Srinagar
-
#Speed News
JK Boat Accident: శ్రీనగర్లో విషాదం..పడవ మునిగి నలుగురు మృతి
జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్లోని జీలం నదిలో పడవ బోల్తా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా బయటపడి చికిత్స పొందుతున్నారు.
Published Date - 12:16 PM, Tue - 16 April 24 -
#India
Modi Selfie: యువ రైతు కోరిక మేరకు సెల్ఫీ ఇచ్చిన మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీనగర్లో పర్యటించారు. బక్షి స్టేడియంలో రూ.6400 కోట్లతో 53 అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని కాశ్మీర్కు వెళ్లడం ఇదే తొలిసారి
Published Date - 05:46 PM, Thu - 7 March 24 -
#India
PM Modi: జమ్ముకశ్మీర్ ప్రజలకు ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వేచ్ఛః ప్రధాని మోడీ
PM Modi Kashmir: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కశ్మీర్ లోయలోని శ్రీనగర్(Srinagar)లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్లోని బక్షి స్టేడియం(Bakshi Stadium)లో ప్రధాని మోడీ రూ.6400 కోట్ల విలువైన 53 ప్రాజెక్ట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ కశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి. శ్రీనగర్లోని బక్షి స్టేడియంలో(Bakshi Stadium) ‘విక్షిత్ భారత్ విక్షిత్ జమ్ముకశ్మీర్’ […]
Published Date - 02:52 PM, Thu - 7 March 24 -
#India
PM Modi: శంకరాచార్య కొండను చూసే అవకాశం కలిగిందిః ప్రధాని మోడీ
PM Modi: ఈరోజు శ్రీనగర్(Srinagar)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi)పర్యటిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ కశ్మీర్లోయలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.6400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్ట్లను మోడీ ప్రారంభించనున్నారు. PM Modi tweets, "Upon reaching Srinagar a short while ago, had the opportunity to see the majestic Shankaracharya Hill from a distance." […]
Published Date - 01:28 PM, Thu - 7 March 24 -
#India
PM Modi: నేడు శ్రీనగర్లో ప్రధాని మోదీ పర్యటన.. పలు కార్యక్రమాలకు శంకుస్థాపన..!
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 35ఎ, 370లను తొలగించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి కాశ్మీర్కు వెళ్తున్నారు.
Published Date - 09:55 AM, Thu - 7 March 24 -
#India
Terrorists: జమ్మూకాశ్మీర్లో ఉగ్ర దాడి.. కార్మికుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
బుధవారం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో పంజాబ్కు చెందిన ఓ కార్మికుడిని ఉగ్రవాదులు (Terrorists) కాల్చిచంపగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్లో మరో టార్గెట్ హత్యకేసు వెలుగు చూసింది.
Published Date - 08:26 AM, Thu - 8 February 24 -
#India
Dismisses Employees: ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు.. ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన గవర్నమెంట్..!
ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్లో బుధవారం ఒక వైద్యుడు, ఒక పోలీసుతో సహా మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను (Dismisses Employees) ప్రభుత్వం తొలగించింది.
Published Date - 12:58 PM, Wed - 22 November 23 -
#India
Kashmir : కాశ్మీర్ లో జాతీయ జెండాను ఎగురవేసిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తమ్ముడు
సహజమైన భావోద్వేగంతోనే జాతీయ జెండాను ఎగురవేస్తున్నాను. ఇది పూర్తిగా ఐచ్ఛికం
Published Date - 05:12 PM, Mon - 14 August 23 -
#Speed News
Terrorist Arrested: శ్రీనగర్లో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో హైబ్రిడ్ ఉగ్రవాదిని అరెస్టు (Terrorist Arrested) చేయడం ద్వారా ఉగ్రవాదుల ప్లాన్ను పోలీసులు భగ్నం చేశారు.
Published Date - 09:32 AM, Sun - 30 July 23 -
#Trending
Amazon Floating Store : అమెజాన్ మొట్టమొదటి తేలియాడే స్టోర్.. కాశ్మీర్ లో షురూ
Amazon Floating Store : దేశంలోనే మొట్టమొదటి తేలియాడే స్టోర్ ను అమెజాన్ లాంచ్ చేసింది. శ్రీనగర్లోని దాల్ సరస్సులో "ఐ హావ్ స్పేస్" పేరుతో ఈ స్టోర్ ను ప్రారంభించింది.
Published Date - 11:05 AM, Fri - 28 July 23 -
#Cinema
Ram Charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హాలీవుడ్ ఎంట్రీపై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే!
హాలీవుడ్ దర్శకులతో కలిసి పనిచేయడం తనకు అభ్యంతరం లేదని రామ్ చరణ్ చెప్పాడు.
Published Date - 02:54 PM, Tue - 23 May 23 -
#Cinema
Ram Charan : G20 సదస్సులో రామ్ చరణ్.. ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి ప్యానల్ మెంబర్ గా..
G20 సదస్సులో ఫిలిం టూరిజం ఆర్ధికాభివృద్ధి, సాంసృతిక పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్యానల్ లో 17 దేశాల నుంచి ప్రతినిధులు మెంబర్స్ గా ఉండగా మన దేశం నుంచి రామ్ చరణ్ ఉండటం విశేషం.
Published Date - 07:00 PM, Mon - 22 May 23 -
#India
G20 Tourism Meeting: G-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు
G-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని (G20 Tourism Meeting) ప్రశాంతంగా, సురక్షితమైన విశ్వాసంతో కూడిన వాతావరణంలో నిర్వహించడానికి, ఏదైనా ఉగ్రవాద కుట్రను తిప్పికొట్టడానికి
Published Date - 09:56 AM, Sun - 21 May 23 -
#India
Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్లో భారీ బహిరంగ సభ
సోమవారం జరిగే భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమానికి 12 ప్రతిపక్ష పార్టీలు హాజరు కానున్నాయి. ఈ కార్యక్రమానికి 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతా కారణాల వల్ల కొందరు హాజరుకావడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Published Date - 10:55 AM, Sun - 29 January 23