Tamil Nadu
-
#South
Tamil Nadu: మోడీజీ సాయం చేయండి ప్లీజ్, ప్రధానికి సీఎం స్టాలిన్ రిక్వెస్ట్
Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో తుపాను కారణంగా వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ.5,060 కోట్లను కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం లేఖ రాశారు. ప్రియమైన గౌరవనీయులైన PM మోడీగారు.. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టుపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. మా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. అందుకే లేఖ రాస్తున్నాను అని స్టాలిన్ అన్నారు. తక్షణ పునరుద్ధరణ […]
Date : 06-12-2023 - 6:50 IST -
#South
Cyclone Michaung: మిచాంగ్ తుఫాను బీభత్సం.. చెన్నైలో అల్లకల్లోలం, ఐదుగురు మృతి..!
మిచాంగ్ తుఫాను (Cyclone Michaung) బీభత్సం దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తోంది. చెన్నైలో భారీ వర్షాలు బలమైన గాలులకు సంబంధించిన సంఘటనలలో కనీసం ఐదుగురు మరణించారు.
Date : 05-12-2023 - 8:07 IST -
#South
Tamil Nadu : దీపావళి బోనస్ గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గిఫ్ట్ ..
దీపావళి కానుకగా తన ఉద్యోగులకు బైక్స్ ను దీపావళి గిఫ్ట్ గా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అంతే ఏమాత్రం ఖర్చు కు ఆలోచించకుండా బైక్ లను గిప్ట్ లుగా ఇచ్చేసాడు
Date : 05-11-2023 - 7:26 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో బాణాసంచా యూనిట్ లో పేలుడు, 10 మంది మృతి
బాణాసంచా యూనిట్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు.
Date : 10-10-2023 - 1:38 IST -
#South
Tamil Nadu: తమిళనాడులో పెరగనున్న మద్యం ధరలు.. బాటిల్ పై ఎంతంటే
Tamil Nadu: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) త్వరలో తమ అవుట్లెట్ల ద్వారా విక్రయించే మద్యం ధరలను బాటిల్కు రూ.5 నుండి రూ.50 వరకు పెంచాలని యోచిస్తోంది. వైన్స్ నిర్వాహకులు ప్రస్తుతం ఈ ప్రతిపాదన కోసం ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా 500 ఔట్లెట్లు మూతపడడం వల్ల ఆదాయం తగ్గడంతో దాన్ని భర్తీ చేసేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ద్వారా లేదా ఉన్నత […]
Date : 02-10-2023 - 2:32 IST -
#Speed News
Tamil Nadu: తమిళనాడు మద్యం ప్రియులకు చేదు వార్త
తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ త్వరలో తమ ఔట్లెట్ల ద్వారా విక్రయించే మద్యం ధరలను ఒక్కో బాటిల్పై రూ.5 నుంచి రూ.50 వరకు పెంచాలని యోచిస్తోంది.
Date : 02-10-2023 - 7:12 IST -
#South
AIADMK: బీజేపీతో పొత్తుకు బైబై చెప్పిన ఎఐఎడిఎంకె.. సంబరాల్లో నేతలు..!
తమిళనాడులో బీజేపీ (BJP)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) సోమవారం (సెప్టెంబర్ 25) బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ)తో పొత్తును విరమించుకున్నట్లు ప్రకటించింది.
Date : 25-09-2023 - 7:31 IST -
#Speed News
Tamil Nadu : ఉప ప్రతిపక్ష నేత పదవి నుంచి పన్నీర్ స్వెల్వం తప్పించాలని కోరుతున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు కొనసాగుతుంది. పన్నీర్ సెల్వంను ఉప ప్రతిపక్షనేతగా పదవి నుంచి తప్పించాలని ఆ
Date : 22-09-2023 - 10:38 IST -
#South
Tamil Nadu : రైతులకు వరి పంట నష్ట పరిహారాన్ని ప్రకటించిన తమిళనాడు సర్కార్
2022-23 సంవత్సరానికి సంబంధించి వరిపంట నష్ట పరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాగు సమయంలో
Date : 21-09-2023 - 10:35 IST -
#India
Petition in Supreme Court: ఉదయనిధి స్టాలిన్, డీఎంకే ఎంపీ రాజాపై సుప్రీంకోర్టులో పిటిషన్..!
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాజీ స్టాలిన్, రాజా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్ (Petition in Supreme Court) దాఖలైంది. చెన్నైకి చెందిన ఓ న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Date : 15-09-2023 - 2:20 IST -
#India
G20 Dinner: జి20 విందులో మోడీతో స్టాలిన్.. దోస్తీ కుదిరిందా?
న్యూఢిల్లీలో జరిగిన జి20 విందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. దక్షిణ భారతదేశం నుండి తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రమే విందుకు హాజరవ్వడం గమనార్హం
Date : 10-09-2023 - 12:14 IST -
#India
Udayanidhi Stalin : సనాతన ధర్మమా..? సామాజిక న్యాయమా..?
తమిళనాడు అధికార డిఎంకె యువ మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) దేశంలోనే ఒక పెద్ద చర్చ చెలరేగడానికి కారణమయ్యాడు.
Date : 05-09-2023 - 12:18 IST -
#Trending
47 Pythons Caught : లగేజీలో 47 కొండచిలువలు.. ఎక్కడివి ?
47 Pythons Caught : బంగారం, డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తూ ఇటీవల ఎంతోమంది స్మగ్లర్లు ఎయిర్ పోర్ట్ లలో అడ్డంగా దొరికిపోయారు..
Date : 31-07-2023 - 3:26 IST -
#Speed News
Tamil Nadu Explosion: తమిళనాడులో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.
Date : 29-07-2023 - 7:55 IST -
#Speed News
Tamil Nadu: మరోసారి బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం అంతమే
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగాన్ని ఎవరూ కాపాడలేరని చెప్పారు డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
Date : 27-07-2023 - 11:25 IST