HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Srikakulam News

Srikakulam

  • Jagan

    #Andhra Pradesh

    ఏపీలో 4 లక్షల మందికి పింఛన్ల తొలగింపు..సర్కార్ తీరుపై పవన్ ఫైర్

    ఏపీ సీఎం జగన్ కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో 4 లక్షల మందికి పింఛన్లను తొలగించడంపై ఏపీ సర్కార్ పింఛనుదార్లకు నోటీసులు అందించింది. ఏపీలో వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

    Published Date - 08:05 PM, Wed - 28 December 22
  • YCP District Presidents

    #Andhra Pradesh

    Pump Sets Deadline: జ‌గ‌న్ కు ఎన్నిక‌ల ఎర్త్! `స్మార్ట్‌` గా షాక్‌!

    అనుమానం పెనుభూతంగా మారుతుంద‌ని పెద్ద‌ల సామెత‌. ఆ విష‌యం తెలిసి కూడా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రైతులకు ఉన్న అనుమానాల్ని ప‌క్క‌న ప‌డేసి వాళ్ల సెంటిమెంట్ కు షాక్ ఇస్తున్నారు. వ్య‌వ‌సాయ పంపుసెట్ల‌కు స్మార్ట్ మీట‌ర్ల‌ను బిగించ‌డానికి తొంద‌ర‌ప‌డుతున్నారు. సాధార‌ణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న వేళ స్మార్ట్ మీట‌ర్ల బిగింపును వేగ‌వంతం చేయాల‌ని ఆయ‌న ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

    Published Date - 02:53 PM, Thu - 17 November 22
  • Monkeys

    #Speed News

    40 Monkeys Dead: కోతులపై విషప్రయోగం.. 40 కోతులు మృతి.. మరికొన్ని అపస్మారకస్థితిలోకి!

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కవిత మండలం శిలగాం ప్రాంతంలో దాదాపు 40 కోతుల కళేబరాలు లభ్యమయ్యాయి.

    Published Date - 12:47 PM, Wed - 26 October 22
  • Apsrtc Imresizer

    #Andhra Pradesh

    APSRTC Special Buses : ద‌స‌రా ర‌ద్ధీ దృష్ట్యా ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సులు.. వైజాగ్ నుంచి..?

    దసరా పండుగ సీజన్ లో ప్ర‌తి ఏటా ఆర్టీసీ ప్ర‌త్యే బ‌స్సుల‌ను న‌డుపుతుంది. ఈ ఏడాది పండుగ ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని...

    Published Date - 07:27 AM, Mon - 3 October 22
  • Red Sandalwood

    #Andhra Pradesh

    Red Sandalwood : టెక్కలిలో పుష్ప సీన్ రిపీట్

    ఎర్రచందనం దీనికి విదేశాల్లో ఉండే క్రేజ్ వేరు. ఏపీలో మాత్రమే దొరికే ఈ ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ఎన్ని...

    Published Date - 03:10 PM, Tue - 6 September 22
  • Balineni

    #Andhra Pradesh

    Balineni : బాలినేని రాజ‌కీయాల‌పై జ‌గ‌న్ గుస్సా

    స‌ర్వే రిపోర్టుల సారాంశం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ప్యాలెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేస్తోంది. ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్టారు. ప‌లు శంకుస్తాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌తో అభివృద్ధి జ‌రిగింద‌ని సంకేతం ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో బుధ‌వారం ప్ర‌కాశం జిల్లాకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లారు.

    Published Date - 11:32 AM, Wed - 24 August 22
  • Agri Imresizer

    #Andhra Pradesh

    Kharif Season : ఏపీలో ఖ‌రీఫ్ సీజ‌న్‌లో జోరందుకున్న వ్య‌వ‌సాయ ప‌నులు.. ఇప్ప‌టి వ‌ర‌కు..?

    ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు వేగవంతం చేశారు.

    Published Date - 07:06 AM, Sun - 7 August 22
  • Ysrcp

    #Speed News

    Graduate MLC Polls : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్య‌ర్థులు ఖ‌రారు..?

    గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు.

