Tadepalli
-
#Andhra Pradesh
Mudragada Padmanabham: వైసీపీలోకి ముద్రగడ చేరికకు టైం ఫిక్స్
మార్చి 14న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. తాడేపల్లి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరేందుకు తాను, తన కుమారుడు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నట్లు తెలిపారు.
Published Date - 09:16 AM, Mon - 11 March 24 -
#Speed News
CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు: సీఎం జగన్
CM Jagan: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి అన్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జులై వరకు వివిధ పథకాలను అందుకోలేకపోయిన 2లక్షల 62వేల 169మంది లబ్ధిదారులకు 216.33 కోట్ల రూపాయిలను సీఎం విడుదల చేశారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుంచి జగన్మోహనరెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…. అనుకోని కారణాల వల్ల […]
Published Date - 05:43 PM, Thu - 24 August 23 -
#Andhra Pradesh
Tadepalli: తాడేపల్లి కోటకు సుప్రీమ్ టెన్షన్, సునీత పిటిషన్ పై సోమవారం విచారణ
సుప్రీం కోర్ట్ భయం వైఎస్ కుటుంబాన్ని వెంటాడుతోంది. తెల్లవారితే కోర్టు ఏమి చెబుతుందోనన్న ఆందోళన తాడేపల్లి కోటలో కనిపిస్తుంది.
Published Date - 11:45 PM, Sun - 23 April 23 -
#Andhra Pradesh
YSRCP : తాడేపల్లి వైసీపీలో వర్గపోరు.. సర్వే సంస్థ ఫోన్ కాల్తో బయటపడ్డ..!
అధికార పార్టీ వైసీపీలో వర్గపోరు ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతుంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలోని
Published Date - 07:01 AM, Sun - 5 February 23 -
#Andhra Pradesh
Liquor Scam : కుటుంబాల `లిక్కర్` సిత్రం!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తెలుగుదేశం పార్టీ తాడేపల్లి ప్యాలెస్ కు లింకు చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి, ఎంపీ విజయసాయిరెడ్డికి స్కామ్ తో సంబంధం ఉందని ఆధారాలను బయట పెడుతోంది.
Published Date - 02:26 PM, Tue - 6 September 22 -
#Andhra Pradesh
CM Jagan : ఢిల్లీ నుంచి తాడేపల్లికి చేరిన జగన్
ఏసీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ అయ్యారని అధికారికంగా చెబుతున్నారు.
Published Date - 04:23 PM, Fri - 3 June 22 -
#Andhra Pradesh
YSRCP Attack : జగన్ ఇలాఖాలో అరాచకం
ఏపీ సీఎం జగన్ నివసించే ప్రాంతంలో వృద్ధులు, మహిళలపై జరిగిన దాడి హృదవిదారకంగా ఉంది.
Published Date - 05:08 PM, Sat - 30 April 22 -
#Andhra Pradesh
Vijay Sai Reddy : విజయసాయిరెడ్డి కథ అడ్డం తిరిగిందా? విశాఖ నుంచి విజయవాడకు మకాం ఎందుకు మారింది?
విశాఖలో అంతా తానై చక్రం తిప్పి, ఉత్తరాంధ్ర సీఎంగా అనిపించుకున్న విజయసాయిరెడ్డికి కథ అడ్డం తిరిగిందా? ప్రతివారం ప్రజాదర్బార్ నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బరిలో దిగేందుకేనా?
Published Date - 11:34 AM, Sun - 3 April 22 -
#Speed News
Sheikh Rasheed: షేక్ రసీద్ కు జగన్ అభినందన.. ప్రోత్సాహం అందజేత
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కలిశారు.
Published Date - 10:37 PM, Wed - 16 February 22 -
#Andhra Pradesh
AP CM: జగన్ దెబ్బ.!
ముఖ్యమంత్రి కార్యాలయం ప్రక్షాళన జరుగుతోంది. ఎంతో నమ్మకంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Published Date - 03:13 PM, Tue - 15 February 22 -
#Andhra Pradesh
Star War: `తాడేపల్లి` పెదరాయుళ్లు
టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరు? మెగా స్టార్ చిరంజీవినా? డైలాగ్ కింగ్ మోహన్ బాబునా? అనే చర్చ చాలా కాలంగా నడుస్తోంది. డాక్టర్ దాసరి నారాయణరావు బతికి ఉన్న రోజుల్లో ఆయన సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా మెలిగాడు.
Published Date - 03:06 PM, Tue - 15 February 22 -
#Andhra Pradesh
డ్రగ్స్ వెనుక తాడేపల్లి డాన్ ఎవరు? తాలిబన్ లింకులపై టీడీపీ అనుమానం
డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. గుజరాత్ రాష్రంలోని ముంద్ర పోర్ట్ నుంచి క్రిష్ణపట్నం పోర్ట్.. అక్కడి నుంచి విజయవాడకు డగ్స్ సరఫరా అవుతున్నాయి. ఆ విషయాన్ని నిఘా వర్గాలే బయటపెట్టాయి. సుమారు 9వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లో పట్టుబడింది.
Published Date - 02:34 PM, Fri - 24 September 21