిళనాడు ప్రభుత్వ వివిధ విభాగాలకు అవసరమైన ఉద్యోగులు మరియు అధికారులను ఎంపిక చేస్తుంది
Date : 21-12-2023 - 4:51 IST -
#Speed News
Cyclone Michaung: మిక్జామ్ తుఫాను బాధితులకు రూ.6,000 పరిహారం అందజేత
మిక్జామ్ తుఫాను కారణంగా చెన్నై తీవ్రంగా నష్టపోయింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచింది.
Date : 18-12-2023 - 1:41 IST -
#Speed News
Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులోని దుండికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Date : 18-12-2023 - 6:50 IST -
#India
Ennore Oil Spill: ఎన్నూరులో ఆయిల్ బాధితులకు ప్రభుత్వం సాయం
ఎన్నూరులో చమురు వల్ల నష్టపోయిన కుటుంబాలకు, పడవలకు సాయం అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆయిల్ స్పిల్ బాధిత కుటుంబాలకు 12 వేల 500 రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం అందించింది.
Date : 17-12-2023 - 3:08 IST -
#Speed News
Telangana Vs Tamil Nadu : రూ.1000 కోట్ల పెట్టుబడిని ఎగరేసుకుపోయిన తమిళనాడు
Telangana Vs Tamil Nadu : తొలుత తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావించిన అమెరికాకు చెందిన గొరిల్లా గ్లాస్ తయారీ సంస్థ కార్నింగ్ మనసు మార్చుకుంది.
Date : 12-12-2023 - 3:12 IST -
#South
Tamil Nadu: మోడీజీ సాయం చేయండి ప్లీజ్, ప్రధానికి సీఎం స్టాలిన్ రిక్వెస్ట్
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో తుపాను కారణంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ.5,060 కోట్లను కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం లేఖ రాశారు. ప్రియమైన గౌరవనీయులైన PM మోడీగారు.. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టుపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. మా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. అందుకే లేఖ రాస్తున్నాను అని స్టాలిన్ అన్నారు. తక్షణ పునరుద్ధరణ […]
Date : 06-12-2023 - 6:50 IST -
#South
Cyclone Michaung: మిచాంగ్ తుఫాను బీభత్సం.. చెన్నైలో అల్లకల్లోలం, ఐదుగురు మృతి..!
మిచాంగ్ తుఫాను (Cyclone Michaung) బీభత్సం దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తోంది. చెన్నైలో భారీ వర్షాలు బలమైన గాలులకు సంబంధించిన సంఘటనలలో కనీసం ఐదుగురు మరణించారు.
Date : 05-12-2023 - 8:07 IST -
#South
Tamil Nadu : దీపావళి బోనస్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గిఫ్ట్ ..
దీపావళి కానుకగా తన ఉద్యోగులకు బైక్స్ ను దీపావళి గిఫ్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అంతే ఏమాత్రం ఖర్చు కు ఆలోచించకుండా బైక్ లను గిప్ట్ లుగా ఇచ్చేసాడు
Date : 05-11-2023 - 7:26 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా యూనిట్ లో పేలుడు, 10 మంది మృతి
బాణాసంచా యూనిట్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు.
Date : 10-10-2023 - 1:38 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్ పై ఎంతంటే
Tamil Nadu: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) త్వరలో తమ అవుట్లెట్ల ద్వారా విక్రయించే మద్యం ధరలను బాటిల్కు రూ.5 నుండి రూ.50 వరకు పెంచాలని యోచిస్తోంది. వైన్స్ నిర్వాహకులు ప్రస్తుతం ఈ ప్రతిపాదన కోసం ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 500 ఔట్లెట్లు మూతపడడం వల్ల ఆదాయం తగ్గడంతో దాన్ని భర్తీ చేసేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ద్వారా లేదా ఉన్నత […]
Date : 02-10-2023 - 2:32 IST