    Published Date - 10:16 AM, Tue - 19 July 22
  • Killi Kriparani

    #Andhra Pradesh

    Killi Kruparani : వైసీపీకి కిళ్లి కృపారాణి గుడ్ బై?

    ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న ఆ జిల్లాలోని వైసీపీ అంత‌ర్గ‌త విభేదాల‌ను బ‌య‌ట‌పెట్టింది.

    Published Date - 04:30 PM, Mon - 27 June 22
  • Bear

    #Andhra Pradesh

    Andhra Bear Dies: ముప్పుతిప్పలు పెట్టింది.. చివరకు మృతి చెందింది!

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో పట్టుకున్న ఎలుగుబంటిని విశాఖపట్నం జంతుప్రదర్శనశాలకు తరలిస్తుండగా మృతి చెందింది.

    Published Date - 02:41 PM, Wed - 22 June 22
  • Chariot

    #Devotional

    Chariot: తుఫాన్ ఎఫెక్ట్.. సముద్ర తీరానికి బంగారు రథం!

    తుపాను ప్రభావంతో బంగారు రంగు రథం లాంటి నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఒడ్డుకు కొట్టుకువచ్చింది.

    Published Date - 12:11 PM, Wed - 11 May 22
  • Ys Jagan66

    #Andhra Pradesh

    Srikakulam Accident : శ్రీకాకుళం మృతుల కుటుంబీల‌కు 2ల‌క్ష‌ల ప‌రిహారం

    శ్రీకాకుళం రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. రైలు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నివేదించిన వివరాలను అధికారులు సీఎంకు అందించారు. రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మృతులు ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తింపు కార్డుల ఆధారంగా గుర్తించామని, మరో ముగ్గురిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు సీఎంకు […]

    Published Date - 11:49 AM, Tue - 12 April 22
  • Train

    #Andhra Pradesh

    Train Accident:శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ దుర్వార్తతోనే తెల్లవారింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

    Published Date - 01:10 AM, Tue - 12 April 22
  • Jagan New Cabinet Dharmana Prasada Rao

    #Andhra Pradesh

    AP New Cabinet: జ‌గ‌న్ న‌యా కేబినెట్‌లో ధ‌ర్మాన..?

    ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముహుర్తం ఖరారు చేశారు. ఈ క్ర‌మంలో కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం, ఉగాది రోజున ఉండే అవ‌కాశం ఉంద‌ని అధికార‌ వైసీపీ పార్టీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ నడుస్తోంది. దీంతో కొత్త మంత్రి వ‌ర్గంలో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంది.. పాత వారిలో ఎవ‌రు ఉంటారు, ఎవ‌రు పోతారు అనేది ఇప్పుడు ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆశ‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌ధ్యంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో […]

    Published Date - 11:18 AM, Mon - 21 March 22
  • 5588

    #Andhra Pradesh

    Andhra Pradesh: ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ వద్ద చిక్కుకున్న శ్రీకాకుళం యువ‌కులు.. త‌మ‌ను త‌ర‌లించాలంటూ వేడుకోలు

    యుక్రెయిన్‌లోని మైకోలైవ్ నౌకాశ్రయంలో చిక్కుకుపోయిన శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు మర్చంట్ నేవీ డెక్ క్యాడెట్‌లు తమను ఉక్రెయిన్‌ నుండి తరలించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాతపట్నం మండలం తీమర గ్రామానికి చెందిన వీరంశెట్టి రమణమూర్తి, గార మండలం కళింగపట్నంకు చెందిన ఉప్పాడ యేసు ఏడు నెలల క్రితం టర్కీకి చెందిన మర్చంట్ నేవీ షిప్‌లో డెక్ క్యాడెట్‌లుగా చేరారు. ఫిబ్రవరి 23న మైకోలైవ్ నౌకాశ్రయానికి షిప్‌ చేరింది. అయితే ఉక్రెయిన్ నల్ల సముద్ర జలమార్గాలను మూసివేయడంతో […]

    Published Date - 09:14 AM, Mon - 7 March 22
  • ← 1 2 3

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd