Srikakulam
-
#Andhra Pradesh
Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!
శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. వాటర్ బ్రేక్ వాల్ నిర్మాణం పూర్తయి, బెర్తుల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అత్యాధునిక డ్రైడ్జర్లను దిగుమతి చేసుకోనున్నారు. పోర్టు నిర్మాణం 60% పూర్తయింది. రోడ్డు, రైల్వే ట్రాక్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో జిల్లా ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ పనుల్ని వేగంగా పూర్తి చే సి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన మూలపేట పోర్ట్ పనులు వేగవంతం […]
Date : 03-12-2025 - 11:21 IST -
#Andhra Pradesh
Srikakulam : ఉత్తరాంధ్రను వణికిస్తున్న కొత్త వ్యాధి?
శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల్లో ఏడు కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొమ్మిది నెలల శిశువు కూడా ఉంది. అయితే ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లార్వల్ మైట్స్ అనే పురుగులు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని.. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు వంటి లక్షణాలు మూడు రోజులకు పైగా ఉంటే.. […]
Date : 25-11-2025 - 10:57 IST -
#Andhra Pradesh
kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయం తొక్కిసలాట ఘటనలో 10మంది చనిపోయారు. దీంతో ఆ ఆలయం గురించి చర్చ జరుగుతోంది. ఈ ఆలయాన్ని హరిముకుంద పండా సొంత నిధులతో నిర్మించారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళితే ఎదురైన అనుభవంతో తన సొంత డబ్బులతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో […]
Date : 01-11-2025 - 2:27 IST -
#Andhra Pradesh
Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!
శ్రీకాకుళంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా తొమ్మిది మంది మృతి […]
Date : 01-11-2025 - 12:46 IST -
#Speed News
Rains : అల్లకల్లోలంగా శ్రీకాకుళం
Rains : ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం భారీ వర్షాలు, ఈదురు గాలులు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బలమైన గాలులు వీచి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది
Date : 03-10-2025 - 12:17 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఈ స్మార్ట్ కార్డులు రేషన్ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు దోహదపడతాయన్నారు. టెక్నాలజీ ఆధారితంగా రూపొందించిన ఈ కొత్త కార్డులు, లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తూ, డిజిటల్ ధ్రువీకరణ సౌలభ్యతను కల్పిస్తాయి.
Date : 22-08-2025 - 6:28 IST -
#Andhra Pradesh
Cyclone : తీరం దాటనున్న వాయుగుండం .. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
ఇది వాయవ్య దిశగా కదిలి తీరం దాటనుంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
Date : 19-08-2025 - 12:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు వచ్చారని, కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు వద్ద నుంచి నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడంలేదని ఆరోపణలు చేశారు.
Date : 03-08-2025 - 9:49 IST -
#Trending
Kisna Diamond : ఏపీలో కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ప్రారంభం
మాతృ దినోత్సవం సమీపిస్తోన్న వేళ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆభరణాల కలెక్షన్ ను వినియోగదారులు అన్వేషించవచ్చు. డైమండ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై 50 - 100% వరకు తగ్గింపును అందుకోవచ్చు.
Date : 05-05-2025 - 5:02 IST -
#Andhra Pradesh
Falaknuma Express: రెండుగా విడిపోయిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్.. తప్పిన ప్రమాదం
ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(Falaknuma Express) బోగీలను పరస్పరం లింక్ చేసే కప్లింగ్ ఊడిపోయింది.
Date : 08-04-2025 - 11:19 IST -
#Andhra Pradesh
Reddys Lab : రెడ్డీస్ ల్యాబ్ నుంచి కోట్లు విలువైన మాలిక్యూల్ మాయం
టైప్-2 డయాబెటిస్ వ్యాధిపై రెడ్డీస్ ల్యాబ్(Reddys Lab) సైంటిస్టులు ముమ్మర పరిశోధనలు చేశారు.
Date : 20-03-2025 - 1:15 IST -
#Andhra Pradesh
YSRCP : వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు.. కూటమి కార్యకర్తలపై దాడులు
YSRCP : వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయి, కూటమి పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశాయి. అదే విధంగా, శ్రీకాకుళం జిల్లా బొమ్మినాయుడు వలసలో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, 10 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి.
Date : 17-02-2025 - 9:42 IST -
#Andhra Pradesh
Sikkolu In Tandel : ‘తండేల్’ ఎవరు ? సిక్కోలుతో ఉన్న సంబంధమేంటి ?
తండేల్ మూవీ స్టోరీ శ్రీకాకుళం జిల్లా(Sikkolu In Tandel) ఎచ్చెర్ల మండలం డి. మత్స్యలేసం గ్రామం చుట్టూ తిరుగుతుంది.
Date : 08-02-2025 - 7:52 IST -
#Andhra Pradesh
Murder Case : శ్రీకాకుళం వివాహిత మృతి కేసులో సినిమాను మించిన ట్విస్టులు..!
Murder Case : కళావతి తరచూ సత్ సంఘం భజనలకు హాజరయ్యేది. కానీ, శనివారం ఉదయం కొత్త బట్టలు తీసుకోవడానికి వెళ్లిన కళావతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో, ఆమె భజన కార్యక్రమాలకు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, ఆమె ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు చింతించసాగారు.
Date : 20-01-2025 - 7:23 IST -
#Andhra Pradesh
Jobs In DCCBs : ఏపీలోని డీసీసీబీ బ్యాంకుల్లో 251 జాబ్స్.. అప్లై చేసుకోండి
డీసీసీబీ బ్యాంకు వారీగా పోస్టుల విషయానికి వస్తే.. గుంటూరు డీసీసీబీలో(Jobs In DCCBs) 31 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 50 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
Date : 16-01-2025 - 9:52 IST